Delhi

మన సమస్యలు పట్టవ్ కానీ..ఆంధ్రాలో పోటీ చేస్తరంట : కోదండరాం

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మౌన దీక్ష చేశారు. విభజన హామీలు, కృష్ణానదీ జలాల సమస్యపై 150 మందితో గంటపాటు ఈ

Read More

గవర్నర్ వ్యవస్థపై చర్చ జరగాలి: బీఆర్ఎస్ ఎంపీలు

గవర్నర్ వ్యవస్థ పై పార్లమెంట్‭లో చర్చ జరగాలని బీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. బడ్జెట్‭కు ఆమోదం తెలపకుండా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఎంపీ కే కేశవర

Read More

విపక్షాలతో ఇవాళ కేంద్రం అఖిలపక్ష భేటీ

ఢిల్లీ : పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది.

Read More

ఢిల్లీలో పేలుళ్లకు కుట్ర

మళ్లీ యాక్టివ్​ అయిన ఖలిస్తానీ స్లీపర్​ సెల్స్​ ఇంటెలిజెన్స్​ ఏజెన్సీల వార్నింగ్​ న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుళ్లకు ఖలిస్తానీ

Read More

కేసీఆర్ పాలనపై ఢిల్లీలో సెమినార్ : కోదండరాం

విభజన హామీలు, కృష్ణానదీ జలాల సమస్యపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం గంటపాటు మౌన దీక్ష చేపడతామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ప్రకటించారు. రాష

Read More

Delhi Liquor scam : కంపెనీల సమాచారం గోప్యంగా ఉంచాలన్న కోర్టు

లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్న సమీర్ మహేంద్రు కోర్టును ఆశ్రయించాడు. సోదాల్లో భాగంగా ఈడీ, సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్న ఫైళ్ల, ఇతర వివరాలు బయటపె

Read More

తల్లిదండ్రులు పిల్లల్ని ఒత్తిడి చేయొద్దు : ప్రధాని మోడీ

'పరీక్షా పే చర్చ' తనకు కూడా పరీక్షేనని.. కోట్లాది మంది విద్యార్థులు తన పరీక్షకు హాజరవుతున్నారని ప్రధాని మోడీ అన్నారు. పరీక్షా పే చర్చ 2023 కార

Read More

మేయర్ ఎన్నికపై సుప్రీం కోర్టుకెళ్లిన ఆప్

మేయర్ అభ్యర్థి షెల్లీ పిటిషన్  నేడు విచారించనున్న కోర్టు! న్యూఢిల్లీ : ఢిల్లీ మేయర్ ఎన్నిక రెండు సార్లు వాయిదాపడటంతో ఆమ్ ఆద్మీ పార్టీ గుర

Read More

దేశ ప్రజలకు ప్రధాని మోడీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు

దేశప్రజలకు ప్రధాని నరేంద్రమోడీ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. స్వాతంత్ర్య సమరయోధుల కలలు నిజమవ్వాలంటే కలిసి ముందుకు సాగాలని దేశ ప్రజలకు సం

Read More

74 వ రిపబ్లిక్​ డే వేడుకలకు సిద్ధమైన కర్తవ్య పథ్

కామన్ పీపుల్ థీమ్​తో నిర్వహణ.. కర్తవ్యపథ్​ రెడీ న్యూఢిల్లీ, వెలుగు: దేశ ప్రజలు గర్వించేలా 74 వ రిపబ్లిక్​ డే వేడుకలు నిర్వహించేందుకు ఢిల్లీలోన

Read More

పరేడ్తో కూడిన వేడుకలు నిర్వహించాల్సిందే : హైకోర్టు

రాష్ట్రంలో రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గణతంత్ర దినోత్సవ నిర్వహణపై కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ ను రాష్ట్ర ప్

Read More

Delhi Liquor scam : బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీలాండరికి కేసుకు సంబంధించి ఐదుగురు నిందితుల బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. నిందితులతో పాటు ఈడీ తరఫు వాదనలు విన్న అనంతరం ర

Read More

Liquor scam case : 76.54 కోట్ల ఆస్తుల అటాచ్ చేసిన ఈడీ

లిక్కర్ స్కాంలో ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. తాజాగా ఈ కేసులో నిందితులకు చెందిన రూ.76.54 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేసింది

Read More