Telangana government
ఆదిలాబాద్ జిల్లా బోరజ్ లో రహదారిని దిగ్బంధం చేసిన రైతులు..
ఆదిలాబాద్ జిల్లాలో ఆందోళన బాట పట్టారు రైతులు. శుక్రవారం ( నవంబర్ 21 ) జిల్లాలోని బోరజ్ లో రహదారిని దిగ్బంధం చేశారు రైతులు. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన
Read Moreభారంగా మారిన టెట్ దరఖాస్తు రుసుం
ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సెట్ ( స్టేట్ ఎలిజిబులిటీటెస్ట్) దరఖాస్తు రుసుము రూ.1000 ఉండగా, రుసుము చెల్లించే క్రమ
Read Moreఇవాళ ( నవంబర్ 21 ) హైదరాబాద్ కు రాష్ట్రపతి ముర్ము.. శీతాకాల విడిది షెడ్యూల్ ఇదే..
శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు రానున్నారు. ప్రస్తుతం తిరుమల పర్యటనలో ఉన
Read Moreమత్స్యకారుల సంక్షేమానికి కృషి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల టౌన్/ధర్మపురి, వెలుగు: మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. చేప పిల్లల ఉచిత పంపిణీ
Read Moreమహిళలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. రేపటి (నవంబర్ 19) నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ
హైదరాబాద్: మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలో కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ
Read Moreసంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్లు : మంత్రి పొంగులేటి శ్రీనవాసరెడ్డి
మంత్రి పొంగులేటి శ్రీనవాసరెడ్డి ఇల్లెందు, వెలుగు : రాష్ట్రంలో ప్రజల అభీష్టం మేరకు పాలన కొనసాగుతుందని, సంక్షేమం
Read Moreవివాదాల పరిష్కారానికి... భూముల రీ సర్వే..! పైలట్ ప్రాజెక్ట్ కింద సూర్యాపేట జిల్లాలో 14 గ్రామాలు ఎంపిక
ఇప్పటికే నోటిఫికేషన్ జారీ, టెండర్లు పూర్తికాగానే సర్వే స్టార్ట్ రైతుకు చెందిన అన్ని భూములకు కలిపి
Read Moreతెలంగాణ షూటర్ ధనుష్ శ్రీకాంత్కు రూ. కోటి 20 లక్షల నజరానా ప్రకటించిన ప్రభుత్వం
తెలంగాణ షూటర్ ధనుష్ శ్రీకాంత్ కు భారీ నజరానా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. షూటింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన ధనుష్ కు కోటి 20 లక్షల రూపాయలు ఇవ్
Read Moreమత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్, వెలుగు: మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం జిల్లాలోని క
Read Moreస్థానిక ఎన్నికలపై త్వరలో నిర్ణయం:పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
ఒకట్రెండు రోజుల్లో సీఎంతో చర్చిస్తం: మహేశ్ గౌడ్ హైకోర్టు తీర్పు ప్రకారం ముందుకు వెళ్తాం బీసీ బిల్లులకు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అడ్డుపడ్తున్న
Read Moreఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో.. 3 జిల్లాలు టాప్
జనగామ, ఖమ్మం, యాదాద్రి భువనగిరిలో 70 శాతం ప్రోగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా 3.69 లక్షల ఇండ్లకు సాంక్షన్ లెటర్స్ వీటిలో ఇప్పటి వరకు 2.33 లక్ష
Read Moreఇందిరమ్మ చీరలు..నవంబర్19న పంపిణీ
ఇందిరాగాంధీ జయంతి రోజున అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు రాష్ట్రవ్యాప్తంగా 64.69 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు చీరలు ఇప్పటికే జిల
Read Moreమైనార్టీ సంక్షేమ మంత్రిగా అజారుద్దీన్ బాధ్యతలు
హైదరాబాద్, వెలుగు: మైనార్టీ సంక్షేమం, పబ్లిక్ఎంటర్ ప్రైజెస్ శాఖ మంత్రిగా మహ్మద్ అజారుద్దీన్ సోమవారం మధ్యాహ్నం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. తన చాం
Read More












