తెలంగాణం

ఏనుమాముల మార్కెట్‌‌లో మిర్చికి భారీ ధర.. క్వింటాల్ ధర.. షార్క్‌‌ రకంరూ.15,111లు..టమాటా రకం రూ.30 వేలు

కాశీబుగ్గ, వెలుగు : మిర్చి సీజన్‌‌ పూర్తి స్థాయిలో ప్రారంభం కాకముందే భారీ ధర పలుకుతోంది. శుక్రవారం వరంగల్‌‌ ఏనుమాముల వ్యవసాయ మార్క

Read More

మురిమడుగుకు పల్లె దవాఖాన మంజూరు చేయాలి : గ్రామస్తులు

జన్నారం, వెలుగు: మురిమడుగు గ్రామానికి పల్లె దవాఖాన మంజూరు చేయాలని గ్రామస్తులు కోరారు. ఈ మేరకు శుక్రవారం తహసీల్దార్ రాజమనోహర్ రెడ్డికి వినతి పత్రం అందజ

Read More

వడ్లను కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి : ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

కుంటాల, వెలుగు: రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లను విక్రయించి, మద్దతు ధర పొందాలని ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచి

Read More

‘డబుల్’ ఇండ్లలో సౌకర్యాలు కల్పించాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

కాగజ్ నగర్, వెలుగు: డబుల్ బెడ్రూం ఇండ్లలో అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. కాగజ్ నగర్ మండలంలోని బోరిగాం శివారులో నిర్మ

Read More

బాలికల కోసం స్నేహ సంఘాల ఏర్పాటు షురూ : మంత్రి సీతక్క

 ప్రజా భవన్​లో ప్రారంభించిన మంత్రి సీతక్క హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలోని కిశోర బాలికల(15 నుంచి 18 ఏండ్ల వయసు) కోసం రాష్ట్ర ప్రభుత్

Read More

జూబ్లీహిల్స్ ఫలితాలే ‘స్థానికం’లోనూ వస్తయ్ : బీర్ల అయిలయ్య

యాదగిరి గుట్ట/తుంగతుర్తి/హాలియా, వెలుగు: రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ ఫలితాలే వస్తాయని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్

Read More

వైజ్ఞానిక తెలంగాణకు కట్టుబడి ఉన్నం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తొలి ప్రధానిగా నెహ్రూ లేకపోతే  దేశ పరిస్థితిని ఊహించుకోలేం విజ్ఞానదర్శిని సమావేశంలో  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బషీర్​బాగ్

Read More

లోటస్ టెంపుల్‌‌‌‌‌‌‌‌లో ఘనంగా చండీహోమం

నేత్రపర్వంగా పంచామృత నిజాభిషేకం, శతఘటాభిషేకం యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్టలోని లోటస్ టెంపుల్‌‌‌‌‌‌‌&zw

Read More

ప్రజలకు భరోసా కల్పించడమే లక్ష్యం : ఎస్పీ నరసింహ

నేరేడుచర్ల, వెలుగు:  పోలీస్ శాఖ ద్వారా మెరుగైన సేవలు అందిస్తూ ప్రజలకు భరోసా కల్పించడమే లక్ష్యమని ఎస్పీ నరసింహ అన్నారు.  శుక్రవారం ఆయన నేరేడు

Read More

పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి : వెంకట్ రెడ్డి

జిల్లా అధ్యక్షుడు  వెంకట్ రెడ్డి  నల్గొండ అర్బన్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర విశ్రాం

Read More

విద్యుత్ షాక్ తో రైతు మృతి.. భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలో ఘటన

మల్హర్, వెలుగు: విద్యుత్‌‌ షాక్‌‌తో భూపాలపల్లి జిల్లా మల్హర్  మండలానికి చెందిన రైతు చనిపోయాడు. మండలంలోని రుద్రారం గ్రామానికి

Read More

ర్యాగింగ్ ఘటనలు పునరావృతం కావద్దు : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ ఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శుక్రవారం నల్గొ

Read More

ప్రతి ఒక్కరు తపాలా ఇన్సూరెన్స్ చేసుకోవాలి : రఘునందస్వామి

నార్కట్​పల్లి, వెలుగు: ప్రతి ఒక్కరూ తపాలా ఇన్సూరెన్స్ చేసుకోవాలని నల్గొండ డివిజన్ తపాలా సూపరింటెండెంట్​రఘునందస్వామి అన్నారు. శుక్రవారం మండలంలోని నెమ్మ

Read More