
ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు, అక్కడి పరిస్థితులపై చర్చించేందుకు విదేశాంగ మంత్రిత్వశాఖ సంప్రదింపుల కమిటీ సమావేశమైంది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, శశిథరూర్ తో పాటు మొత్తం ఆరు పార్టీల నుంచి 9 మంది సభ్యులు పాల్గొన్నారు. చైనా, పాకిస్థాన్ రష్యాకు దగ్గరవుతున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. అయితే ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించడం మన మొదటి ప్రాధాన్యతగా ఉండాలని ఆయన చెప్పారు. జాతీయ ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు కలిసి పని చేస్తాయని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు.
Just completed a MEA consultative committee meeting on developments in Ukraine.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) March 3, 2022
A good discussion on the strategic and humanitarian aspects of the issue.
Strong and unanimous message of support for efforts to bring back all Indians from Ukraine. pic.twitter.com/QU6I7wtr6d
మరిన్ని వార్తల కోసం