Delhi
బీఆర్ఎస్ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధం: కిషన్ రెడ్డి
పార్లమెంట్లో రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగాన్ని బహిష్కరించాలంటూ బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు
Read Moreపార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో ఏర్పాట్లను పరిశీలించిన లోక్ సభ స్పీకర్
ఢిల్లీ : ఇవాళ్టి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ల
Read Moreఇయ్యాల్టి నుంచే పార్లమెంట్ సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారిగా ప్రసంగించనున్నా
Read Moreదేశవ్యాప్తంగా యూపీలోనే ఎక్కువ కాలేజీలు
ఇండియాలో మొత్తం కాలేజీలు 41,600 సర్కారు కాలేజీల సంఖ్య 8,903 మొత్తం కాలేజీల్లో ప్రైవేటువి 78 శాతం 7వ ప్లేస్ లో ఏపీ.. 9వ స్థానంలో తెలంగాణ
Read Moreమన సమస్యలు పట్టవ్ కానీ..ఆంధ్రాలో పోటీ చేస్తరంట : కోదండరాం
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మౌన దీక్ష చేశారు. విభజన హామీలు, కృష్ణానదీ జలాల సమస్యపై 150 మందితో గంటపాటు ఈ
Read Moreగవర్నర్ వ్యవస్థపై చర్చ జరగాలి: బీఆర్ఎస్ ఎంపీలు
గవర్నర్ వ్యవస్థ పై పార్లమెంట్లో చర్చ జరగాలని బీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. బడ్జెట్కు ఆమోదం తెలపకుండా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఎంపీ కే కేశవర
Read Moreవిపక్షాలతో ఇవాళ కేంద్రం అఖిలపక్ష భేటీ
ఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది.
Read Moreఢిల్లీలో పేలుళ్లకు కుట్ర
మళ్లీ యాక్టివ్ అయిన ఖలిస్తానీ స్లీపర్ సెల్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల వార్నింగ్ న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుళ్లకు ఖలిస్తానీ
Read Moreకేసీఆర్ పాలనపై ఢిల్లీలో సెమినార్ : కోదండరాం
విభజన హామీలు, కృష్ణానదీ జలాల సమస్యపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం గంటపాటు మౌన దీక్ష చేపడతామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ప్రకటించారు. రాష
Read MoreDelhi Liquor scam : కంపెనీల సమాచారం గోప్యంగా ఉంచాలన్న కోర్టు
లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్న సమీర్ మహేంద్రు కోర్టును ఆశ్రయించాడు. సోదాల్లో భాగంగా ఈడీ, సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్న ఫైళ్ల, ఇతర వివరాలు బయటపె
Read Moreతల్లిదండ్రులు పిల్లల్ని ఒత్తిడి చేయొద్దు : ప్రధాని మోడీ
'పరీక్షా పే చర్చ' తనకు కూడా పరీక్షేనని.. కోట్లాది మంది విద్యార్థులు తన పరీక్షకు హాజరవుతున్నారని ప్రధాని మోడీ అన్నారు. పరీక్షా పే చర్చ 2023 కార
Read Moreమేయర్ ఎన్నికపై సుప్రీం కోర్టుకెళ్లిన ఆప్
మేయర్ అభ్యర్థి షెల్లీ పిటిషన్ నేడు విచారించనున్న కోర్టు! న్యూఢిల్లీ : ఢిల్లీ మేయర్ ఎన్నిక రెండు సార్లు వాయిదాపడటంతో ఆమ్ ఆద్మీ పార్టీ గుర
Read Moreదేశ ప్రజలకు ప్రధాని మోడీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు
దేశప్రజలకు ప్రధాని నరేంద్రమోడీ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. స్వాతంత్ర్య సమరయోధుల కలలు నిజమవ్వాలంటే కలిసి ముందుకు సాగాలని దేశ ప్రజలకు సం
Read More












