Karimnagar
సుల్తానాబాద్ లో కరెన్సీ గణనాథుడు
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సుల్తానాబాద్ టౌన్ లోని ఆర్యవైశ్య భవన్ లో గణేశ్ మండపాన్ని శుక్రవారం కరెన్సీ నోట్లతో అలంకరించారు. రూ. 500, రూ. 100, రూ
Read Moreఇంటి నెంబర్ అలాట్ చేయడానికి లంచం.. కరీంనగర్ జిల్లాలో ఏసీబీ చేతికి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎన్ని దాడులు చేసినా.. ఎంత మందిని సస్పెండ్ చేస్తున్నా అవినీతి అధికారుల తీరు మారటం లేదు. చిన్న విషయానికి కూడా పెద్ద మొత్తంల
Read More20 వేల ఎకరాల్లో పంట నష్టం.. వరద నీళ్లలో కొట్టుకుపోయిన వరి, తెర్లు అయిన పత్తి చేన్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో పంటలకు అపారనష్టం జరిగింది. వివిధ దశలో ఉన్న పంటలు వరదనీటిలో మునిగాయి. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్
Read Moreలోయర్ మానేర్ డ్యామ్ గేట్లు రేపు (ఆగస్టు 29) ఎత్తుతరంట.. కరీంనగర్ జిల్లా ప్రజలు జర జాగ్రత్త !
కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలతో లోయర్ మానేర్ డ్యామ్ కు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో డ్యాం నిండు కుండలా మారిపోయింది. వరద ప్రవాహం రాను రాను పె
Read Moreలోయర్ మానేరు డ్యామ్కు భారీగా పెరిగిన వరద
కరీంనగర్: రాష్ట్రంలో కురుస్తోన్న వర్షాలతో లోయర్ మానేరు డ్యామ్ ( ఎల్ఎండీ)కు వరద ఉధృతి భారీగా పెరిగింది. మిడ్ మానేరు గేట్ల ద్వారా 45 వేల క్యూసెక్కు
Read Moreఎడతెరిపిలేకుండా వర్షాలు... ఆగస్టు 28న జరగాల్సిన శాతవాహన యూనివర్శిటి పరీక్షలు వాయిదా..
తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. దీంతో వర్షాల కారణంగా పలు యూనివర్సిటీల పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడుతున్నాయి. తాజాగా..
Read Moreకరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గత రెండు రోజులుగా కుండపోత వాన పడుతోంది. ముఖ్యంగా ఉమ్మడి మె
Read Moreలోయర్ మానేరు డ్యామ్ కు వరదపోటు..దిగువ ప్రాంతాలకు నీరు విడుదల
కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు ప్రాజెక్టుకు భారీ వరద వస్తోంది. మూల, మానేరు, గంజి వాగుల ద్వారా ప్రాజెక్టుకు51 వేల 97 క్యూసెక్కుల
Read Moreఎంపీగా ఉన్నంత కాలం సైకిళ్ల పంపిణీ కొనసాగిస్తా: కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్: ఎంపీగా ఉన్నంత కాలం సైకిళ్ల పంపిణీ కొనసాగిస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చారు. సీఎస్ఆర్ నిధులతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అ
Read Moreనామినేటెడ్ పదవులు భర్తీ చేయండి.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో విజ్ఞప్తి
హాజరైన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ తదితరులు అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా తమను పట్టించుకోవడం ల
Read Moreమత్స్యకారుల పంట పండింది.. లోయర్ మానేరు డ్యాంలో వలకు చిక్కిన భారీ చేప
కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంలో మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. ఎప్పటిలాగే చేపలు పడుతున్న జాలర్లకు 25 కిలోల బరువున్న భారీ చేప దొరకడంతో సంతోషం
Read Moreకొత్తగా చేరిన వాళ్లు .. 10 నెలలు పార్టీ కోసం పనిచేయాల్సిందే : మీనాక్షి నటరాజన్
కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్లు 10 నెలలు ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేయాలన్నారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరా
Read MoreBRS మూడు ముక్కలుగా చీలింది.. వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ క్లోజ్: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ పోరు నడుస్తోందని.. ఆ పార్టీ మూడు ముక్కలుగ
Read More












