ఆదిలాబాద్
పత్తి దిగుబడి రాలేదని రైతు సూసైడ్...ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో విషాదం
ఆసిఫాబాద్, వెలుగు : పత్తి దిగుబడి సరిగా రాలేదన్న మనస్తాపంతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్&zwnj
Read Moreఆడ పులిని వెతుక్కుంటూ.. ఆదిలాబాద్ అడవుల వైపు !..మేటింగ్ టైం కావడంతో ఉమ్మడి జిల్లా అడవులకు వస్తున్న మగపులులు
మహారాష్ట్ర నుంచి ఇప్పటికే మూడు పులులు వచ్చినట్లు గుర్తింపు పులి సంచారంపై నిఘా పెట్టిన ఫారెస్ట్ ఆఫీసర్లు పంట పొలాల్లోకి వెళ్లేందుకు
Read Moreకోతుల బాధపై ఇక ఉద్యమ బాట..నవంబర్ 4న ఖానాపూర్ లో భారీ ర్యాలీ..
రంగంలోకి వీడీసీ, ప్రజా సంఘాలు... దశలవారీగా అన్ని గ్రామాల్లో ఆందోళనలు... నిర్మల్, వెలుగు: రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తున్న కోతుల బెడదను వ
Read Moreరెండో తరగతి చదువుతున్న విద్యార్థినిని చితకబాదిన ప్రిన్సిపాల్
లోకేశ్వరం, వెలుగు: రెండో తరగతి చదువుతున్న విద్యార్థినిని ప్రిన్సిపాల్చితకబాదిన ఘటన లోకేశ్వరం మండల కేంద్రంలోని అమెరి కిడ్స్పాఠశాలలో చోటుచేసుకుంది. బా
Read Moreఆస్ట్రానమీ ల్యాబ్తో సైన్స్ పరిజ్ఞానం పెంపు : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఖానాపూర్, వెలుగు: ఆస్ట్రానమీ ల్యాబ్తో సైన్స్పట్ల విద్యార్థులకు పరిజ్ఞానం పెరుగుతుందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు
Read Moreఆదిలాబాద్కు సివిల్ సర్వీసెస్ ట్రైనీ ఆఫీసర్లు
ఆదిలాబాద్టౌన్/నేరడిగొండ, వెలుగు: ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్, ఐఈఎస్, ఐఎస్ఎస్కు ఎంపికైన 16 మంది ట్రైనింగ్లో భాగంగా శనివారం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా
Read Moreఠాణా నుంచి పరారైన నిందితుడి అరెస్ట్
బోథ్, వెలుగు: బోథ్ పోలీస్స్టేషన్ నుంచి పరారైన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్సై శ్రీసాయి తెలిపారు. సొనాల మండలం చింతల్బోరి గ్రామానికి చెందిన కాంట్
Read Moreపత్తి చేలల్లోకి పెద్దపులి.. ఆదిలాబాద్ రైతుల్లో ఆందోళన
ఆదిలాబాద్టౌన్(భీంపూర్), వెలుగు: ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో పులి సంచరిస్తుండడంతో అటవీ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. శనివారం భీంపూర్ మండలం
Read Moreగూడెం గుట్టపై కార్తీక సందడి
దండేపల్లి, వెలుగు: గూడెం గుట్టపై శనివారం కార్తీక సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి సమీప గోదావరి నదిలో పుణ్యస్నానం చే
Read Moreక్షుద్రపూజలు, లివింగ్ రిలేషన్షిప్స్ అంటూ అమ్మాయిల గొంతుతో ఫోన్లు: ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు అరెస్టు
హెలో సర్.. మీరేమైనా సమస్యల్లో ఉన్నారా..? అనుకున్న పనులు జరగటం లేదా.. క్షుద్రపూజలు చేస్తాం.. మీ లైఫే మారిపోతుంది అంటూ కొందరినీ.. లైఫ్ బోరింగ్ గా ఉందా..
Read Moreకడెం ప్రాజెక్టులో కరీంనగర్ జిల్లా ఉపాధ్యాయుడు గల్లంతు
నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు వద్ద విషాధ ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు ప్రమాదవశాత్తు ప్రాజెక్టులో పడి గల్లంతయ్యాడు. శ
Read Moreసోయా టోకెన్ కోసం రైతుల తిప్పలు..రాత్రంగా క్యూలైన్ లో పడిగాపులు
నిర్మల్ జిల్లాలో రైతుల తిప్పులు అంతా ఇంతాకావు.. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు నిద్రాహారాలు మానాల్సిన పరిస్థితి నెలకొంది. కుబీర్, తాన
Read Moreమంచిర్యాల జిల్లాలో 3,641 ఎకరాల్లో పంట నష్టం
మంచిర్యాల, వెలుగు: మొంథా తుఫాన్ కారణంగా మంచిర్యాల జిల్లాలో 3,641 ఎకరాల్లో పత్తి, వరి పంటలు దెబ్బతిన్నాయని జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ సురేఖ తెలిపారు. ఈ
Read More












