కరీంనగర్

మా భూముల్లో ప్లాంటేషన్ పెట్టి పొట్ట కొట్టొద్దు .. సర్వేకు వెళ్లిన ఫారెస్ట్ ఆఫీసర్లను అడ్డుకున్న పోడు రైతులు

వీర్నపల్లి, వెలుగు : దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో ప్లాంటేషన్ పెట్టి పొట్ట కొట్టొద్దని రైతులు ఫారెస్ట్ ఆఫీసర్స్ ను వేడుకున్నారు. రాజన్న

Read More

జాండిస్ సోకి దెబ్బతిన్న చిన్నారి లివర్ .. దాతల సాయం కోసం పేరెంట్స్ వేడుకోలు

చిన్నారి మనీశ్ కు పెద్ద జబ్బు ట్రాన్స్ ప్లాంటేషన్ కు రూ. 25 లక్షలు అవసరం రాజన్న సిరిసిల్ల,వెలుగు: మూడేండ్ల బాబు జాండిస్ వ్యాధితో బాధపడు

Read More

వేములవాడలో కారు బీభత్సం.. ఇద్దరు మృతి, మరొకరికి గాయాలు

వేములవాడ, వెలుగు: మద్యం మత్తులో ఉన్న ఓ డ్రైవర్‌‌ కారును అతివేగంగా నడిపి బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా మరో వ్యక్తికి గాయాలు అయ్

Read More

మహిళలకు సోలార్ ప్లాంట్లు .. ఇందిరా మహిళా శక్తి స్కీం ద్వారా మంజూరు

ఒక్కోటి 0.5 మెగావాట్లతో జిల్లాలో రెండు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం  ఒక్కో ప్లాంటుకు రూ.1.50 కోట్లు కేటాయింపు ఇప్పటికే ల్యాండ్‌‌&zw

Read More

గల్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏజెంట్ల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ అశోక్కుమార్

జగిత్యాల ఎస్పీ అశోక్​కుమార్ రాయికల్/మల్లాపూర్, వెలుగు: విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని యువకులను మోసం చేసే వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరి

Read More

వేములవాడ పట్టణంలో కొనసాగిన కూల్చివేతలు

వేములవాడ, వెలుగు: వేములవాడ పట్టణంలో మూలవాగు బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయం వరకు మూడో రోజు రోడ్ల విస్తరణ పనులు కొనసాగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పో

Read More

కరీంనగర్ లో బాధ్యతలు స్వీకరించిన అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అశ్విని తానాజీ

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా డాక్టర్ అశ్విని తానాజీ వాకడె మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. డీఆర్‌‌&zw

Read More

ఇజ్రాయిల్లో జగిత్యాల వాసి మృతి .. డెడ్బాడీని తెప్పించాలని వేడుకుంటున్న ఫ్యామిలీ మెంబర్స్

జగిత్యాల టౌన్, వెలుగు: ఉపాధి కోసం ఇజ్రాయిల్​ వెళ్లిన జగిత్యాల పట్టణానికి చెందిన రేవెల్ల రవీందర్(57) సోమవారం గుండెపోటుతో చనిపోయాడు. రెండేండ్ల కింద ఇజ్ర

Read More

జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ ఇవ్వట్లేదు.. కరీంనగర్ ప్రతిమ మెడికల్ కాలేజీ వద్ద ధర్నా

కరీంనగర్​ రూరల్, వెలుగు: వెంటనే స్టైఫండ్​చెల్లించాలంటూ హౌస్ సర్జన్లు, జూనియర్ డాక్టర్లు ఆందోళన చేశారు.  కరీంనగర్ రూరల్ మండలం నగునూర్​లోని ప్రతిమ

Read More

ఏసీబీకి పట్టుబడిన ఏఈలు .. హైదరాబాద్లో ఎంబీ రికార్డ్ కోసం రూ.1.20 లక్షలు డిమాండ్

హైదరాబాద్​ సిటీ/కరీంనగర్​ క్రైం, వెలుగు: పనులు చేసేందుకు లంచం తీసుకుంటూ హైదరాబాద్, కరీంనగర్​లో ఇద్దరు ఏఈలు, ఒక సీనియర్​ అసిస్టెంట్​ ఏసీబీకి పట్టుబడ్డా

Read More

భూమిని కబ్జా చేశారని మాజీ ఎంపీటీసీ సూసైడ్.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఘటన

వాట్సప్‌ లో స్టేటస్‌ నోట్ పెట్టుకుని.. పురుగులు మందు తాగిండు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి రాజన్న సిరిసిల్ల జిల్లా అంకుశాపూర్ లో ఘట

Read More

పంద్రాగస్టుకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ : శైలజారామయ్యర్

జూన్  చివరి కల్లా ప్రతి సొసైటీ 50 శాతం చీరల ఉత్పత్తి పూర్తి చేయాలి రాజన్నసిరిసిల్ల,వెలుగు: పంద్రాగస్టు కల్లా ఇందిరా మహిళా శక్తి చీరలు పంప

Read More

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పురుగుమందు డబ్బాతో ఔట్ సోర్సింగ్ సిబ్బంది నిరసన

ఎల్లారెడ్డిపేట,వెలుగు: తమను కొనసాగించాలని పురుగు మందు డబ్బాతో నలుగురు నాన్ టీచింగ్ సిబ్బంది నిరసన తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండ

Read More