Delhi
లిక్కర్ స్కాం : నిందితుల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులోని నిందితుల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. సమీర్ మహేంద్రు నివాసం, దినేష్ అరోరా, విజయ్ నయర
Read Moreరాష్ట్రాల పోలీసులు, కేంద్ర ఏజెన్సీల మధ్య సహకారం చాలా ముఖ్యమైంది : మోడీ
ఢిల్లీ : పోలీసు బలగాలను మరింత సుశిక్షితులుగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. అధునాతన టెక్నాలజీతో పోలీసులకు శిక్షణ ఇవ్వాలన్నారు. ఏజెన్సీల డేటా మ
Read Moreఢిల్లీలోని హోటల్లో భారీ అగ్నిప్రమాదం
ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్లోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఆరు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి
Read MoreLiquor scam case : నిందితుల బెయిల్ పిటిషన్పై విచారణ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులుగా ఉన్న అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, శరత్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్ పై సీబీఐ స్పెషల్ కోర్టు విచారణ జరుపుతోం
Read Moreఈసారి కామన్ పీపుల్ థీమ్తో రిపబ్లిక్ డే వేడుకలు
వీవీఐపీల సీట్లలో వారికి ఆతిథ్యం సెంట్రల్ విస్టా, కర్తవ్యపథ్ నిర్మాణ పనుల్లో పాల్గొన్న కూలీలకు ఆహ్వానం న్యూఢిల్లీ : సామాన్యుల రిపబ్లిక్ డే
Read Moreసీఎం భగవంత్ మాన్ను గౌరవిస్తాను కానీ.. : రాహుల్ గాంధీ
గతేడాది జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రకటనల కోసం పంజాబ్ రాష్ట్ర నిధులను ఖర్చు చేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆ
Read Moreమహిళపై యూరిన్ పోసిన వ్యక్తిపై ఎయిర్ ఇండియా నిషేధం
విమానంలో 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసిన శంకర్ మిశ్రాపై ఎయిర్ ఇండియా నిషేధం విధించింది. నాలుగు నెలల పాటు ఎయిర్ ఇండియా విమానంలో ప్రయ
Read Moreబ్రిజ్ హఠావో.. ఢిల్లీలో రెజ్లర్ల ఆందోళన
రెజ్లర్లను లైంగికంగా వేధించిన బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఢిల్లీలో రెజ్ల
Read Moreయాదగిరి నర్సన్నను దర్శించుకున్న ముగ్గురు సీఎంలు
సీఎం కేసీఆర్ యాదగరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, యూపీ మాజీ సీఎం
Read Moreఢిల్లీ స్టేడియంలోని పెవీలియన్కు విరాట్ కోహ్లీ పేరు
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. ప్రస్తుతం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ, ముంబై జట్ల మధ్య రంజీ మ్యాచ్ జరుగుత
Read Moreదేశ అభివృద్ధి కోసం బీజేపీ తనను తాను అంకితం చేసుకోవాలి: మోడీ
అందరికీ దగ్గరవుదాం బీజేపీ కార్యకర్తలకు ప్రధాని మోడీ పిలుపు అమృత కాలాన్ని.. కర్తవ్య కాలంగా మార్చుకోవాలి లోక్సభ ఎన్నికలకు 400 రోజులే ఉన్న
Read Moreహిందూ సమాజాన్ని కించపరిచేలా కేటీఆర్ వ్యాఖ్యలు : బండి సంజయ్
ఢిల్లీ : యాదాద్రిపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలన
Read Moreబీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలక నిర్ణయాలు
ఢిల్లీ : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ న
Read More












