టెక్సస్: అమెరికా టెక్సస్లోని హిస్టారికల్ శాండ్మన్ సిగ్నేచర్ హోటల్లో మంగళవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 21 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఒకరి పరిస్థితి క్రిటికల్గా ఉందన్నారు. పేలుడు ధాటికి భవనం కిటికీలు, ఫర్నీచర్ కొంత దూరందాకా ఎగిరిపడ్డాయని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. గ్యాస్ లీక్ కారణంగానే పేలుడు జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇదే బిల్డింగ్లోని ఓ ఫ్లోర్లో రెస్టారెంట్ నిర్మాణంలో ఉందని, 245 గదులున్న ఈ హోటల్లో పేలుడు ఎక్కడ జరిగిందనేది ఇప్పుడే చెప్పలేమని ఫైర్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు.
టెక్సస్ హోటల్లో పేలుడు..21 మందికి గాయాలు
- విదేశం
- January 10, 2024
లేటెస్ట్
- బీజేపీలో చేరిన బీఆర్ఎస్ ఎంపీటీసీ
- ఎలక్షన్ పోలీసు అబ్జర్వర్తో కలెక్టర్, ఎస్పీ భేటీ
- నీటి సరఫరాలో సమస్యలు ఉండొద్దు : అశ్విని తానాజీ వాకడే
- ఆర్మూర్ లో భూలక్ష్మి మాతా విగ్రహ ప్రతిష్ఠాపన
- పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూడాలి : డీఎస్పీ తిరుపతిరావు
- Manjula, Mahesh Babu: అక్క మంజులతో మహేష్ ఫన్ మూమెంట్.. వైరల్ అవుతున్న క్యూట్ వీడియో
- చురుగ్గా సీఎం రేవంత్రెడ్డి జనజాతర సభ ఏర్పాట్లు
- డొంగ్లిలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత
- రామప్ప పరిసరాల్లో మద్యం నిషేధం
- మునుగోడు మైనార్టీ ఇన్చార్జిగా మహ్మద్ రఫీ
Most Read News
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..