rangareddy
45 ఏండ్ల తర్వాత నిండిన వెల్జాల్ చెరువు..పూజలు చేసిన కల్వకుర్తి ఎమ్మెల్యే నారాయణరెడ్డి
ఆమనగల్లు, వెలుగు: తుపాన్ ప్రభావంతో రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామ సహదేవ్ సముద్రం చెరువు నాలుగున్నర దశాబ్దాల తర్వాత నిండి అలుగు పార
Read More12 ఏండ్ల తర్వాత వారసత్వ స్థిరాస్తిపై హక్కులివ్వలేం: హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: వారసత్వంతో పాటు స్థిరాస్తికి సంబంధించి ఇతరులకు హక్కు ఏర్పడిన 12 ఏండ్లలోపే దావా వేయాలని, కాలవ్యవధి దాటిన తరువాత దావా వేయడానికి చట్టం
Read Moreరంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో శ్రీచైతన్య స్కూల్ సీజ్.. ఎందుకంటే..!
ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని శ్రీ చైతన్య స్కూల్ను అధికారులు సోమవారం సీజ్ చేశారు. గత కొన్నేండ్లుగా మంచాల రోడ్డులోని భారత్
Read Moreహైదరాబాద్ లో RTA కొరడా... మూడు రోజుల్లో 143 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు సీజ్
ఏపీలోని కర్నూలులో జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంతో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతోన్న ట్రావెల్స్ పై ఆర్టీఏ అ
Read MoreRTA చెక్ పోస్టుల స్థానంలో ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ విధానం
తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ చెక్ పోస్టులన్నీ ఎత్తివేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సాయంత్రం 5 గంటలలోపు
Read Moreరాగన్నగూడలో చైన్ స్నాచింగ్.. వృద్ధురాలి మెడ నుంచి గొలుసు లాక్కొని తోటలోకి జంప్
ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్మునిసిపాలిటీ రాగన్నగూడలో చైన్స్నాచింగ్ జరిగింది. ఆదిబట్ల సీఐ రవికుమార్ తెలిపిన ప్రకారం.. రాగన్న
Read Moreఫర్టిలైజర్ షాప్ పర్మిషన్ కోసం లక్ష లంచం డిమాండ్.. ఏసీబీకి అడ్డంగా దొరికిన మండల వ్యవసాయాధికారి
తెలంగాణలో ప్రభుత్వ అధికారుల తీరు మారడం లేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. ఏసీబీ అధికారులు ఎన్ని రైడ్లు చేస్తున్నా..
Read Moreనార్సింగి ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జైన కారు.. ముగ్గురికి గాయాలు
రంగారెడ్డి: నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. వట్టినాగులపల్లి దగ్గర ఔటర్ రింగ్ రోడ్డుపై ముందు వెళ్తోన్న కారును డీసీఎం వెనక నుం
Read Moreబతుకమ్మ కేవలం ఉత్సవం కాదు ఓ ఉద్యమం: విమలక్క
చేవెళ్ల, వెలుగు: బతుకమ్మ పండుగ కేవలం ఉత్సవం మాత్రమే కాదని.. పర్యావరణ పరిరక్షణ, సామాజిక చైతన్యం, భిన్నత్వంలో ఏకత్వాన్ని పెంపొందించే ఉద్యమమని ప్రజాగాయని
Read Moreవాగులో ఫొటోలు దిగుతూ.. బీటెక్ విద్యార్థి గల్లంతు.. 32 గంటలైనా దొరకని ఆచూకీ
అబ్దుల్లాపూర్మెట్, వెలుగు: చెక్ డ్యామ్లో కొట్టుకుపోయిన బీటెక్ విద్యార్థి ఆచూకీ 32 గంటలు గడుస్తున్నా దొరకలేదు. రసూల్పురకు చెందిన సాయితేజ (17) తన
Read Moreహైదరాబాద్ కోకాపేట్లో దారుణం: భర్తను కత్తితో పొడిచి పొడిచి చంపిన భార్య
హైదరాబాద్: నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాపేట్లో దారుణం జరిగింది. భర్తపై కూరగాయల కత్తితో దాడి చేసి హత్య చేసింది భార్య. పోలీసుల వివరాల ప్ర
Read Moreతెలంగాణలోని ఈ 3 జిల్లాల్లోనే భూ కబ్జాలు ఎక్కువ : జియో ట్యాగింగ్ చేసి గోడలు కట్టి బోర్డులు పెట్టనున్న సర్కార్
తెలంగాణలో కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వ భూములను రక్షించేందుకు సర్కారు చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా విలువైన గవర్నమెంట్ ల్యాండ్స్ను సర్వే చేసి జియ
Read Moreగ్రేటర్ పరిధిలో ప్రభుత్వ భూముల కబ్జాలు ఇవీ..!
తెలంగాణలో కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వ భూములను రక్షించేందుకు సర్కారు చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా విలువైన గవర్నమెంట్ ల్యాండ్స్ను సర్వే చేసి జియ
Read More












