
ఆదిలాబాద్
మంచిర్యాల జిల్లాలో మూడున్నర కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లాలో మూడున్నర కోట్ల రూపాయలయ అభివృద్ధి పనులు ప్రారంభించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. బుధవారం (మే 14) జిల్లా పర్యటనలో భాగంగా
Read Moreనేరడిగొండ పోలీస్స్టేషన్లో పిల్లల పార్క్ ప్రారంభం
నేరడిగొండ, వెలుగు: చిన్నప్పటి నుంచే వ్యాయామం అలవాటు చేసుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. నేరడిగొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఏర్
Read Moreఆర్ఓఆర్ చట్టంతో భూ సమస్యల పరిష్కారం : కలెక్టర్ కుమార్ దీపక్
జైపూర్(భీమారం)/నస్పూర్/చెన్నూరు, వెలుగు: ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టం ద్వారా భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంచిర్యాల కలెక్టర్ కుమార్
Read Moreమందమర్రి మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు వెంటనే పూర్తిచేయాలి : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
మందమర్రి, క్యాతనపల్లి మున్సిపల్ఆఫీసర్లతో రివ్యూ కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వెంటనే
Read Moreరాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్రం కుట్ర : మంత్రి సీతక్క
మనుధర్మాన్ని ఆదివాసీలపై రుద్దేందుకు యత్నం ఆదివాసీ ఏరియాల్లో రోడ్లు, ఇండ్ల స్థలాలకు కేంద్రం పర్మిషన్ ఇవ్వట్లేదని ఫైర్ ఆదివాసీలు రాజకీయాల్ల
Read Moreనిర్మల్ జిల్లాలో తరుగుపై రైతుల ఆగ్రహం పీఏసీఎస్ సీఈవో నిర్బంధం
40 కిలోల బస్తాకు 43 కిలోల వడ్లు కాంటా వేస్తున్నారని ఫైర్ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఎర్వ చింతల్లో ఘటన అధికారుల చొరవతో ఆందోళన విరమణ ఖ
Read Moreఎన్నేండ్లయినా బ్రిడ్జిలు కట్టరా .. వానాకాలం వచ్చిందంటే వణుకుతున్న గ్రామాలు
ఏండ్ల కాలంగా ప్రజలకు తీరని కష్టాలు వర్షాలు పుల్లుగా పడితే నరకమే.. వరదలతో జలదిగ్బంధంలో చిక్కుకొని అరిగోస ఆసిఫాబాద్, వెలుగు: ఎప్పుడు ఏ వాగు
Read Moreమను ధర్మాన్ని ఆదివాసీలపై రుద్దేందుకు బీజేపీ ప్రయత్నం: మంత్రి సీతక్క
అంబేద్కర్రాజ్యాంగం వల్లే నాకు మంత్రి పదవి జన్నారంలో మంత్రి సీతక్క ఆదివాసీ గిరిజనులు రాజకీయాల్లో రాణించాలన్న చెన్నూర
Read Moreఇసుక మాఫియాపై సీఎంకు ఫిర్యాదు చేస్తా : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
ఇటీవల ఇసుక లారీ ఢీకొని ఒకరి మృతి బాధిత కుటుంబానికి ఎంపీ పరామర్శ హైదరాబాద్: జయశంకర్భూపాలపల్లి కాటారంలో జరుగుతున్న ఇసుక మ
Read Moreఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించుకుందాం : ఎమ్మెల్యే బొజ్జు పటేల్
జన్నారం, వెలుగు: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని, నిత్యం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని బొజ్జు పటేల్ అన్నారు. జై బాపు, జై భీ
Read Moreగని కార్మికుల సమస్యలు మంత్రుల దృష్టికి తీసుకెళ్లాం : ఐఎన్టీయూసీ నాయకులు
నస్పూర్, వెలుగు: సింగరేణి గని కార్మికుల సమస్యలు రాష్ట్ర మంత్రులు, సంస్థ సీఎండీ దృష్టికి తీసుకెళ్లామని శ్రీరాంపూర్ ఏరియా ఐఎన్టీయూసీ నాయకులు అన్నారు. సో
Read Moreహెల్మెట్ ధరించి.. ప్రాణాలు కాపాడుకోండి : ఎస్సై గోపతి సురేశ్
లక్సెట్టిపేట, వెలుగు: టూవీలర్ నడిపే వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు పాటుపడాలని లక్సెట్టిపే
Read Moreప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
ఆసిఫాబాద్, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారుల సమన్వయంతో వెంటనే పరిష్కరించాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. సోమవార
Read More