Bjp
మే 15న విచారణకు హాజరవుతా. .సిట్ కు బండి భగీరథ్ మెయిల్
కేంద్రమంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. పేట్ బషీరాబాద్ పోలీసులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించారు బం
Read Moreరైతులను చంపాలని డిసైడ్ అయ్యారా?..పెద్దపల్లి కలెక్టర్పై ఎంపీ వంశీకృష్ణ ఫైర్
పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రైతుల సమస్యలు, దళిత రైతుల పట్ల వివక్షపై ఆయన తీవ్రంగా &nbs
Read Moreసామాజిక న్యాయం కోసం పోరాటం ఆగదు : కవిత
కామారెడ్డిలో గతంలో చేపట్టిన రైల్ రోకో కేసులో నాంపల్లిలోని రైల్వే కోర్టుకు టీఆర్ఎస్ చీఫ్ కవిత హాజరయ్యారు. కోర్టు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఆమెత
Read Moreపుదుచ్చేరి సీఎంగా 5వ సారి రంగస్వామి బాధ్యతల స్వీకరణ
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా AINRC వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ నేత ఎన్.రంగస్వామి బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు ప్రాంతీయపార్టీకి
Read Moreతప్పు చేస్తే కొడుకునైనా క్షమించను.. కుమారుడి పోక్సో కేసుపై స్పందించిన బండి సంజయ్
కరీంనగర్: తన కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. మంగళవారం (మే 12) కరీంనగర్లో నిర్వహించిన హిందూ
Read Moreబాధితురాలికి న్యాయం జరగాలన్నదే నా ఉద్దేశం... నా మాటలను వక్రీకరించారు: మంత్రి పొన్నం
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు తెలంగాణ పాలిటిక్స్ లో ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సిట్ విచారణకు ఆదేశించింద
Read MoreSIR పై మరోమారు సుప్రీంకు టీఎంసీ.. ఎన్నికల ఫలితాలపై ఎఫెక్ట్ పడిందని వాదన
బీజేపీ అభ్యర్థుల మెజారిటీ కంటే తొలగించిన ఓట్లే ఎక్కువ మధ్యంతర దరఖాస్తు చేసుకోవాలన్న సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: బెంగాల్&zwnj
Read Moreమేం కడుతున్న పన్నులెంత?..మీరు ఇచ్చే నిధులెన్ని..చర్చకు రండి.. బీజేపీ నేతలకు పొన్నం సవాల్
తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రంపై నిప్పులు చెరిగారు. అభివృద్ధిని పక్కన పెట్టి విభజన రాజకీయాలు చేస్తున్నారంట
Read Moreబీజేపీది జెమినీ సర్కస్.. మళ్ళీ రెండు సీట్లకే వస్తది!.మోదీ తీరుపై రేవంత్ ఫైర్
సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో విపక్షాలపై విరుచుకుపడ్డారు. అటు కేంద్రంలోని బీజేపీ తీరును, ఇటు రాష్ట్రంలోని బీఆర్ఎస్ వైఖరిని ఎండగడుతూ సంచలన వ్
Read Moreగచ్చిబౌలిలో సింధు ఆసుపత్రిని ప్రారంభించిన ప్రధాని మోడీ
తెలంగాణ పర్యటనలో భాగంగా ఆదివారం ( మే 10 ) హైదరాబాద్ కు చేరుకున్న మోడీ గచ్చిబౌలిలోని సాయిసింధు ఆసుపత్రిని ప్రారంభించారు ప్రధాని మోడీ. ఇవాళ మధ్యాహ్నం బే
Read Moreసీఎం చంద్రబాబు నివాసానికి ప్రధాని మోడీ... గంటకు పైగా చర్చలు..
తెలంగాణ పర్యటనలో భాగంగా ఆదివారం ( మే 10 ) హైదరాబాద్ కు చేరుకున్న ప్రధాని మోడీ ఏపీ చంద్రబాబు నివాసానికి వెళ్లారు. జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానిక
Read Moreతెలంగాణలో బీజేపీ సర్కార్ రాబోతుంది: ప్రధాని మోడీ
తెలంగాణలో బీజేపీ సర్కార్ రాబోతుందని అన్నారు ప్రధాని మోడీ. ఆదివారం ( మే 10 ) హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ
Read Moreతెలంగాణను నెంబర్ వన్ చేయడమే మా లక్ష్యం: సీఎం రేవంత్
తెలంగాణ పర్యటనలో భాగంగా పీఎం మోడీ హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం ( మే 10 ) బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మోడీ అక్కడి నుంచి రోడ్డు మా
Read More












