తెలంగాణం
రూ. 18 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ ఇంజనీర్..
హనుమకొండ జిల్లాలో అవినీతి అధికారి బాగోతం బయటపడింది. జిల్లా విద్యాశాఖాధికారి ఆఫీసులో రూ. 18 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు అసిస్టెంట్ ఇంజనీర్
Read Moreడోలి కట్టి.. గర్భిణిని రెండు కిలోమీటర్లు మోసుకెళ్లి..
పినపాక, వెలుగు: వలస ఆదివాసీల గ్రామం సుందరయ్యనగర్కు చెందిన గర్భిణి జ్యోతికి బుధవారం పురిటినొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబసభ్యులు మంచానికి డోలి కట్టి 2
Read MoreDasara Special 2025: నాలుగో రోజు కాత్యాయని దేవి రూపం.. విశిష్టత.. ప్రాధాన్యత ఇదే..!
దసరా నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. నాలుగో రోజు ( సెప్టెంబర్ 25) అమ్మవారు కాత్యాయని దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాత్యాయని దేవ
Read Moreజోగులాంబ ఆలయ అభివృద్ధికి కృషి : ఎంపీ డీకే అరుణ
అలంపూర్, వెలుగు: జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు. బుధవారం
Read Moreచంద్రఘంటాదేవిగా జోగులాంబ అమ్మవారు
అలంపూర్, వెలుగు: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జోగులాంబ అమ్మవారికి నవదుర్గ అలంకారంతో పూజ నిర్వహించారు. మూడవ రోజు అమ్మవారు చంద్రఘంటాదేవిగా భక్తులకు దర
Read Moreసింగరేణి కార్మికులకు బోనస్పై హర్షం : ఎమ్మెల్యే మట్టా రాగమయి
సత్తుపల్లి, వెలుగు: సింగరేణి కార్మికులకు బోనస్ప్రకటించడంపై ఎమ్మెల్యే మట్టా రాగమయి హర్షం వ్యక్తం చేశారు. బుధవారం సత్తుపల్లి జేవీఆర్ ఓసీ ప్రాజెక్టు కార
Read Moreకామారెడ్డిలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ ఆశిష్సంగ్వాన్
కామారెడ్డి టౌన్, వెలుగు : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. బుధవార
Read Moreహనుమకొండ జిల్లాలో వడ్ల కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ స్నేహ శబరీశ్
హనుమకొండసిటీ, వెలుగు: హనుమకొండ జిల్లాలో వానాకాలం సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్నేహ శబరీశ్ కోరారు. బుధవారం హనుమకొ
Read Moreమూడేండ్లలో 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు! : మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
ఉమ్మడి జిల్లాల్లో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీల నిర్మాణం: మంత్రి తుమ్మల సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి మిగతా జిల్లాల్లోనూ పనులు
Read Moreయాదగిరిగుట్ట టెంపుల్ ఇన్చార్జి ఈవోగా రవినాయక్
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఇన్చార్జి ఈవోగా ఐఏఎస్ అధికారి రవినాయక్ నియమితులయ్యారు. ప్రస్తుతం రవిన
Read Moreయాదాద్రి లో ఇందిరమ్మ ఇండ్ల పనులు స్పీడప్ చేయాలి : కలెక్టర్ హనుమంతరావు
యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు స్పీడప్ చేయాలని యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. పె
Read Moreకులగణన వివరాలు బయటపెట్టాలి..ప్లానింగ్ శాఖకు లేఖ రాసినా వివరాలు ఇవ్వలేదు: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
ప్రభుత్వం చేసిన గణన ఎందుకివ్వరని ప్రశ్న కౌన్సిల్ చైర్మన్ ఆఫీస్లో ప్రివిలేజ్ మోషన్ ఇచ్చిన మల్లన్న హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం అధికారికంగా చ
Read Moreసూర్యాపేట జిల్లాలో ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోలు చేయాలి : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట, వెలుగు: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోలు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరే
Read More












