Bjp

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్లకు చివరి రోజు... ఇప్పటిదాకా 94 మంది నామినేషన్లు దాఖలు..

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సమయం దగ్గరపడుతున్న క్రమంలో హైదరాబాద్ లో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. నామినేషన్లకు ఇవాళే ( అక్టోబర్ 21 ) చివరి రోజు. మధ్యా

Read More

అధికారంలోకి వస్తం.. ఎగిరిపడుతున్నోళ్ల బెండు తీస్తం! : కేటీఆర్

రెండేండ్లలో కేసీఆర్  మళ్లీ సీఎం అవుతరు: కేటీఆర్​ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెండేండ్లలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్​ పార్టీయేనని..

Read More

నిందితుడిని మంత్రి కారులో తీసుకెళ్తుంటే కేసు పెట్టరా?: సబితా ఇంద్రారెడ్డి

      రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తున్నది     బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఫైర్ హైదరాబాద్

Read More

ద్రోహుల ఓట్లు నాకక్కర్లేదు: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్

పాట్నా: కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మైనారిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. బిహార్‌‌‌‌లోని అర్వాల్

Read More

బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్.తెలంగాణ సమాజం తిప్పికొట్టాలి:: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సమాజం తిప్పికొట్టాలి: సీఎం రేవంత్​రెడ్డి జూబ్లీహిల్స్​లో ఓట్లు చీల్చేందుకు బీజేపీ, బీఆర్​ఎస్​ ప్లాన్​ గత పార్లమెంట్​ ఎన్నికల్లోనూ ఆ పార

Read More

త్వరలో బీసీ రథయాత్ర.. పరేడ్‌‌ గ్రౌండ్‌‌లో లక్ష మందితో సభ: జాజుల

    ఢిల్లీలోనూ ఆందోళనలు చేస్తం      రిజర్వేషన్లు సాధించేదాకా పోరాటం ఆపమని వెల్లడి       ఎంజీబ

Read More

బీసీ బిల్లుకు కేంద్రమే అడ్డంకి: టీ పీసీసీ చీఫ్ మహేశ్

    రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్​ చిత్తశుద్ధితో పోరాడుతున్నది: పీసీసీ చీఫ్ మహేశ్​గౌడ్      న్యాయమైన డిమాండ్​కోసం అధిక

Read More

తెలంగాణలో బీసీ బంద్ ప్రశాంతం..42శాతం కోటాకు చట్టబద్ధత కోసం కదంతొక్కిన బీసీ సంఘాలు

  42% కోటాకు చట్టబద్ధత కోసం కదంతొక్కిన బీసీ సంఘాలు ‘బంద్ ఫర్ జస్టిస్’ పేరుతోరాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మద్దతుగా కదిలివచ్చిన ప

Read More

పత్తాలేని పార్టీ చీఫ్స్... బీసీల ధర్నాకు కేటీఆర్, హరీశ్ డుమ్మా.. కన్నెత్తి చూడని రాంచందర్ రావు, మహేశ్వర్ రెడ్డి

యాక్టీవ్ గా పాల్గొన్న పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ బీసీయేతరులు కావడమే కారణమా ? హైదరాబాద్: బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పించాలనే డిమాండ్ తో యావత్ తెల

Read More

బీసీ కోటాపై త్వరలో ప్రధాని మోదీని కలుస్తాం.. అంబర్ పేటలో పీసీసీ చీఫ్ బైక్ ర్యాలీ

తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొంటున్నాయి. ఆర్టీసీ బస్

Read More

వికారాబాద్ జిల్లా బీజేపీ కన్వీనర్గా ప్రహ్లాద్రావు

వికారాబాద్​, వెలుగు: వికారాబాద్​ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొప్పుల రాజశేఖర్​రెడ్డి సమర్పించిన రాజీనామాను రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్​రావు ఆమోదించిన

Read More

దేశం మొత్తం కాంగ్రెస్ వైపే చూస్తున్నది : పాండిచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి

శాంతినగర్ / అయిజ, వెలుగు : దేశంలోని ప్రజలందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని పాండిచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి అన్నారు. శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్ల

Read More

దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన బీజేపీ : తిరునల్వేలి ఎంపీ రాబర్ట్ బ్రోస్

ఆమనగల్లు, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల్లో దొంగ ఓట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఎంపీ రాబర్ట్ బ్రోస్ అన్నారు. శుక్రవారం ఆమనగల్లులో రంగారెడ్డి జిల్లా

Read More