
Delhi
మనీష్ సిసోడియా ఆఫీసులో మళ్లీ సీబీఐ సోదాలు
సీబీఐ తన ఆఫీసులో మరోసారి సోదాలు నిర్వహించిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. అయితే తనిఖీల్లో ఏమీ దొరకలేదని ట్వీట్ చేశారు.
Read Moreవిద్వేషాలను ప్రోత్సహించే యాంకర్లపై ఎందుకు చర్యలు తీసుకోరు : సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : వార్తల ప్రసారంలో ఛానళ్ల తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. కొన్ని విషయాల్లో అవి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ సమాజాన్ని చీలుస్త
Read Moreఎయిరిండియా కేసులో ట్విస్ట్.. మూత్రం పోయలేదన్న శంకర్ మిశ్రా
ఎయిరిండియాలో మహిళపై మూత్ర విసర్జన ఘటనలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శంకర్ మిశ్రా ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. తాను మహిళపై మూత్ర విసర్జన చేశారన
Read Moreశరద్ యాదవ్కు ఇయ్యాల తుది వీడ్కోలు
ఆయన సొంతూరు మధ్యప్రదేశ్లోని అంఖ్మౌలో అంతిమయాత్ర భోపాల్: కేంద్ర మాజీ మంత్రి, జనతాదళ్ (యునైటెడ్) మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్(75) అంత్యక్రియలు శ
Read Moreకంఝవాలా ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్..11 మంది పోలీసులు సస్పెండ్
ఢిల్లీలో డిసెంబర్ 31న జరిగిన కంఝవాలా కారు ఘటనపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 11 మంద
Read Moreలిక్కర్ స్కాం : విజయ్ నాయర్ బెయిల్పై విచారణ వాయిదా
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జైలులో ఉన్న విజయ్ నాయర్ సీబీఐ స్పెషల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈడీ అతడిని కోర
Read Moreతెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటారు..మరి వేరే రాష్ట్రాల్లో..
ప్రకృతి శక్తులకు ప్రణమిల్లే పండుగ సంక్రాంతి. సంక్రాంతి అంటే పంటల పండుగ, పెద్దల పండుగ, పశువుల పండుగ. బీడు నేలను పంటసిరిగా మార్చిన అన్నదాతలక
Read MoreDelhi liquor scam : అభిషేక్ బెయిల్ పిటిషన్పై కొనసాగుతున్న వాదనలు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్న అభిషేక్ బోయినపల్లి సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ దాఖలు చేసిన కేసుకు సంబంధఇంచి బెయి
Read Moreరూ.163 కోట్లు కట్టండి.. ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్
న్యూ ఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీకి అరవింద్ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ డిపార్ట్ మెంట్ షాకిచ్చింది. ప్రభుత్వ ప్రకటనలను పార్టీ ప్రయోజన
Read Moreఢిల్లీలో ఆటో, టాక్సీ చార్జీల పెంపు
ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. సీఎన్జీ ధర పెరగడంతో ఢిల్లీలో ఆటో, టాక్సీ ఛార్జీల పెంచింది. ఆప్ ప్రభుత్వం ఆమోదించిన రేట్లకు సంబంధించి
Read Moreఇయ్యాల్టి నుంచి జోషిమఠ్లో కూల్చివేతలు
హోటల్ బిల్డింగ్స్, ఇండ్లకు రెడ్ మార్కింగ్ చేసిన ఆఫీసర్లు మొత్తం 723 ఇండ్లకు బీటలు.. అన్ సేఫ్ జోన్లో 86 ఇండ్లు నష్టపరిహారం కోస
Read Moreవిమానంలో 140 మంది..ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఢిల్లీ నుంచి భువనేశ్వర్ బయలుదేరిన విస్తారా విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఢిల్లీలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వి
Read More