వరంగల్లో రైతులకు పరిహారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించిన రెవెన్యూ అధికారులపై హైకోర్టు సీరియస్ అయ్యింది. వరంగల్ రెవెన్యూ డివిజనల్ అధికారి ఆఫీసు ఆస్తులు జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలోని టెక్స్ టైల్స్ పార్క్ కు రైతులు భూమి ఇచ్చారు. అయితే పరిహారం ఇవ్వడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో హైకోర్టును ఆశ్రయించారు భూ నిర్వాసితులు. దీంతో అధికారుల నిర్లక్ష్యం వహించినందుకు 2 కోట్ల 40 లక్షలు రూపాయలు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో RDO ఆఫీసుకు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది వచ్చారు. భూ నిర్వాసితులకు పరిహారం ఇచ్చేందుకు తమకు కొంత టైం కావాలని అధికారులు కోరడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
వరంగల్ రెవెన్యూ అధికారులపై హైకోర్టు సీరియస్
- వరంగల్
- April 4, 2024
లేటెస్ట్
- దోమల నియంత్రణపై జీహెచ్ఎంసీ ఫోకస్
- దుర్గం చెరువులో దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి సూసైడ్!
- వేట మొదలు..నేడు ఏడు ఈవెంట్లలో బరిలోకి ఇండియా అథ్లెట్లు
- వణికిస్తున్న వైరల్ ఫీవర్.. రోగులతో దవాఖానలు కిటకిట
- మూడోసారి గెలిచినా కేసీఆర్ తీరు మారలే
- పారిస్ మెరిసె..ప్రపంచం మురిసె
- కాళేశ్వరం పంపులు స్టార్ట్ చేయకుంటే.. 50 వేల రైతులతో వచ్చి ఆన్ చేస్తం: కేటీఆర్
- మీరే నాశనం చేసి..మీరే డెడ్లైన్ పెడ్తరా?: ఉత్తమ్
- కమలా హారిస్ అభ్యర్థిత్వానికి ఒబామా ఓకే
- గొర్రెల లెక్క తప్పింది.. 2019 లెక్కలతో పోలిస్తే 2 లక్షలు తగ్గినయ్
Most Read News
- తగ్గిన బంగారం ధర..హైదరాబాద్ లో ఎంతంటే?
- శ్రీశైలానికి భారీ వరద
- Free Civils Coaching:ఫ్రీగా సివిల్స్ కోచింగ్, హాస్టల్ + ఫుడ్ : ఇప్పుడే అప్లై చేసుకోండి
- హైదరాబాద్లో ఆది, సోమవారం వైన్స్ షాపులు బంద్..ఎందుకంటే..
- పాపాత్ములు : షిరిడీ వెళ్తున్న ట్రైన్ ను లూటీ చేసిన కేటుగాళ్లు.. లబోదిబోమన్న ప్యాసింజర్లు..
- Kitchen Tips: వాడేసిన మెడిసిన్ కవర్లు పారేయకండి.. ఇలా వాడితే మీ కిచెన్ మెరుస్తుంది...చూస్తే వావ్ అనాల్సిందే...!
- రుణమాఫీ ఫిర్యాదుల కోసం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు
- జగిత్యాలలో పలు హోటళ్లకు ఫైన్లు
- Shah Rukh Khan: ఆ దేశపు బంగారు నాణెంపై షారుఖ్ చిత్రం..గాంధీ తర్వాత రెండవ భారతీయుడుగా బాద్షాకు అరుదైన గౌరవం
- జియో భారత్ 4G ఫోన్ ధర ఎంతో తెలుసా.. తక్కువ రీఛార్జ్.. ఎక్కువ డేటా ప్లాన్..!