telugu breaking news
పంచాయతీ ఎన్నికల్లో 84.28 శాతం పోలింగ్.. ప్రశాంతంగా ముగిసిన తొలి విడత ఎన్నికలు
ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు 53.57 లక్షల ఓటర్లకు గాను 45.15 లక్షల మంది ఓటుహక్కు వినియోగం యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం
Read Moreతెలంగాణను వణికిస్తున్న కోల్డ్ వేవ్.. హైదరాబాద్లోనూ పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. మరో మూడు నాలుగు రోజులు ఇదే పరిస్థితి
ఆసిఫాబాద్లో 5 డిగ్రీలు.. రాష్ట్రంలో భారీగా పడిపోతున్న రాత్రి, పగలు టెంపరేచర్లు మూడు జిల్లాల్లో 6 డిగ్రీలు.. 10 జిల్లాల్లో 7 డిగ్రీల క
Read Moreడికాక్ దెబ్బ.. రెండో టీ20లో ఇండియా ఓటమి.. 51 రన్స్ తేడాతో గెలిచిన సౌతాఫ్రికా
టీ20 ఫార్మాట్లో తిరుగులేని విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియాకు షాక్. బౌలర్లతో ప
Read Moreపల్లె పోరులో కాంగ్రెస్ జోరు.. ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ హవా
అత్యధికంగా నల్గొండలో 198 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారుల విజయం అర్ధరాత్రి దాటినా కొనసాగిన కౌంటింగ్ మొత్తం 3,834 సర్పంచ్, 27,628 వార్డులకు ఎన్న
Read Moreవికారాబాద్ జిల్లా తాండూరులో గంజాయి తోట.. 108 మొక్కలు.. 11 లక్షలు..!
తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూరు పరిధిలో గంజాయి వనం గుట్టురట్టయింది. పంట పొలాల మధ్య సాగు చేస్తున్న బర్వాద్ గ్రామంలోని ఒక రైతు పొలం నుంచి 108 మొక్కలు
Read Moreడిసెంబర్ 20న పెళ్లి.. ఇంతలో విషాదం నింపిన ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ !
కొప్పల్: కర్ణాటకలోని గంగావతి తాలూకాలో విషాద ఘటన జరిగింది. డిసెంబర్ 20న పెళ్లి పీటల మీద కూర్చోవాల్సిన జంట ప్రాణాలు కోల్పోయింది. యాక్సిడెంట్లో అబ్బాయి,
Read Moreమేడ్చల్ జిల్లా నాగారంలో ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన డివైన్ గ్రేస్ స్కూల్ బస్
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా నాగారంలో ఆగి ఉన్న లారీని డివైన్ గ్రేస్ స్కూల్ బస్ ఢీకొట్టింది. స్కూల్ బస్లో కేవలం ఇద్దరు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఎవరి
Read Moreహైదరాబాద్లో ఘోరం.. కూతురిని స్కూల్లో దింపి ఇంటికెళ్తుండగా.. రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య
రాంగ్రూట్లో వచ్చి అడ్డుకున్న దుండుగులు తల, మెడపై కత్తులతో దాడి.. స్పాట్లోనే వ్యాపారి మృతి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కలకలం సృష్టించిన ఘటన
Read Moreఏపీ సర్కారు ఆధీనంలో ఉన్న మన బిల్డింగులెన్ని ? 11లోగా రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు సర్కార్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర విభజన జరిగి ఏండ్లు గడుస్తున్నా.. ఇంకా కొలిక్కిరాని పంపకాల పంచాయితీపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి దృష్టి సారించింది. విద్యాశాఖ
Read Moreమావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. సెంట్రల్ కమిటీ కీలక సభ్యుడు రాంధీర్ మాఝీ లొంగుబాటు
ఎంఎంసీ జోన్లో మడవి హిడ్మా స్థాయి నాయకుడు 12 మందితో కలిసి ఆయుధాలతో సహా సరెండర్ ఆయనపై కోటి రూపాయల రివార్డ్.. 61 కేసులు హైదరాబాద్, వెల
Read Moreరాష్ట్ర ప్రభుత్వం అప్పగించే భూమి పైనే.. వరంగల్ ఎయిర్ పోర్ట్ భవిష్యత్తు!
న్యూఢిల్లీ, వెలుగు: వరంగల్ ఎయిర్ పోర్ట్ కు అదనంగా కావాల్సిన 253 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించే అంశంపైనే ఆ ప్రాజెక్టు భవిష్యత్తు ఆధారపడి ఉందన
Read Moreఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏ విషయంలో కోర్టుకెళ్లారంటే..
తన వ్యక్తిగత హక్కులను కాపాడాలని కోర్టుకు విజ్ఞప్తి సోషల్ మీడియా, ఈ-కామర్స్ సైట్లకు నోటీసులిచ్చిన కోర్టు న్యూఢిల్లీ, వెలుగు: సోషల్ మీడియా, ఈ-
Read Moreబాలికల భద్రతకు కేంద్రం ఏం చేస్తున్నది ? లోక్సభలో ఎంపీ కడియం కావ్య
న్యూఢిల్లీ, వెలుగు: చదువుకునే చోట బాలికల భద్రత విషయంలో కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటని వరంగల్ ఎంపీ కడియం కావ్య లోక్సభలో ప్రశ్నించారు. తిర
Read More












