
Delhi
డ్రగ్స్ సరఫరాను రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టాలె: అమిత్ షా
డ్రగ్స్ సరఫరా చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టబోమని లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. డ్రగ్స్ మహమ్మారిపై అన్ని రాష్ట్రాలు, కేంద
Read Moreకరోనా ఇంకా పోలె..రద్దీ ప్రదేశాల్లో మాస్కులు పెట్టుకోండి
ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. భారత్ లో కొత్త వేరియంట్లు విస్తరించకుండా ముందస్తు చర్యలు చేపట్ట
Read Moreలిక్కర్ స్కాంపై కేసీఆర్ మౌనం అనుమానాలకు తావిస్తోంది : తరుణ్ చుగ్
లిక్కర్ స్కాంకు సంబంధించి ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమావేశాలు జరిపారని ఈడీ చెప్పిందని తెలంగాణ బీజేపీ వ్యవహ
Read Moreబీసీ కులాలను గుర్తించే అధికారం రాష్ట్రాలకే ఉంది :సూర్యపల్లి శ్రీనివాస్
న్యూఢిల్లీ, వెలుగు: బీసీ కులాలను గుర్తించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందని బీజేపీ ఓబీసీ పాలసీ అండ్ రీసెర్చ్ డివిజన్ స్టేట్ కన్వీనర్ సూర్యపల్లి శ్రీ
Read Moreవిదేశాల్లో కరోనా విజృంభణ..రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింద
Read Moreప్రధాని మోడీతో ఎంపీ అర్వింద్ భేటీ..రాష్ట్ర రాజకీయాలపై చర్చ
తనపై జరిగిన దాడిని ప్రధాని మోడీ అడిగి తెలుసుకున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఇవాళ ఆయన ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత ఎంపీ
Read Moreఢిల్లీ లిక్కర్ స్కాం: ఈడీ ఛార్జిషీట్ పై విచారణ జనవరి 5కి వాయిదా
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ పై రౌస్ అవెన్యూ సీబీఐ స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సమీర్ మహేంద్ర
Read Moreరాజ్యసభ సభ్యుల తీరుపై ఛైర్మన్ ధన్కర్ అసహనం
మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభలో తీవ్ర దుమారం రేగింది. రాజకీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడై ఉండి ఖర్గే ఇష్టమొచ్చినట్లు మాట్లాడారంటూ బీజేప
Read Moreఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం..
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభలో తీవ్ర దుమారం చెలరేగింది. రాజకీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడై ఉండి ఖర్గే.. ఇష్ట
Read Moreషెడ్యూల్ కంటే ముందే ముగియనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ?
పార్లమెంటు శీతాకాల సమావేశాలు షెడ్యూల్ కంటే ముందే ముగిసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 7న ప్రారంభమైన పార్లమె
Read Moreహర్యానా డిప్యూటీ సీఎం దుశ్యంత్ చౌతాలా కారుకు ప్రమాదం
ఢిల్లీ : హర్యానా డిప్యూటీ సీఎం దుశ్యంత్ చౌతాలా ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దుశ్యంత్ చౌతాలాకు తృటిలో ప్రమాదం తప్పింది. హిసార్ నుండి సిర్సా
Read Moreకేంద్రం క్రీడలను ప్రోత్సహిస్తుంది : స్మృతి ఇరానీ
దేశ వ్యాప్తంగా వెయ్యి ఖేలో ఇండియా కేంద్రాలు ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తోందని..ఇందులో భాగంగానే దేశ వ్యాప్తం
Read More‘మద్దతు’పై చట్టం తేవాలె : కిసాన్ గర్జన ర్యాలీలో రైతుల డిమాండ్
న్యూఢిల్లీ, వెలుగు: పంటలకు కనీస మద్దతు ధరను చట్టం చేయాలని కోరుతూ సోమవారం ఢిల్లీలో రైతులు భారీ ఆందోళన చేపట్టారు. భారతీయ కిసాన్సంఘ్(బీకేఎస్) నేతృత్వంలో
Read More