agriculture
రైతుల ప్రయోజనాలే ప్రజాప్రభుత్వ లక్ష్యం: మంత్రి తుమ్మల
వ్యవసాయ పథకాలను ఒక్కొక్కటిగా మళ్లీ తెస్తున్నాం గత ప్రభుత్వం వాటా ఇవ్వకపోవడంతో రైతులకు రూ.3 వేల కోట్ల నష్టం జరిగిందని ఫైర్ హైదరాబాద్, వెలుగు:
Read Moreతెలంగాణలో భారీగా పడిపోయిన మిర్చి సాగు... ఈ ఏడాది సగం కూడా సాగుకాలే !
గత సీజన్లో 2 లక్షల ఎకరాలు సాగైతే.. ప్రస్తుతం 95 వేల ఎకరాలే... పెట్టుబడి పెరగడం, దిగుబడి, ధర తగ్గడమే కారణమంటున్న రైతులు అక్టోబర్&zwn
Read Moreఆయిల్ పామ్ రైతులు గర్వంగా బతుకుతరు: మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు
రాష్ట్ర స్థాయి సమ్మేళనంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అశ్వారావుపేట, వెలుగు: ఆయిల్ పామ్ పంట సాగు చేస్తే.. ఆ
Read Moreగోపాల్ పేట మండలానికి మార్కెట్ యార్డ్ మంజూరు..జీఓ 112 జారీ చేసిన ప్రభుత్వం
కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే తూడి మేఘరెడ్డి వనపర్తి టౌన్, వెలుగు: వనపర్తి జిల్లా ఉమ్మడి గోపాల్ పేట మండలానికి వ్యవసాయ మార్కెట్ ను మంజూరు చ
Read Moreయూరియా కోసం రైతుల ధర్నా..వరంగల్ జిల్లా నెక్కొండలో ఆందోళన
నెక్కొండ, వెలుగు : సరిపడా యూరియా ఇవ్వాలంటూ వరంగల్జిల్లా నెక్కొండ పట్టణంలోని అగ్రికల్చర్ మార్కెట్ ఎదుట
Read Moreకొత్త డిస్కం పరిధిలోకి వ్యవసాయ విద్యుత్
కొత్త డిస్కం పరిధిలోకి వ్యవసాయ విద్యుత్ లిఫ్ట్ ఇరిగేషన్, మంచినీటి సరఫరా కరెంట్ కూడా.. సీఎం రేవంత్కు అధికారుల ప్రతిపాదనలు క
Read Moreసేంద్రియ ఎరువులే బెటర్!
1960వ దశకంలో హరిత విప్లవం పేరిట విదేశాల నుంచి తెప్పించిన కొత్త వంగడాలను భారతదేశంలో ప్రవేశపెట్టారు అమెరికన్లు. తీవ్ర కరువుకు ఇవి విరుగుడు అ
Read Moreమీరు కాదు భగవత్ జీ : వ్యవసాయం, పశుపోషణను కనిపెట్టింది శూద్రులే!
ఆగస్టు 23న పశువుల డాక్టర్ల సదస్సులో మోహన్ భగవత్ మాట్లాడుతూ.. భారతదేశ వ్యవసాయ రంగాన్ని స్వయంపోషకంగా తయారు చేయాలంటే భారతీయ సంప్రదాయ పద్ధతు
Read Moreఅయ్యో.. రైతన్నకు ఎంత గోస.. 2 లక్షలకు పైగా ఎకరాల్లో నీట మునిగిన పంటలు.. 4 వేల కోట్ల నష్టం
భారీ వర్షాలు, వరదలతో 4 వేల కోట్ల నష్టం 2 లక్షలకు పైగా ఎకరాల్లో నీట మునిగిన పంటలు భారీ వర్షాలు, వరదలతో 4 వేల కోట్ల నష్టం ప్రాథమికంగా అంచ
Read Moreవరి సాగు @ 55 లక్షల ఎకరాలు... తెలంగాణలో రికార్డు స్థాయిలో వానాకాలం సాగు
నిరుడు ఇదే సమయానికి 31.60 లక్షల ఎకరాల్లోనే సాగు మొత్తం 1.20 కోట్ల ఎకరాల్లో వానాకాలం పంటలు 44.91 లక్షల ఎకరాల్లో పత్తి, 6.13 లక్షల ఎకరాల్లో మక్క
Read Moreవ్యవసాయంలో ఏఐ.. లేటెస్ట్ టెక్నాలజీ వినియోగించేందుకు అగ్రి డిపార్ట్మెంట్ సన్నాహాలు
డ్రోన్లు, మొబైల్ యాప్ లపై ఏఈఓలకు శిక్షణ తర్వాత రైతులకు అవగాహన కార్యక్రమాలు శిక్షణా సంస్థల సాయం తీసుకోవాలని నిర్ణయం ఈ సీజన్ లో పంటల్లో వచ్చే మ
Read Moreఇథనాల్ పెట్రోల్ (E20) మంచిదే..క్లారిటీ ఇచ్చిన కేంద్రం
ఇథనాల్ మిక్సడ్ పెట్రోల్(E20) పై వ్యతిరేకత వస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇథనాల్ మిక్సడ్ పెట్రోల్ వినియోగం జాతీయ అవసరమని చ
Read Moreనాకు నష్టం జరిగినా సరే..రాజీపడేది లేదు.. రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యం
నాకు నష్టం జరిగినా సరే.. రాజీపడేది లేదు రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యం: మోదీ ఎంతటి మూల్యం చెల్లించేందుకైనా నేను, దేశం సిద్ధం అమెరిక
Read More












