వరంగల్లో రైతులకు పరిహారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించిన రెవెన్యూ అధికారులపై హైకోర్టు సీరియస్ అయ్యింది. వరంగల్ రెవెన్యూ డివిజనల్ అధికారి ఆఫీసు ఆస్తులు జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలోని టెక్స్ టైల్స్ పార్క్ కు రైతులు భూమి ఇచ్చారు. అయితే పరిహారం ఇవ్వడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో హైకోర్టును ఆశ్రయించారు భూ నిర్వాసితులు. దీంతో అధికారుల నిర్లక్ష్యం వహించినందుకు 2 కోట్ల 40 లక్షలు రూపాయలు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో RDO ఆఫీసుకు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది వచ్చారు. భూ నిర్వాసితులకు పరిహారం ఇచ్చేందుకు తమకు కొంత టైం కావాలని అధికారులు కోరడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
వరంగల్ రెవెన్యూ అధికారులపై హైకోర్టు సీరియస్
- వరంగల్
- April 4, 2024
లేటెస్ట్
- LSG vs KKR: లక్నో సమిష్టి విఫలం.. హ్యాట్రిక్ కొట్టిన కోల్కతా
- మహారాష్ట్ర కాంగ్రెస్ నేత సంచనల వ్యాఖ్యలు
- ఎంతకు తెగించార్రా?: అటాక్ను తిప్పికొట్టిన బిజినెస్ మ్యాన్
- మోదీ, అమిత్ షాకు నా గురించి తెల్వదనుకుంటా: రేవంత్ రెడ్డి
- Geethanjali Malli Vachindi OTT: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే! ఈ హారర్ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వైసీపీ అంటే 3కబ్జాలు, 6సెటిల్మెంట్లు.. పవన్ కళ్యాణ్
- LSG vs KKR: నరైన్ సిక్సర్ల సునామీ.. లక్నో బౌలర్లకు ఏడుపు ఒక్కటే తక్కువ
- Chitram Chudara Official OTT: నేరుగా ఓటీటీలోకి వస్తున్న వరుణ్ సందేశ్ మూవీ..స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..వివరాలివే
- క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి..
- అయోధ్యలో మోదీ రోడ్ షో
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?