తెలంగాణం
ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేదలకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
దేవరకొండ, వెలుగు: ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేదలకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వైద్యులను ఆదేశించారు. బు
Read Moreబీసీల వాటా పోరాటంలో దేశానికి తెలంగాణ ఆదర్శం ..పాట్నాలో జరిగిన సీడబ్ల్యూసీ మీటింగ్లో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయడం కోసం తెలంగాణలో ఇటు ప్రభుత్వం.. అటు పార్టీ చేపట్టిన చర్యలు దేశానికే రోల్ మోడల్ గా నిల
Read Moreమాలల రణభేరి సభను విజయవంతం చేయాలి : మాలమహానాడు జాతీయ చైర్మన్ చెన్నయ్య
సూర్యాపేట, వెలుగు: ఎస్సీ వర్గీకరణను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కే
Read Moreనల్గొండలోని ఎన్జీ కాలేజీలో బతుకమ్మ వేడుకలు
నల్గొండ అర్బన్, వెలుగు : బతుకమ్మ ఆడబిడ్డల పండుగ అని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం నల్గొండలోని ఎన్జీ కాలేజీలో బతుకమ్మ సంబరాల్లో భ
Read Moreమేడారం అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి.. అధికారులను ఆదేశించిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ
పనుల అంచనాలను రెడీ చేసి టెండర్లు పిలవాలని సూచన హైదరాబాద్, వెలుగు: మేడారంలో అభివృద్ధి పనులను వేగంగా చేపట్టాలని, భక్తులకు ఎల
Read Moreహుజూరాబాద్ లో దొరికిన 13 తులాల బంగారం బాధితుడికి అప్పగింత
హుజూరాబాద్, వెలుగు: సంచిలో దొరికిన 13 తులాల బంగారం బాధితుడికి అందజేసిన ఘటన ఇది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన రెడ్డబోయి
Read Moreఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు మృతి .. జార్ఖండ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో ఘటన
భద్రాచలం, వెలుగు: జార్ఖండ్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బుధవారం జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఐదుగుర
Read Moreజగిత్యాల జిల్లాలో లోక్ అదాలత్లో 3,214 కేసులు పరిష్కారం : రత్న పద్మావతి
జిల్లా జడ్జి రత్న పద్మావతి జగిత్యాల టౌన్, వెలుగు: ఈనెల 13న నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్&
Read Moreగిరిజన తండాల అభివృద్ధికి ప్రత్యేక కృషి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మారం, వెలుగు: గిరిజన తండాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెల
Read Moreరాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కోసం కలిసి నడుద్దాం : కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్
మానేరుపై బ్రిడ్జి మంజూరుపై బండి సంజయ్కి ఎమ్మెల్యే క
Read Moreజీఎస్టీ పేరుతో 15 లక్షల కోట్లు దోచారు ...మోదీజీ.. ఇందుకోసం పండుగ చేసుకోవాల్నా: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: జీఎస్టీ పేరుతో ఎనిమిదేళ్లుగా ప్రజల నుంచి రూ.15 లక్షల కోట్లను ప్రధాని మోదీ దోచుకున్నారని, ఇప్పుడు బిహార్ ఎన్నికల కోసం స్లాబులు
Read Moreప్రిన్సిపాల్స్ కు గ్రేడ్ వన్ ప్రొసీడింగ్ ఇవ్వండి..మైనారిటీ గురుకుల సెక్రటరీ షఫీ ఉల్లాకు టీజీపీఏ వినతి
హైదరాబాద్, వెలుగు: మైనారిటీ గురుకుల కాలేజీ ప్రిన్సిపాల్స్కు గ్రేడ్ వన్ ప్రొసీడింగ్ ఇవ్వాలని టీజీపీఏ అధ్యక్షుడు డాక్టర్ రౌతు అజయ్ కుమార్, తుమ్మి దిలీప
Read Moreదుబ్బాకలో సీఎం రేవంత్, మంత్రి వివేక్ ఫొటోలకు క్షీరాభిషేకం
దుబ్బాక, వెలుగు: దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నిధులను మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి,
Read More












