Bjp

Tamil Nadu elections 2026: బీజేపీ సంచలన నిర్ణయం: అసెంబ్లీ ఎన్నికల్లో అన్నామలైకు నో టికెట్

చెన్నై: అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అన్నామలైకు పార్టీ హైకమాండ్ షాకిచ్చింది. అసె

Read More

రాముడు బీజేపీ జాగీరా.. మీ పార్టీలో సభ్యత్వం ఉందా.?: మహేశ్ కుమార్ గౌడ్

బీజేపీ కులం, మతం పేరుతో రాజకీయాం చేస్తోందని..ఆ పార్టీకి తెలంగాణలో స్థానం లేదని విమర్శించారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. రాముడేమైనా బీజేపీ జాగారీ.

Read More

ఏ పార్టీలోకి వెళ్లేది వారంలో చెబుతా: జీవన్ రెడ్డి

ఏ పార్టీలో చేరేది వారంలో చెబుతానన్నారు మాజీమంత్రి జీవన్ రెడ్డి. ఏ పార్టీలో చేరాలనేది అభిమానుల ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఏప్రిల

Read More

బీఆర్ఎస్ హయాంలో మన జిల్లా నిధులు..వేరే జిల్లాలకు తరలించారు: మంత్రి వివేక్ వెంకటస్వామి

కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ వేల కోట్లు నీళ్ల పాలు చేసిందని విమర్శించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ జనరల్ బాడీ మీటింగ్ లో

Read More

తమిళనాడు బీజేపీ అభ్యర్థుల లిస్ట్ రిలీజ్: మైలాపూర్ నుంచి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై పోటీ

చెన్నై: 2026, ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. 27 మంది పేర్లతో కూడిన అభ్యర్థుల జాబితాను శుక్రవారం (ఏప

Read More

దేశాన్ని విభజించే కుట్ర చేస్తున్నయ్... కాంగ్రెస్, వామపక్షాలపై ప్రధాని మోదీ ధ్వజం

కేరళ బీజేపీ కార్యకర్తలతో వర్చువల్​గా ప్రసంగం న్యూఢిల్లీ: కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయి

Read More

నా పేరు చెప్పి కబ్జాలు, సెటిల్ మెంట్లు చేస్తే కంప్లైంట్ చేయండి: కేంద్రమంత్రి బండి సంజయ్

అక్రమార్కులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు. తన పేరు చెప్పి సెటిల్ మెంట్లు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కరీంన

Read More

రాజ్యసభలో అమరావతి బిల్లు: కాళేశ్వరంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ సురేష్ రెడ్డి మధ్య వాగ్వాదం

రాజ్యసభలో అమరావతి బిల్లుకు చట్టబద్ధతపై 2026 ఏప్రిల్ 02న చర్చజరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ సురేష్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు

Read More

లేని ఇండ్లు ఉన్నట్టుగా చూపించి.. చందానగర్ లో కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నం

ఫోర్జరీ పత్రాలతో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కాజేయాలని చూసిన భారీ కుట్రను చందానగర్ పోలీసులు చేధించారు. అధికారుల కళ్లు గప్పి సామాజిక సంక్షే

Read More

లోక్ సభలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై.. కాంగ్రెస్ ఎంపీల ఆగ్రహం

ఏపీ అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చ సందర్భంగా లోక్ సభలో కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.1969  తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమాకారులను

Read More

కేరళంలో ఎల్డీఎఫ్ గెలవాలనిమోదీ కోరుకుంటున్నరు: రాహుల్ గాంధీ

కన్నూర్: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్ (లెఫ

Read More

సీఆర్ పాటిల్ వ్యాఖ్యలతో.. కాంగ్రెస్, బీజేపీ ఫెవికల్ బంధం మరోసారి బయటపడ్డది: హరీశ్ రావు

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కేంద్ర జలశక్తి మంత్రి  సీఆర్ పాటిల్ (మార్చి30న లోక్ సభలో) చేసిన వ్యాఖ్యలపై మాజీమంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. సీఆర్

Read More

మల్కాజ్ గిరిలో స్టడీ హాల్ ను ప్రారంభించిన మంత్రి వివేక్

మల్కాజ్ గిరి నియోజకవర్గంలోని గ్రీన్ హిల్స్ కాలనీలో రాధా స్టడీహాల్‌ను రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి  ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే లక్

Read More