ఆదిలాబాద్
మందమర్రి ఏరియాలో పెరుగుతున్న బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత : జీఎం ఎన్.రాధాకృష్ణ
మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ కోల్బెల్ట్, వెలుగు : మందమర్రి ఏరియాలోని అండర్ గ్రౌండ్, ఓపెన్కాస్ట్ గనుల్లో క్రమేణా బొగ్గు ఉత్పత్త
Read Moreలింబాకే గ్రామంలో సోయా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి : గ్రామస్తులు
కుంటాల, వెలుగు : లింబాకే గ్రామంలో సోయా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు. ఈ మేరకు లింబా కే పరిసర గ్రామాల రైతులు శుక్రవారం ముధోల్ ఎమ్
Read Moreబెల్లంపల్లిలో రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం
బెల్లంపల్లి, వెలుగు : పట్టణంలోని కాల్టెక్స్ ఓవర్బ్రిడ్జి నుంచి కాంటా చౌరస్తా వరకు చేపట్టిన 100 ఫీట్ల రోడు విస్తరణ పనులకు శుక్రవారం బల్దియా అధికారులు
Read Moreదేశంలోనే తెలంగాణ పోలీస్ నంబర్ వన్ : ఎమ్మెల్యే బొజ్జు పటేల్
ఖానాపూర్, వెలుగు : దేశంలోనే తెలంగాణ పోలీస్ నంబర్ వన్ గా ఉందని, వారి సం క్షేమం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఎమ్మెల్యే బొజ్జు ప టేల్ తెలిపారు. పో
Read Moreబెల్లంపల్లిలో పత్తి కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టాలి : కలెక్టర్ కుమార్ దీపక్
బెల్లంపల్లి, వెలుగు : ఇయ్యాల్టి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కుమార్దీపక్అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులను ఆ
Read Moreకాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం : బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి ఆడే గజేందర్
నేరడిగొండ, వెలుగు : కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమమని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి ఆడే గజేందర్ అన్నారు. బజార్ హత్నూర్ మండలం బాలాన్ పూర్ గ్రామ
Read Moreచెన్నూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మృతి
అనారోగ్యంతో చనిపోయిన ఇస్మాయిల్ జుల్ఫికర్ అహ్మద్ నివాళులర్పించిన మంత్రి వివేక్ వెంకటస్వామి సంతాపం తెలిపిన పెద్దపల్లి ఎంపీ గడ్
Read Moreఆసిఫాబాద్ జిల్లాలో ప్రేమకు అడ్డుపడుతున్నారని టవరెక్కిన యువకుడు
ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలో ఘటన కాగ జ్ నగర్, వెలుగు : యువతి తల్లిదండ్రులు తమ ప్రేమకు అడ్డుపడుతున్నారని ఓ యువక
Read Moreరామకృష్ణాపూర్ ఓసీపీ రెండో ఫేజ్ కు పబ్లిక్ హియరింగ్
నోటిఫికేషన్ జారీ చేసిన స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డిసెంబర్ 3న ఆర్కేపీ ఓసీపీ ఆఫీస్లో ప్రజాభిప్రాయ సేకరణ కోల్బెల్ట్, వెలుగు
Read Moreఫేక్ రైతుల పేరిట క్రాప్ బుకింగ్
ధాన్యం లేకుండా డబ్బులు స్వాహా పీపీసీ నిర్వాహకులు, రైస్ మిల్లర్లు కుమ్మకై అక్రమాలు వారికి సహకరిస్తున్న అగ్రికల్చర్ ఆఫీసర్లు నర్సింగాపూర్ సెంటర
Read Moreమేమున్నాం..రైతులు ఆందోళన చెందొద్దు..మంత్రి వివేక్ వెంకటస్వామి
మోంథా తుఫాను కారణంగా మంచిర్యాల జిల్లా అతలా కుతలం అయింది. పంట పొలాలు నీటమునిగాయి. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది.భారీ వర్షాలకు
Read Moreసింగరేణి కొత్త క్వార్టర్లకు రూ.450 కోట్లు మంజూరు
రూ.450 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ ప్రతిపాదిత స్థలాల లేఅవుట్లకు ఆదేశాలు ఉద్యోగులకు 860, ఆఫీసర్లకు 40 కొత్
Read Moreవిద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి : కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్టౌన్, వెలుగు : జిల్లాలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మౌలిక సదుపాయాలు అందించేం
Read More












