Delhi

ఢిల్లీలో పోటాపోటీగా నిరసన దీక్షలు

ఢిల్లీలో పోటాపోటీగా నిరసన దీక్షలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు వ్యతిరేకంగా బీజేపీ నిరసన చేపట్టింది. ఆమ్‌ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ఆ

Read More

మహిళా బిల్లుతో ఎవరికీ నష్టం లేదు: ఎమ్మెల్సీ కవిత

మహిళా రిజర్వేషన్ బిల్లుతో ఎవరికీ నష్టం లేదని.. పార్లమెంట్ లో బిల్లు పెట్టి బీజేపీ చిత్తశుద్ధిని నెరవేర్చుకోవాలని ఎమ్మెల్సీ కవిత హితవు పలికారు. సీ

Read More

సిసోడియాను.. జైల్లోనే అరెస్ట్ చేసిన ఈడీ

ఆప్ కీలక నేత.. మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్.. ఈడీ అరెస్ట్ చేసింది. తీహార్ జైల్లోనే ఉన్న ఆయన్ను.. అరెస్ట్ చేసినట్లు

Read More

ఈ నెల 11న ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరవుతారా లేదా అన్న అంశంపై సందిగ్థతకు తెరపడింది

Read More

ఢిల్లీ చేరుకున్న ఎమ్మెల్సీ కవిత

ఎమ్మెల్సీ కల్వకుంట్ల  కవిత ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారత్ జాగృతి ప్రతినిధులు ఆమెకు స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుంచ

Read More

ఢిల్లీలో కుప్పకూలిన బిల్డింగ్

దేశ రాజధాని ఢిల్లీలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. విజయ్ పార్క్.. భజరన్ పురా ప్రాంతంలో మార్చి 8వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఫైర్

Read More

సిసోడియాను చంపటానికి కుట్ర

తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆప్ పార్టీ కీలక నేత మనీష్ సిసోడియాను చంపటానికి కుట్ర జరుగుతుందని ఆరోపించారు ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్. ఆయన ఆందోళన వ్

Read More

బిడ్డా.. నీ వెనక పార్టీ ఉంది.. కవితకు కేసీఆర్ భరోసా

ఢిల్లీ బయలుదేరి వెళ్లే ముందు ప్రగతిభవన్ వెళ్లని ఎమ్మెల్సీ కవిత.. తండ్రి, సీఎం కేసీఆర్ తో ఫోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా బిడ్డకు.. దైర్యం చెప్పారాయన.

Read More

ఢిల్లీ బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీకి బయల్దేరారు. బంజారాహిల్స్ నివాసం నుంచి.. మార్చి 8వ తేదీ మధ్యాహ్నం 4 గంటల సమయంలో..  శంషాబాద్ ఎయి

Read More

కవిత అరెస్ట్ పై.. కేఏ పాల్ జోస్యం.. 48 గంటల్లో..

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కవితపై.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA  కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె అరెస్ట్ పై జోస్యం చె

Read More

రాష్ట్రపతి నిలయానికి.. ఏ రోజైనా వెళ్లొచ్చు

సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రెసిడెంట్ శీతాకాల విడిది తర్వాత 15 రోజులు సందర్శకుల కోసం తెరిచి ఉంచేవారు. 162 ఏ

Read More

ఫ్లైట్ టాయిలెట్​లో4 కిలోల బంగారం

ఢిల్లీ ఎయిర్ పోర్టులో సీజ్  చేసిన అధికారులు న్యూఢిల్లీ : ఓ విమానం టాయిలెట్ లో దాచి ఉంచిన నాలుగు కిలోల బంగారు బిస్కెట్లను కస్టమ్స్  అ

Read More

ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. మంటలార్పిన రోబోలు

ఢిల్లీలోని సుల్తాన్​పురిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మురికి వాడల్లో ఇవాళ తెల్లవారుజాము ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో పెద్దఎత్తున మంటలు ఎగసిపడ

Read More