కోదాడ, వెలుగు: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి దుండగులు పుస్తెలతాడును చోరీ చేశారు. కోదాడ రూరల్ పోలీసుల వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట గ్రామానికి చెందిన శిరంశెట్టి సరస్వతి శుక్రవారం తనకున్న బర్రెలను మేపేందుకు వెళ్లింది. తిరిగి తన గ్రామం వైపు వెళ్తుండగా అశోక్ లీలాండ్ షోరూం వద్ద స్కూటీపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల పుస్తెలతాడు లాక్కున్నారు. ఆమె కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారు అయ్యారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు.
మహిళ మెడలో పుస్తెల తాడు చోరీ
- నల్గొండ
- March 23, 2024
లేటెస్ట్
- రామయ్యకు పంచామృతాలతో అభిషేకం
- ఏటా 3500 ఇందిరమ్మ ఇండ్లు : పొన్నం ప్రభాకర్
- అల్ఫోర్స్ లో మెడికో కంపెనీ జాబ్ మేళా
- హీటెక్కిస్తున్న ఎండలు.. ధరూర్లో 44.2 డిగ్రీలు
- ప్రభుత్వ అధికారినంటూ ఫోన్ చేసి మోసాలు
- బీజేపీ చేసిన అభివృద్ధి ఏదీ?
- సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికలు
- T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ ... జట్టును ప్రకటించిన న్యూజిలాండ్
- ప్రొఫెసర్ జయశంకరే తెలంగాణ జాతిపిత
- వైభవంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన
Most Read News
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..