
Karimnagar
లోయర్ మానేరు డ్యామ్కు భారీగా పెరిగిన వరద
కరీంనగర్: రాష్ట్రంలో కురుస్తోన్న వర్షాలతో లోయర్ మానేరు డ్యామ్ ( ఎల్ఎండీ)కు వరద ఉధృతి భారీగా పెరిగింది. మిడ్ మానేరు గేట్ల ద్వారా 45 వేల క్యూసెక్కు
Read Moreఎడతెరిపిలేకుండా వర్షాలు... ఆగస్టు 28న జరగాల్సిన శాతవాహన యూనివర్శిటి పరీక్షలు వాయిదా..
తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. దీంతో వర్షాల కారణంగా పలు యూనివర్సిటీల పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడుతున్నాయి. తాజాగా..
Read Moreకరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గత రెండు రోజులుగా కుండపోత వాన పడుతోంది. ముఖ్యంగా ఉమ్మడి మె
Read Moreలోయర్ మానేరు డ్యామ్ కు వరదపోటు..దిగువ ప్రాంతాలకు నీరు విడుదల
కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు ప్రాజెక్టుకు భారీ వరద వస్తోంది. మూల, మానేరు, గంజి వాగుల ద్వారా ప్రాజెక్టుకు51 వేల 97 క్యూసెక్కుల
Read Moreఎంపీగా ఉన్నంత కాలం సైకిళ్ల పంపిణీ కొనసాగిస్తా: కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్: ఎంపీగా ఉన్నంత కాలం సైకిళ్ల పంపిణీ కొనసాగిస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చారు. సీఎస్ఆర్ నిధులతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అ
Read Moreనామినేటెడ్ పదవులు భర్తీ చేయండి.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో విజ్ఞప్తి
హాజరైన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ తదితరులు అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా తమను పట్టించుకోవడం ల
Read Moreమత్స్యకారుల పంట పండింది.. లోయర్ మానేరు డ్యాంలో వలకు చిక్కిన భారీ చేప
కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంలో మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. ఎప్పటిలాగే చేపలు పడుతున్న జాలర్లకు 25 కిలోల బరువున్న భారీ చేప దొరకడంతో సంతోషం
Read Moreకొత్తగా చేరిన వాళ్లు .. 10 నెలలు పార్టీ కోసం పనిచేయాల్సిందే : మీనాక్షి నటరాజన్
కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్లు 10 నెలలు ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేయాలన్నారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరా
Read MoreBRS మూడు ముక్కలుగా చీలింది.. వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ క్లోజ్: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ పోరు నడుస్తోందని.. ఆ పార్టీ మూడు ముక్కలుగ
Read Moreతెలంగాణలో బీజేపీ గెలిచిన 8 MP సీట్లు దొంగ ఓట్లే: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
కరీంనగర్: తెలంగాణలో బీజేపీ గెలిచిన 8 ఎంపీ సీట్లు దొంగ ఓట్లతో గెలిచినవేనని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూ
Read More15 టీఎంసీలకు చేరుకున్న మిడ్ మానేరు ... మత్తడి పోస్తున్న అప్పర్ మానేరు
రాజన్నసిరిసిల్ల, వెలుగు : వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో బోయిన్పల్లి మండలం మన్వాడ వద్ద గల మిడ్ మాన
Read Moreకరీంనగర్ లో స్వీట్స్ షాప్స్ ఇంత దారుణమా... ఇది తెలిస్తే.. అటు వైపు అస్సలు వెళ్ళరు.. !
ఇది కరీంనగర్ లో స్వీట్ ప్రియులకు గుండె పగిలిపోయేలాంటి వార్త. రోజూ స్వీట్ షాపుకు వెళ్లి కొనుక్కొని ఇష్టంగా తినేవారు ఇది తెలిస్తే.. అటు వైపు చూడటానికి క
Read Moreఅగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర ... ప్రతిభ చూపిన సిరిసిల్ల చేనేత కళాకారుడు
వేములవాడ, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరను తయారు చేసి ప్రతిభను చాటాడు. వేములవాడ శ్రీ రాజరా
Read More