ఏపీలో ఇవాళ కరోనా కేసులు ఎన్నంటే

ఏపీలో ఇవాళ కరోనా కేసులు ఎన్నంటే

ఏపీలో కరోనా కేసులు తగ్గుతూ.. పెరుగుతూ వస్తున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 22339 మందికి పరీక్షలు చేయగా... 528 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కోవిడ్ వల్ల చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. ఇక 1864 మంది తాజాగా కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇవాల్టి వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,29,16,247 కరోనా టెస్టులు నిర్వహించారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 23 లక్షల 15వేల 30 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారిన పడి ఇప్పటివరకు 14వేల 707 మంది చనిపోయారు. ఇక ఇప్పటివరకు  22లక్షల 90వేల,853 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మరో 9470 మంది కోవిడ్‌తో చికిత్స పొందుతున్నారు.

ఇవి కూడా చదవండి: 

 సినిమా థియేటర్లలో 100% సీటింగ్కు గ్రీన్ సిగ్నల్

ఎవడెట్లపోయినా.. మీరు మాత్రం సల్లగుండాలె