- చట్టాలు సాధారణ పౌరులకేనా ?
- ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చట్టాలు సాధారణ పౌరులకే వర్తిస్తాయా ? అని ప్రశ్నించారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. చట్టం, రాజ్యాంగ సంరక్షకులుగా చెప్పుకునే ఐఏఎస్ (IAS), ఐపీఎస్( IPS) అధికారులే నియమాలు పాటించకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోందన్నారు. చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ తోసహా ఇతర అధికారులు కూడా 18వేలకు పైగా కోర్టు ధిక్కరణ కేసులు ( కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసులు) ఎదుర్కొంటున్నారంటూ ఆయన ట్వీట్ చేశారు.అధికారులు చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడుతున్నారని... దీన్ని బట్టి అర్థం అవుతుందన్నారు. రాజ్యాంగ సంరక్షకులుగా పిలువబడే ఐఎఎస్, ఐపీఎస్ అధికారులకు చట్టాలు వర్తించవా ? అని ప్రశ్నించారు దాసోజు శ్రవణ్.
I wonder if it is mandatory to follow the rule of law only for the average Telangana citizen and who is behind IAS/IPS officers, the so-called custodians of the Indian Constitution, to have special privileges indulging in scandalous violations and blatant disobedience of the law? pic.twitter.com/vchrfbIOD6
— Prof Dasoju Srravan (@sravandasoju) May 18, 2022
ఇవి కూడా చదవండి
ముగ్గురు వ్యాపారవేత్తలకు రాజ్యసభ సీట్లు