
Delhi
ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం జగన్ విజ్ఞప్తి
ప్రధాని మోడీని కోరిన ఏపీ సీఎం జగన్ రాయలసీమ ప్రాజెక్టుకు పర్యావరణ పర్మిషన్ ఇవ్వాలని పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కు వినతి అనుమతులు లేకుండా
Read More8 నెలల్లో 46 కిలోలు తగ్గిన సీనియర్ పోలీస్ అధికారి
బరువు తగ్గాలని చాలా మంది అనుకుంటారు. కానీ అందుకు చేయాల్సిన పనిని మాత్రం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ ఓ పోలీస్ అధికారి మాత్రం ఎవరూ ఊహించని విధంగా బర
Read Moreకశ్మీర్పై అమిత్షా హైలెవల్ మీటింగ్
కేంద్ర హోంమంత్రి అమిత్ షా లేహ్, లద్దాఖ్ సహా జమ్మూకశ్మీర్ లోని పలు సమస్యలపై ఇవాళ సాయంత్రం ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. అనంతరం జమ్మూకశ్మీర్ అధికారులతో
Read Moreనాసల్ వ్యాక్సిన్ను బూస్టర్ డోస్గా వాడాలె : డా. ఎన్ కే అరోరా
భారత్ బయోటెక్ తయారు చేసిన నాసల్ వ్యాక్సిన్ ‘ఇన్ కో వాక్’ ను కేవలం ఫస్ట్ బూస్టర్ డోస్ గా వాడాలని డాక్టర్ ఎన్కే అరోరా సూచించారు. కొవి
Read Moreతల్లితో రాహుల్ గాంధీ ఫన్నీ మూమెంట్..వీడియో వైరల్
కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకల్లో అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా హాజరయ్యారు. ఈ
Read Moreఢిల్లీలో పొగమంచుతో విమాన సర్వీసులకు అంతరాయం
ఢిల్లీలో తీవ్రమైన పొగమంచు ప్రజలకు ఎన్నో ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. చల్లటి గాలుల వల్ల పబ్లిక్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ పొగమంచు వల్ల విమాన సర్వీస
Read Moreరాముడు చూపిన బాటలో రాహుల్.. రావణుడి బాటలో బీజేపీ : ఖర్గే
అన్ని వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పోరాడుతుందని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. కాంగ్రెస్ పార్టీ 138వ వ్యవస్థాపక దినో
Read Moreప్రధాని మోడీతో సమావేశమైన ఏపీ సీఎం జగన్
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా నిన్న రాత్రి ఢిల్లీకి వచ్చిన జగన్ కొద్దిసేపటి క్రిత
Read Moreరాహుల్ గాంధీ టీషర్ట్ సీక్రెట్ ఇదేనట..
ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ అధ్యక్షులు
Read Moreఉత్తర భారతాన్ని వణికిస్తున్న పొగమంచు, చలి గాలులు
ఢిల్లీని చలి వణికిస్తోంది. దట్టమైన పొగమంచు, చలి గాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతున్నాయి. ఢిల్
Read Moreపసుపు రైతులకు మరింత సేవచేసే అవకాశం దక్కింది: అర్వింద్
న్యూఢిల్లీ, వెలుగు: స్పైసెస్ బోర్డు సభ్యుడిగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎన్నికయ్యారు. ఆయనతో పాటు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఎన్నికైనట్ల
Read Moreరేపు ప్రధానితో సీఎం జగన్ భేటీ
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో ముఖ్యమంత్రి వైఎస్&z
Read Moreసంకుచిత ఆలోచనలొద్దు : మోడీ
న్యూఢిల్లీ : దేశాన్ని విజయ శిఖరాలకు చేర్చేందుకు.. గత కాలపు సంకుచిత ఆలోచనలను బ్రేక్ చేయాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. సోమవారం ఢ
Read More