
Delhi
ఉత్తర భారతాన్ని వణికిస్తున్న పొగమంచు, చలి గాలులు
ఢిల్లీని చలి వణికిస్తోంది. దట్టమైన పొగమంచు, చలి గాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతున్నాయి. ఢిల్
Read Moreపసుపు రైతులకు మరింత సేవచేసే అవకాశం దక్కింది: అర్వింద్
న్యూఢిల్లీ, వెలుగు: స్పైసెస్ బోర్డు సభ్యుడిగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎన్నికయ్యారు. ఆయనతో పాటు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఎన్నికైనట్ల
Read Moreరేపు ప్రధానితో సీఎం జగన్ భేటీ
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో ముఖ్యమంత్రి వైఎస్&z
Read Moreసంకుచిత ఆలోచనలొద్దు : మోడీ
న్యూఢిల్లీ : దేశాన్ని విజయ శిఖరాలకు చేర్చేందుకు.. గత కాలపు సంకుచిత ఆలోచనలను బ్రేక్ చేయాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. సోమవారం ఢ
Read Moreఎయిమ్స్లో చేరిన నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోని ఓ ప్రైవేటు వ
Read Moreకేసీఆర్ 5 లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఏం చేసిండు : ఎంపీ లక్ష్మణ్
రాజ్యసభలో తెలంగాణ, అటు ఆంధ్ర గొంతుగా మారడం అదృష్టంగా భావిస్తున్నానని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రాజ్యసభ సభ్యునిగా కొత్త అనుభూతి కలిగిందన్నారు. ప్రతిపక్షాల
Read Moreప్రపంచంలో మనది స్పెషల్ ప్లేస్
ప్రపంచంలో మనది స్పెషల్ ప్లేస్ దాన్ని మనకు మనమే సృష్టించుకున్నం: మోడీ 2022 మనదేశానికి చాలా ప్రత్యేకమైనది ఈ కాలంలో ఎన్నో విజయాలు సాధించామని వె
Read More167 అంబులెన్స్ లను ప్రారంభించిన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్
జైపూర్: జై శ్రీరామ్ నినాదాన్నిబీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. ఆ నినాదాన్ని
Read Moreకోవిడ్ అలర్ట్: దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ కు సన్నాహాలు
ఢిల్లీ: దేశంలో కోవిడ్ అలర్ట్ కొనసాగుతోంది. ఈనెల 27న దేశ వ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. బహిరం
Read Moreమోడీ సర్కార్ కాదు.. అంబానీ, అదానీ సర్కార్ : రాహుల్ గాంధీ
కేంద్రంలో ఉన్నది మోడీ సర్కార్ కాదని.. అది అంబానీ,అదానీల సర్కార్ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆ వ్యాపారవేత్తల జేబులోనే కేంద్ర ప్రభుత్వం
Read Moreభారత్ జోడో యాత్రలో పాల్గొనొద్దని చెప్పిన్రు : కమల్ హాసన్
భారత్ జోడో యాత్రలో పాల్గొనద్దని కొంతమంది చెప్పారని కమల్ హాసన్ తెలిపారు. యాత్రలో పాల్గొంటే రాజకీయ భవిష్యత్ దెబ్బతింటుందని అన్నారన్నారు. అయితే యాత్రలో ప
Read Moreకాంగ్రెస్ నేతలు దేశం గురించి ఆలోచించాలి: అనురాగ్ ఠాగూర్
ఢిల్లీ: అవినీతిపరులకు అండగా ఉండేందుకే కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర చేస్తోందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ ఆరోపించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగ
Read Moreరాహుల్ పాదయాత్రలో సోనియా, ప్రియాంక
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర.. దేశరాజధాని ఢిల్లీలో ఉత్సాహంగా కొనసాగుతోంది. కార్యకర్తలు, నేతలు పెద్దఎత్తున రాహుల్ తో కలసి నడస్తున్నారు. ఇవాళ
Read More