ఆదిలాబాద్

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే అభివృద్ధి : మంత్రి వివేక్ వెంకటస్వామి

రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి బీఆర్​ఎస్​ ముఖ్య నాయకులతోపాటు 500 మంది కాంగ్రెస్​లో చేరిక కోల్​బెల్ట్​/చెన్నూరు, వెలుగు:

Read More

మహారత్న కంపెనీలకు దీటుగా సింగరేణి : జీఎంలు జి.దేవేందర్, ఎం.శ్రీనివాస్

  కోల్​బెల్ట్/​ నస్పూర్, వెలుగు: మహారత్న కంపెనీలకు దీటుగా సింగరేణి నిలుస్తోందని మందమర్రి, శ్రీరాంపూర్​ ఏరియాల జీఎంలు జి.దేవేందర్, ఎం.శ్రీనివాస

Read More

మంచిర్యాల: రాళ్లవాగుపై రాస్తా బంద్..భారీ వరదలకు కొట్టుకుపోయిన కాజ్ వే బ్రిడ్జి

మంచిర్యాల టౌన్ లోని  కాలనీల వాసుల ఇబ్బందులు  కిలోమీటర్ల దూరం ప్రయాణించి టౌన్ లోకి వెళ్లాల్సిన పరిస్థితి   ఏండ్లుగా హై లెవల్ ​బ్ర

Read More

మదినిండుగా.. జెండా పండుగ..ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అంబరాన్నంటిన స్వాతంత్ర్య సంబురాలు

ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్​ జిల్లాల్లో 79వ స్వాతంత్ర్య వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. పల్లె, పట్టణం తేడా లేకుండా వీధివీధినా మువ్వన్నెల

Read More

చెన్నూరు నియోజకవర్గంలో BRS కు బిగ్ షాక్.. మంత్రి వివేక్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిన కీలక నేతలు

స్థానిక ఎన్నికల ముందు BRS కు బిగ్ షాక్ తగిలింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో కీలక నేతలు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి  కాంగ్రెస్ పార్టీ త

Read More

కడెం ప్రాజెక్టు దిగువ గ్రామాలను అలర్ట్ చేయండి : కలెక్టర్ అభిలాష అభినవ్

కడెం ప్రాజెక్టును పరిశీలించిన కలెక్టర్ కడెం, వెలుగు: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అలర్ట్​గా ఉండాలని నిర్మల్​ కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించ

Read More

సరిపడా యూరియా లేదని రైతుల ఆగ్రహం..జైనూర్ అగ్రికల్చర్ ఆఫీస్ ముట్టడి

జైనూర్, వెలుగు: యూరియా కోసం జైనూర్​మండల రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. సమయానికి ఎరువు అందడంలేదని గురువారం ఆందోళనకు దిగారు. సుమారు 300 మంది రైతులు

Read More

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సీహెచ్సీని జైనూర్‌కు తరలించాలి : ఆదివాసీ సంఘాల నాయకులు

జైనూర్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్​సీ)ని కాగజ్ నగర్‌కు కాకుండా జైనూర్​కు తరలించాలని ఆదివాసీ సంఘాల నాయకు

Read More

నిర్మల్కు చేరుకున్న రాజీవ్ సద్భావన జ్యోతి యాత్ర

నిర్మల్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రాజీవ్ సద్భావన జ్యోతి యాత్ర గురువారం నిర్మల్​కు చేరుకుంది. యాత్రకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల

Read More

మత్తు ఇంజక్షన్లు ఇచ్చి పశువులను ఎత్తుకెళ్తున్న ముఠా అరెస్ట్‌‌

మహారాష్ట్రలోని నాందేడ్‌‌ కేంద్రంగా దందా నిర్మల్, వెలుగు : మత్తు ఇంజక్షన్లు ఇస్తూ పశువులకు ఎత్తుకెళ్తున్న ముఠాను నిర్మల్‌‌

Read More

దిందా పోడు రైతుల పాదయాత్రకు బ్రేక్

అల్వాల్‌‌ వద్ద రైతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు  ప్రత్యేక బస్‌‌లో సొంతూరుకి..  కాగజ్‌‌నగర్‌

Read More

13 మండలాల్లో లోటే.. మంచిర్యాల జిల్లాలో 4 మండలాల్లో నార్మల్, ఒక మండలంలో అధికవర్షపాతం

    సగమే నిండిన మీడియం ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు      సాధారణ విస్తీర్ణంలో పత్తి, అంచనాలకు దూరంగా వరిసాగు

Read More

పేద విద్యార్థులకు తోడ్పాటు అందించాలి : ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్

భైంసా, వెలుగు: చదువుతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, పేద విద్యార్థులకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని ఎమ్మెల్యే రామారావ్ పటేల్ అన్నారు. బుధవారం భైంసా మ

Read More