Telangana government
బస్తీలను పట్టించుకోవట్లేదు..మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలం: కిషన్రెడ్డి
అంబర్పేట్ డివిజన్లలో కేంద్రమంత్రి పాదయాత్ర అంబర్పేట్, వెలుగు: హైదరాబాద్లోని బస్తీల్లో మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర
Read Moreదివ్యాంగుల సంక్షేమానికి రెండేళ్లలో 28 కీలక నిర్ణయాలు : వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వీరయ్య
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వికలాంగుల కార్పొరేషన్ ద్వారా దివ్యాంగులకు ఎంతో మేలు జరిగిందని ఆ కార్పొరేషన్ మాజీ చైర్మన్
Read Moreహౌసింగ్ కార్పొరేషన్కు ‘రెవెన్యూ’ భవనాల బాధ్యత!
రూ.263 కోట్లతో 10 ఆర్డీవో, 107 తహసీల్దార్ ఆఫీసుల నిర్మాణం లేట్ కాకుండా ఉండేందుకే ప్రభుత్వం నిర్ణయం స్థలాల అప్పగింతకు కార్పొరేషన్ లేఖ.. త్వరలోనే
Read Moreసమగ్ర శిక్ష నిధులపై కేంద్రం నజర్..ఇకపై ‘ఎస్ఎన్ఏ స్పర్శ్’ ద్వారానే ఫండ్స్ రిలీజ్
ఫెషియల్ అటెండెన్స్ ఉంటేనే డైట్ ఛార్జీలు చెల్లింపు డైరెక్ట్గా వెండర్లు, సప్లయర్ల ఖాతాల్లోకే నిధులు కేంద్ర ఆదేశాలకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం
Read Moreఈపీఎఫ్ను జీపీఎఫ్గా మార్చాలి..మంత్రి వివేక్కు విద్యుత్ ఇంజనీర్ల వినతి
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ ఉద్యోగుల చిరకాల డిమాండ్ అయిన ఈపీఎఫ్ను జీపీఎఫ్గా మార్చాలని విద్యుత్ సంస్థ ఇంజినీర్లు మంత్రి వ
Read Moreమాలలకు అన్యాయం జరిగితే ఊరుకోం..మాలల హక్కుల కోసం కొట్లాడుతా: మంత్రి వివేక్ వెంకటస్వామి
రోస్టర్ విధానంపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లా భద్రాచలంలో సామాజిక న్యాయసాధన సభకు హాజరు భద్రాచలం/ భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: మాలలు, మాల ఉప
Read Moreసైబర్ హ్యాకింగ్ కు చెక్ పెట్టేలా.. భూభారతికి కొత్త సాఫ్ట్వేర్
పోర్టల్ కోడ్ పూర్తిగా ఎత్తేయాలని సర్కారు నిర్ణయం ధరణి తాలూకు లోపాలు కంటిన్యూ.. బ్యాక్ ఎండ్ మార్పులకు అవకాశం తరచూ సాంకేతిక సమస్యల నేపథ్
Read Moreకోటి 40 లక్షల మందికి మెగా బీమా.. ఇందిరమ్మ జీవిత బీమా, రైతు బీమాకు గ్రీన్ సిగ్నల్
కోటి 40 లక్షల మందికి.. మెగా ప్రమాద బీమా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా.. రైతు బీమా రెండూ అమలు చేయాలని సర్కారు నిర్ణయం ఏటా 5,500 కోట్లు అవసరమని అం
Read Moreసీఎంతో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ
హైదరాబాద్ నుంచి ఎమిరేట్స్ ఏ-380 సర్వీసులకు సుముఖత హైదరాబాద్, వెలుగు: భారత్లో ఎమిరేట్స్ వైమానిక సంస్థ తన 25 వసంతాల ప్రస్థానాన్ని పూ
Read Moreరేపు (జూలై 13) హైదరాబాద్ కు ఎన్సీఎస్సీ చైర్మన్ రాక
హైదరాబాద్, వెలుగు: రేపు హైదరాబాద్కు జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిశోర్ మక్వానా రానున్నారు. ఈ నెల 13న హైదరాబాద్లోని కవాడిగూడ సీజీజీ టవర్స్
Read Moreఫీజు బకాయిలు తక్షణమే చెల్లించాలి..రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ కు బీసీ జేఏసీ నేతల వినతి
హైదరాబాద్, వెలుగు: గత నాలుగేండ్లుగా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్బకాయిలను తక్షణమే చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ శివ ప్రతా
Read Moreసంగీతాభిమానులకు తీరని లోటు..గాయని జానకి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
హైదరాబాద్, వెలుగు: ప్రముఖ గాయని ఎస్.జానకి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో జానకి తన గళమాధుర్యంతో సంగీతాభ
Read Moreజిల్లాల్లో ఫర్టిలిటీ ఓపీ క్లినిక్ లు... జీజీహెచ్, జిల్లా హాస్పిటళ్లలో ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయం
వారంలో ఒకరోజు సంతాన సమస్యలకు స్పెషల్ ఓపీ ఆయా హాస్పిటళ్లలో సీనియర్ గైనకాలజిస్టుల సేవలు వినియోగం సాధారణ సమస్యలకు జిల్లా స్థాయిలోనే చికిత్స
Read More












