కర్ణాటకలో ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బెంగళూరులోని మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. పువ్వులు, పండ్లు కొనుగోలు చేసేందుకు జనాలు భారీగా తరలివచ్చారు. అటు రంగురంగుల పూలతో మార్కెట్లు కొత్తశోభను సంతరించుకున్నాయి. దీంతో ఫ్లవర్ మార్కెట్స్ మొత్తం జనంతో సందడిగా మారాయి. ఎంతో ఉత్సాహంగా పూలను కొనుగోలు చేస్తున్నారు ప్రజలు.కరోనా కంప్లీట్గా తగ్గిపోవడంతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉగాది పండుగను వైభవంగా జరుపుకుంటున్నారు.
మరిన్ని వార్తల కోసం