దేశం

మలేషియాలో విరిగిపడ్డ కొండచరియలు..ఇద్దరు మృతి, 51మంది గల్లంతు

మలేషియా రాజధాని కౌలాలంపూర్ శివార్లలోని క్యాంప్‌సైట్‌లో కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు వ్యక్తులు చనిపోయినట్లు మలేషియా వెల్లడించింది. స్థానిక

Read More

నిర్భయ ఘటనకు 10ఏళ్లు... స్పీకర్‌కు డీసీడబ్ల్యూ చీఫ్ లేఖ

నిర్భయ సామూహిక అత్యాచార ఘటనకు పదేళ్లు పూర్తయిన సందర్భంగా మహిళల భద్రత సమస్యలపై చర్చించాలని డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ కోరారు. ఈ మేరకు నేటి పా

Read More

వంద రోజులు పూర్తి చేసుకున్న రాహుల్ భారత్ జోడో యాత్ర  

రాహుల్  చేపట్టిన  భారత్ జోడో యాత్ర  ఇవాళ్టితో  100 రోజులు  పూర్తి చేసుకుంది. రాజస్థాన్ లో పాదయాత్ర  కొనసాగుతోంది.  

Read More

బిహార్ లో కల్తీ మద్యం తాగిన ఘటనలో 50కి చేరిన మృతుల సంఖ్య

బిహార్ లో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 50కి చేరింది. సరన్ జిల్లాలోని చాప్రాలో జరిగిన ఈ ఘటనలో  ఇంకా కొంత మంది ప్రైవేట్ హాస్పిటల్స్​లో ట్రీట

Read More

కర్నాటక ప్రభుత్వ స్కూల్‌‌లో హెడ్‌‌మాస్టర్​ను చితకబాదిన స్టూడెంట్లు

శ్రీరంగపట్న/న్యూఢిల్లీ: స్టూడెంట్‌‌తో అసభ్యంగా ప్రవర్తించిన స్కూల్‌‌ హెడ్‌‌మాస్టర్‌‌‌‌ను తోటి అమ్మాయ

Read More

అడవిలో దొరికిన ఎముకలు శ్రద్ధ వాకర్​వే

న్యూఢిల్లీ: అడవిలో దొరికిన ఎముకలు శ్రద్ధ వాకర్​వేనని డీఎన్ఏ రిపోర్టులో వెల్లడైంది. ఈ రిపోర్టును ఢిల్లీ పోలీసులకు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ

Read More

ఆర్‌‌ఎస్‌‌ఎస్ మహిళలను అణిచివేస్తోంది: రాహుల్ గాంధీ

జైపూర్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్​(ఆర్‌‌ఎస్‌‌ఎస్) మహిళలను అణిచివేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అందుకే ఆ సంస్థలో

Read More

రాఫెల్, సుఖోయ్ ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లతో ఎక్సర్​సైజ్​లు

న్యూఢిల్లీ: ఈశాన్య ప్రాంతంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) యుద్ధ విమానాలతో భారీ విన్యాసాలను ప్రారంభించింది. ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ ఆధ్వర్యంలో గురువారం ప్

Read More

డీజే, బ్యాండ్​ వాయిస్తే నిఖా జరిపించొద్దు

ఘజియాబాద్: డీజే, బ్యాండ్​ వాయిస్తే నిఖా జరిపించొద్దని ఉత్తరప్రదేశ్​లోని ఘజియాబాద్ ​ముస్లిం మహాసభ మత గురువులకు సూచించింది. ముస్లింల వివాహ వేడుకను సాదాస

Read More

స్టూడెంట్ పై యాసిడ్ దాడి కేసులో ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్

కాలేజీ అమ్మాయిపై జరిగిన యాసిడ్ దాడి ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సచిన్ అరోరా (20) ఫ్లిప్ కార్ట్ లో యాసిడ్ కొను

Read More

ఢిల్లీ లిక్కర్ స్కాం..సీబీఐ చార్జ్ షీట్​ను పరిగణలోకి తీసుకున్న కోర్టు

న్యూఢిల్లీ, వెలుగు:  ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ దాఖలు చేసిన10 వేల పేజీల చార్జ్ షీట్ ను సీబీఐ స్పెషల్ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఢిల్లీ ఎక్సైజ

Read More

జేఈఈ మెయిన్ నోటిఫికేషన్ విడుదల

జేఈఈ మెయిన్ 2023 నోటిఫికేషన్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు https://jeemain.nta.nic.in/  వెబ్ సైట్ ద్

Read More

అగ్ని– 5 అణ్వస్త్ర క్షిపణి పరీక్ష విజయవంతం

అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన అగ్ని–5 క్షిపణిని భారత్ గురువారం రాత్రి విజయవంతంగా పరీక్షించింది. గరిష్ఠంగా 5000 కిలోమీటర్ల దూరంలోని ల

Read More