ఆదిలాబాద్

మంచిర్యాల జిల్లాలో మూడున్నర కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల జిల్లాలో మూడున్నర కోట్ల రూపాయలయ అభివృద్ధి పనులు ప్రారంభించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. బుధవారం (మే 14) జిల్లా పర్యటనలో భాగంగా

Read More

నేరడిగొండ పోలీస్​స్టేషన్​లో పిల్లల పార్క్ ​ప్రారంభం

నేరడిగొండ, వెలుగు: చిన్నప్పటి నుంచే వ్యాయామం అలవాటు చేసుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. నేరడిగొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్​లో ఏర్

Read More

ఆర్ఓఆర్ చట్టంతో భూ సమస్యల పరిష్కారం : కలెక్టర్ కుమార్ దీపక్

జైపూర్(భీమారం)/నస్పూర్/చెన్నూరు, వెలుగు: ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టం ద్వారా భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంచిర్యాల కలెక్టర్ కుమార్

Read More

మందమర్రి మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు వెంటనే పూర్తిచేయాలి : ఎమ్మెల్యే వివేక్ ​వెంకటస్వామి

మందమర్రి, క్యాతనపల్లి మున్సిపల్​ఆఫీసర్లతో రివ్యూ కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వెంటనే

Read More

రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్రం కుట్ర : మంత్రి సీతక్క

మనుధర్మాన్ని ఆదివాసీలపై రుద్దేందుకు యత్నం ఆదివాసీ ఏరియాల్లో రోడ్లు, ఇండ్ల స్థలాలకు కేంద్రం పర్మిషన్ ఇవ్వట్లేదని ఫైర్  ఆదివాసీలు రాజకీయాల్ల

Read More

నిర్మల్​ జిల్లాలో తరుగుపై రైతుల ఆగ్రహం పీఏసీఎస్  సీఈవో నిర్బంధం

40 కిలోల బస్తాకు 43 కిలోల వడ్లు కాంటా వేస్తున్నారని ఫైర్ నిర్మల్​ జిల్లా ఖానాపూర్​ మండలం ఎర్వ చింతల్​లో ఘటన అధికారుల చొరవతో ఆందోళన విరమణ ఖ

Read More

ఎన్నేండ్లయినా బ్రిడ్జిలు కట్టరా .. వానాకాలం వచ్చిందంటే వణుకుతున్న గ్రామాలు

ఏండ్ల కాలంగా ప్రజలకు తీరని కష్టాలు వర్షాలు పుల్లుగా పడితే నరకమే.. వరదలతో జలదిగ్బంధంలో చిక్కుకొని అరిగోస ఆసిఫాబాద్, వెలుగు: ఎప్పుడు ఏ వాగు

Read More

మను ధర్మాన్ని ఆదివాసీలపై రుద్దేందుకు బీజేపీ ప్రయత్నం: మంత్రి సీతక్క

 అంబేద్కర్​రాజ్యాంగం వల్లే నాకు మంత్రి పదవి   జన్నారంలో మంత్రి సీతక్క  ఆదివాసీ గిరిజనులు రాజకీయాల్లో రాణించాలన్న  చెన్నూర

Read More

ఇసుక మాఫియాపై సీఎంకు ఫిర్యాదు చేస్తా : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

ఇటీవల ఇసుక లారీ ఢీకొని  ఒకరి మృతి  బాధిత కుటుంబానికి ఎంపీ పరామర్శ హైదరాబాద్:  జయశంకర్​భూపాలపల్లి కాటారంలో జరుగుతున్న ఇసుక మ

Read More

ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించుకుందాం : ఎమ్మెల్యే బొజ్జు పటేల్

జన్నారం, వెలుగు: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని, నిత్యం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని బొజ్జు పటేల్ అన్నారు. జై బాపు, జై భీ

Read More

గని కార్మికుల సమస్యలు మంత్రుల దృష్టికి తీసుకెళ్లాం :  ఐఎన్టీయూసీ నాయకులు

నస్పూర్, వెలుగు: సింగరేణి గని కార్మికుల సమస్యలు రాష్ట్ర మంత్రులు, సంస్థ సీఎండీ దృష్టికి తీసుకెళ్లామని శ్రీరాంపూర్ ఏరియా ఐఎన్టీయూసీ నాయకులు అన్నారు. సో

Read More

హెల్మెట్ ధరించి.. ప్రాణాలు కాపాడుకోండి : ఎస్సై గోపతి సురేశ్

లక్సెట్టిపేట, వెలుగు: టూవీలర్ నడిపే వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు పాటుపడాలని లక్సెట్టిపే

Read More

ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ ​వెంకటేశ్ ధోత్రే 

ఆసిఫాబాద్, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారుల సమన్వయంతో వెంటనే పరిష్కరించాలని ఆసిఫాబాద్ కలెక్టర్ ​వెంకటేశ్ ధోత్రే అన్నారు. సోమవార

Read More