ఆదిలాబాద్

నవంబర్ 9న మధున పోచమ్మ జాతర

అమ్మవార్లను దర్శించుకోనున్న 4 రాష్ట్రాల భక్తులు కోటపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని జనగామలో కొలువైన మధున పోచమ్మ జాతర ఈ నెల 9

Read More

నిర్మల్ జిల్లాలో చేపల పట్టేందుకు వెళ్లి యువకుడు గల్లంతు

నిర్మల్ జిల్లా పొన్కల్  సదర్ మట్ బ్యారేజ్ వద్ద ఘటన   లక్ష్మణచాంద(మామడ), వెలుగు: నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ సమీపంలోని సదర

Read More

పాపం రైతన్న భారీ వర్షాల కారణంగా పత్తి, వరి పంటలు పూర్తిగా లాస్

దిగుబడి 20 శాతమే.. పత్తిని పంటను కాల్చేసి రైతు మడుల్లోనే మొలకెత్తిన వడ్లు పంటలు నష్టపోవడంతో ఇప్పటికే  ఇద్దరు రైతుల ఆత్మహత్య ఆసిఫాబా

Read More

నేరడిగొండలో పశువుల అక్రమ రవాణా ముఠా అరెస్ట్

8 మంది రిమాండ్, పరారీలో ఇద్దరు  నేరడిగొండ, వెలుగు: అక్రమంగా పశువులను తరలిస్తున్న ఓ వాహనాన్ని బుధవారం ఆదిలాబాద్​ జిల్లా నేరడిగొండ పోలీసులు

Read More

విశ్వకర్మ పథకంతో ఉపాధి అవకాశాలు : రావుల రామనాథ్

నిర్మల్, వెలుగు: చేతి వృత్తుల కళాకారులకు ఉపాధి అవకాశాలను మరింత మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని బీజేపీ పెద్దపల్లి జిల్లా ఇన్​చార

Read More

ఆదిలాబాద్ పట్టణంలో రైల్వే బ్రిడ్జి పనులు పూర్తిచేయాలి : కలెక్టర్ రాజార్షి షా

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్, ఓవర్​బ్రిడ్జిల పనులను 2026 ఏప్రిల్​నాటికి పూర్తిచేయాలని కలెక్టర్​ రాజర్షి షా

Read More

శ్రీరాంపూర్ ఓసీపీలో కొత్త షావల్ ప్రారంభం

నస్పూర్, వెలుగు: శ్రీరాంపూర్ ఓసీపీలో హైడ్రాలిక్ షావల్ ను ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త యంత్రాలన

Read More

కార్మికుల తొలగింపునకు సింగరేణి కుట్రలు : ఎస్.వెంకటస్వామి

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణిలో 150 మస్టర్లను తీసుకొచ్చి గైర్హాజరు పేరుతో కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించేందుకు యాజమాన్యం కుట్రలు చేస్తోందని సీఐటీయ

Read More

కంపెనీ లెవల్ కల్చరల్ పోటీల్లో సత్తాచాటారు .. కోలిండియా పోటీలకు ఎంపికైన సింగరేణి కళాకారులు

కోల్​బెల్ట్, వెలుగు : సింగరేణి కంపెనీ లెవల్ ​కల్చరల్​మీట్ పోటీలు బుధవారం మంచిర్యాల జిల్లా మందమర్రి టౌన్ సీఈఆర్​క్లబ్​లో ఉత్సాహంగా ముగిశాయి. 6 జిల్లాల్

Read More

ఎంపీ నగేశ్‌ ఇంటి ముట్టడి

పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలని ముట్టడించిన బీఆర్‌ఎస్‌ లీడర్లు ఆదిలాబాద్‌ టౌన్‌, వెలుగు : పత్తి రైతుల సమస్యలు పరిష్కరిం

Read More

కడుపు నొప్పితో విద్యార్థి మృతి ... మంచిర్యాల జిల్లాలో ఘటన

బెల్లంపల్లి, వెలుగు : కడుపునొప్పితో విద్యార్థి చనిపోయిన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. నెన్నెల ఎస్ఐ ప్రసాద్​ తెలిపిన ప్రకారం.. మండలంలోని అవుడం గ్రామ

Read More

సింగరేణిలో పలువురు ఆఫీసర్ల బదిలీ

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణిలో ఆఫీసర్లను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొత్తగూడెం ఏరియాలోని వీకే ఓసీపీ పీవో అడిషనల్​జీఎం శ్రీరమేశ్​ను

Read More

అవగాహన పెరగాలె.. యాక్సిడెంట్లు తగ్గాలె

రోడ్డు ప్రమాదాల నియంత్రణపై పోలీసుల ఫోకస్​  నేషనల్, స్టేట్ హైవేలపై విలేజ్​రోడ్​సేఫ్టీ కమిటీలు  ట్రాఫిక్​ రూల్స్​పై ప్రజలకు అ

Read More