Delhi

సోనియాగాంధీకి మళ్లీ అస్వస్థత

కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నా

Read More

ప్రజల హృదయాలను గెలుచుకోవడమే పెద్ద విజయం: ప్రధాని మోడీ

ఈశాన్య రాష్ట్ర ప్రజల హృదయాలను గెలుచుకోవడమే తన పెద్ద విజయమని ప్రధాని మోడీ అన్నారు. బీజేపీ ప్రభుత్వాల పనితీరు, పని సంస్కృతి, కార్యకర్తల సేవాభావం అనే త్ర

Read More

అదానీ – హిండెన్ బర్గ్ పై సుప్రీం కమిటీ ఏర్పాటు

ఢిల్లీ: అదానీ గ్రూప్ పై అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. సుప్రీంకోర్టు దర్యాప్తునకు ఆదేశించింది. ఇందుకోసం సుప్రీం రిటైర్

Read More

సిసోడియా బీజేపీలో చేరితో కేసులుండవు.. కదా!: కేజ్రీవాల్

ఆప్ సర్కారుపై బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఎలాంటి తప్పు జర

Read More

కేజ్రీవాల్​ క్యాబినెట్​లో ఇద్దరు కొత్త మంత్రులు

కేజ్రీవాల్​మంత్రివర్గంలో ఇద్దరు కొత్త మంత్రులు చేరబోతున్నారు. ఆప్​ఎమ్మెల్యేలు సౌరభ్ భరద్వాజ్, అతిషిలను క్యాబినెట్​లోకి తీసుకోవాలని కేజ్రీవాల్​నిర్ణయిం

Read More

ఇద్దరు ఆప్ మంత్రులు రాజీనామా..కేజ్రీవాల్ ఆమోదం

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో మంత్రి సత్యేంద్ర జైన్ సైతం పదవిని వదులుకున్నారు. వారిద్దరి రాజీనామాలను సీఎం

Read More

మనీష్ సిసోడియా అరెస్ట్పై స్పందించిన కేసీఆర్

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ ను  సీఎం కేసీఆర్ ఖండించారు.  ప్రధాని మోడీ -అదానీ మధ్య ఉన్న అనుభందం నుంచి  ప్రజల మైండ్

Read More

మనీష్ సిసోడియాకు 5 రోజుల సీబీఐ కస్టడీ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను 5 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పు చెప్పింది. ఇరుపక్షా

Read More

సిసోడియా సీబీఐ కస్టడీపై తీర్పు రిజర్వ్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సీబీఐ కస్టడీ పిటిషన్పై తీర్పును రౌస్ ఎవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. ఇరుపక్షాల వా

Read More

Farm house case : కేసీఆర్ తీరుపై సుప్రీం అసంతృప్తి

ఫాం హౌస్ కేసులో సీఎం కేసీఆర్ వ్యవహరించిన తీరుకు చింతిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ తరఫు న్యాయవాది దుష్యంత్ దవే సుప్రీంకోర్టుకు చెప్పారు. కేసుకు సంబంధిం

Read More

అగ్నిపథ్ స్కీంను సమర్థించిన ఢిల్లీ హైకోర్టు

సాయుధ బలగాల భర్తీ కోసం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీంను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. గతేడాది తీసుకొచ్చిన ఈ పథకంపై ఆందోళనలు వెల్లువెత్తాయి. 2019లో

Read More

పేరిణి నాట్య రూపకంపై మన్ కీ బాత్‭లో మోడీ ప్రస్తావన

పేరిణి నాట్య రూపకంపై 98వ మన్‌ కీ బాత్‭లో ప్రధాని మోడీ ప్రస్తావించారు. పేరిణి ఒడిస్సి నృత్యరూపకంపై జాతీయ అవార్డు పొందిన రాజ్ కుమార్ నాయక్‭కు మోడీ

Read More