Delhi
సోనియాగాంధీకి మళ్లీ అస్వస్థత
కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నా
Read Moreప్రజల హృదయాలను గెలుచుకోవడమే పెద్ద విజయం: ప్రధాని మోడీ
ఈశాన్య రాష్ట్ర ప్రజల హృదయాలను గెలుచుకోవడమే తన పెద్ద విజయమని ప్రధాని మోడీ అన్నారు. బీజేపీ ప్రభుత్వాల పనితీరు, పని సంస్కృతి, కార్యకర్తల సేవాభావం అనే త్ర
Read Moreఅదానీ – హిండెన్ బర్గ్ పై సుప్రీం కమిటీ ఏర్పాటు
ఢిల్లీ: అదానీ గ్రూప్ పై అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. సుప్రీంకోర్టు దర్యాప్తునకు ఆదేశించింది. ఇందుకోసం సుప్రీం రిటైర్
Read Moreసిసోడియా బీజేపీలో చేరితో కేసులుండవు.. కదా!: కేజ్రీవాల్
ఆప్ సర్కారుపై బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఎలాంటి తప్పు జర
Read Moreకేజ్రీవాల్ క్యాబినెట్లో ఇద్దరు కొత్త మంత్రులు
కేజ్రీవాల్మంత్రివర్గంలో ఇద్దరు కొత్త మంత్రులు చేరబోతున్నారు. ఆప్ఎమ్మెల్యేలు సౌరభ్ భరద్వాజ్, అతిషిలను క్యాబినెట్లోకి తీసుకోవాలని కేజ్రీవాల్నిర్ణయిం
Read Moreఇద్దరు ఆప్ మంత్రులు రాజీనామా..కేజ్రీవాల్ ఆమోదం
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో మంత్రి సత్యేంద్ర జైన్ సైతం పదవిని వదులుకున్నారు. వారిద్దరి రాజీనామాలను సీఎం
Read Moreమనీష్ సిసోడియా అరెస్ట్పై స్పందించిన కేసీఆర్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ ను సీఎం కేసీఆర్ ఖండించారు. ప్రధాని మోడీ -అదానీ మధ్య ఉన్న అనుభందం నుంచి ప్రజల మైండ్
Read Moreమనీష్ సిసోడియాకు 5 రోజుల సీబీఐ కస్టడీ
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను 5 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పు చెప్పింది. ఇరుపక్షా
Read Moreసిసోడియా సీబీఐ కస్టడీపై తీర్పు రిజర్వ్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సీబీఐ కస్టడీ పిటిషన్పై తీర్పును రౌస్ ఎవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. ఇరుపక్షాల వా
Read MoreFarm house case : కేసీఆర్ తీరుపై సుప్రీం అసంతృప్తి
ఫాం హౌస్ కేసులో సీఎం కేసీఆర్ వ్యవహరించిన తీరుకు చింతిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ తరఫు న్యాయవాది దుష్యంత్ దవే సుప్రీంకోర్టుకు చెప్పారు. కేసుకు సంబంధిం
Read Moreఅగ్నిపథ్ స్కీంను సమర్థించిన ఢిల్లీ హైకోర్టు
సాయుధ బలగాల భర్తీ కోసం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీంను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. గతేడాది తీసుకొచ్చిన ఈ పథకంపై ఆందోళనలు వెల్లువెత్తాయి. 2019లో
Read Moreపేరిణి నాట్య రూపకంపై మన్ కీ బాత్లో మోడీ ప్రస్తావన
పేరిణి నాట్య రూపకంపై 98వ మన్ కీ బాత్లో ప్రధాని మోడీ ప్రస్తావించారు. పేరిణి ఒడిస్సి నృత్యరూపకంపై జాతీయ అవార్డు పొందిన రాజ్ కుమార్ నాయక్కు మోడీ
Read More












