కరీంనగర్

చిన్నారిని కాటేసిన పాము.. ట్రీట్ మెంట్ కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఆసిరెడ్డి పల్లెలో విషాదం  చందుర్తి, వెలుగు: ఇంటి ముందు ఆడుకునే చిన్నారిని పాము కాటు వేయడంతో చనిపోయిన ఘటన రాజ

Read More

గోదావరినదిలో కొట్టుకుపోయిన ప్రేమ జంట

యువతి మృతి, యువకుడిని కాపాడిన జాలర్లు పెండ్లికి వారం రోజుల ముందు విషాదం గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సమీపంలోని గోదావరినద

Read More

మా లక్ష్యం యువతకు జాబ్స్.. పరిశ్రమల స్థాపనకు ఇన్వెస్టర్లను కలుస్తున్న: ఎంపీ వంశీకృష్ణ

యూఎన్​లో ప్రసంగం.. ఎప్పటికీ మరిచిపోలేను పెద్దపల్లి ప్రజల ఆశీర్వాదంతోనే అవకాశం దక్కింది రామగిరి ఖిల్లాను టూరిస్ట్ హబ్​గా మారుస్తామని వ్యాఖ్య

Read More

రామగుండంలో రోడ్లపైనే చెత్త

ఇంటింటి చెత్త సేకరణపై  సిబ్బంది పర్యవేక్షణ శూన్యం కూడళ్లలో పారపోస్తున్న జనం అవగాహన కల్పించడంలో యంత్రాంగం ఫెయిల్‌‌‌‌

Read More

పెద్దపల్లి ప్రజల ఆశీర్వాదంతోనే అంతర్జాతీయ వేదికపై.. అది గొప్ప అదృష్టంగా భావిస్తున్నా: ఎంపీ వంశీకృష్ణ

పెద్దపల్లి ప్రజల ఆశీర్వాదంతో వరల్డ్ యునైటెడ్ నేషన్స్ మీటింగ్ లో పాల్గొన్నానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు.15 ఏండ్ల తరువాత యునైటెడ్ నేషన్స్

Read More

వారం రోజుల్లో పెళ్లి..పుణ్యస్నానానికి వచ్చి గోదావరిలో కొట్టుకుపోయిన ప్రేమ జంట..యువతి మృతి.యువకుడు సేఫ్

పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.  మరో వారం రోజుల్లో  మూడుముళ్ల బంధంతో ఒక్కటి కావాల్సిన ప్రేమ జంట గోదావరి నదిలో కొట్టుకుపోయింది. యువ

Read More

ఎన్టీపీసీ తెలంగాణ సెక్యూరిటీ కాంప్లెక్స్‌‌‌‌ ప్రారంభం

జ్యోతి నగర్, వెలుగు: ఎన్టీపీసీ మాజీ డైరెక్టర్, కేంద్రీయ విద్యుత్ నియంత్రణ కమిషన్‌‌‌‌ (సీఈఆర్‌‌‌‌సీ) సభ్యుడు రమ

Read More

మాస్టర్ ప్లాన్ను పక్కాగా అమలుచేయాలి : కలెక్టర్ గరీమా అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ పకడ్బందీగా అమలు చేయాలని ఇన్‌‌‌‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ అధిక

Read More

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొప్పదండి, వెలుగు: ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామాల్లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియో

Read More

పేదలకు స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్

గోదావరిఖని, వెలుగు: రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలకు స్థలాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్​వెస్లీ కోరారు. రాష్ట్ర

Read More

సింగరేణిలో భజనపరులకే ప్రయార్టీ: టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజిరెడ్డి ఆరోపణ

గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో కార్మికులకు రక్షణ కరువైందని, ప్రశ్నించాల్సిన సంఘాలు  పట్టించుకోవడంలేదని  టీబీజీకేఎస్​ రాష్ట్ర అధ్యక్షుడు &nbs

Read More

కలెక్టరేట్ వద్ద వృద్ధ దంపతుల నిరసన.. ప్రభుత్వ రోడ్డును కబ్జా చేసి ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపణ

ఆఫీసర్లకు చెప్పినా సమస్యను పరిష్కరించడంలేదని ఆవేదన జగిత్యాల, వెలుగు: ప్రభుత్వ రోడ్డును కబ్జా చేయడంతో పాటు తమను ఇంట్లోకి వెళ్లనివ్వకుండా అడ్డుక

Read More

అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో మూడు ప్యానళ్లు

అన్ని ప్యానళ్లకు లీడర్లు కాంగ్రెస్ వాళ్లే  మూల వెంకటరవీందర్ రెడ్డి, కర్ర రాజశేఖర్ ప్యానళ్ల మధ్యే ప్రధాన పోటీ ! ఎవరు గెలిచినా కాంగ్రెస్ ఖాత

Read More