బీజేపీ కార్యకర్తల శ్రమతోనే ఈ విజయం సాధ్యమైందన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. వారణాసిలో బీజేపీ కార్యకర్తలతో మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇవాళ(సోమవారం) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ… వారణాసి ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఐదేళల్లో వారణాసి ఎంతో అభివృద్ధి చెందిందని, మరో ఐదేళ్లలో వారణాసి ప్రపంచస్థాయి నగరంగా మారబోతోందన్నారు. యూపీ అభివృద్ధి మార్గంలో పయనిస్తోందని తెలిపారు షా.
ఐదేళ్లలో ప్రపంచ స్థాయి నగరంగా వారణాసి: అమిత్ షా
- దేశం
- May 27, 2019
లేటెస్ట్
- లోకేష్ ను పప్పు అనేది అందుకే.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- యోగా ఫ్రీ క్లాసులు.. ఎక్కడ.. ఎందుకంటే...
- Good Bad Ugly: మైత్రి నుంచి గుడ్ బ్యాడ్ అగ్లీ అప్డేట్..అజిత్ లుక్తో అంచనాలు పెంచేశారుగా
- మే 20న తెలంగాణ కేబినెట్ సమావేశం
- ఎలక్ట్రికల్ బైక్.. బంపర్ డిస్కౌంట్.. రూ. 59,900లకే ఈవీ స్కూటర్
- KKR vs RRR: ఆకస్మిక వర్షం.. రాజస్థాన్ - కోల్కతా మ్యాచ్ ఆలస్యం
- జగన్ 5వేల కోట్లు ఖర్చు చేసినా ఓట్లన్నీ చంద్రబాబుకే.. చింతా మోహన్
- కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ..కొనసాగుతున్న గాలింపు చర్యలు
- కామారెడ్డిలో భారీ చోరీ.. 9తులాల బంగారం, 15తులాల వెండి మాయం
- SRH vs PBKS: ఆఖరి పంచ్ మనదే.. పంజాబ్పై సన్రైజర్స్ ఘన విజయం
Most Read News
- రేషన్ షాపుల్లో సన్నబియ్యం
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- నైరుతి రుతుపవనాల పై కీలకీ అప్డేట్
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్
- SRH vs PBKS: క్వాలిఫై అయినా కీలకమే.. టాప్-2పై సన్ రైజర్స్ గురి