తెలంగాణం
విద్యాధికారులు సమన్వయంతో పని చేయాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, వెలుగు: విద్యా శాఖ ఉన్నతాధికారులతో పాటు కిందిస్థాయి సిబ్బంది వరకు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవా
Read Moreఫేక్ న్యూస్పై సైబర్ క్రైమ్ పోలీసులకు మంత్రి తుమ్మల ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: తాను మాగంటి సునీత ను గెలిపించాలని కమ్మ సంఘాల ప్రతినిధులకు చెప్పినట్లుగా వస్తున్న వార్తలు పూర్తి అబద్ధమని మంత్రి తుమ్మల నాగేశ్వర్ర
Read Moreవిద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి : డీపీఆర్వో రశీద్
మహబూబ్ నగర్(నారాయణ పేట), వెలుగు: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని డీపీఆర్వో రశీద్ సూచించారు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో శు
Read Moreనవంబర్ నెలాఖరు లోపు చేప పిల్లల విడుదల చేయాలి : కలెక్టర్ శ్రీజ
ఖమ్మం ఇన్చార్జ్ కలెక్టర్ శ్రీజ ఖమ్మం టౌన్, వెలుగు : ఈనెలాఖరు లోపు లక్ష్యం మేరకు చేప పిల్లలను విడుదల పూర్తి చేయాలని ఖమ్మం ఇన్చార్జ్క
Read Moreలాల్ కోట జడ్పీ హైస్కూల్ ను మోడల్ న్యూట్రీ గార్డెన్ గా రూపొందించాలి : కలెక్టర్ విజయేందిర బోయి
చిన్నచింతకుంట, వెలుగు: లాల్ కోట జడ్పీ హైస్కూల్ ను మోడల్ న్యూట్రీ గార్డెన్గా రూపొందించాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. శుక్రవారం మండలం
Read Moreమెదక్ జిల్లాలో నేడు, రేపు (నవంబర్ 8, 9న) కరెంట్ సరఫరాలో అంతరాయం : ఏడీఈ మోహన్ బాబు
మెదక్, వెలుగు: మెదక్ పట్టణం, మెదక్, హవేలీ ఘనపూర్, చిన్నశంకరంపేట, పాపన్నపేట మండలాల్లో శని, ఆదివారాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని వి
Read Moreపటాన్చెరులో లారీ బోల్తా..కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్
పటాన్చెరు, వెలుగు: పటాన్చెరు పాత టోల్గేట్ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పాటి గ్రామం నుంచి లింగంపల్లి వైపు వెళ్తున్న
Read Moreసిద్దిపేట జిల్లాలో పెండింగ్ పనులను పూర్తి చేయాలి : కలెక్టర్ హైమావతి
సిద్దిపేట రూరల్, వెలుగు: జిల్లాలో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదకన పూర్తి చెయాలని కలెక్టర్ హైమావతి &
Read Moreమెదక్ లో స్కౌట్ అండ్ గైడ్స్ ర్యాలీ
మెదక్, వెలుగు: జాతీయ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఫౌండేషన్ డే సందర్భంగా శుక్రవారం మెదక్ పట్టణంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మెదక్ శాఖ ఆధ్వర్యంలో ర
Read Moreతాడ్వాయి అడవుల్లో ప్రారంభమైన బటర్ ఫ్లై సర్వే
తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో సీతాకోకచిలుకల సర్వేను శుక్రవారం నుంచి ప్రారంభించినట్లు ఎఫ్ఆర్ఓ నరేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట
Read Moreబనకచర్ల ప్రాజెక్ట్.. విభజన చట్టానికి విరుద్ధం
ఆ ప్రాజెక్టుకు సోర్స్ పోలవరమే పీపీఏ సమావేశంలో తెలంగాణ బ్యాక్ వాటర్ ముంపు సర్వే కోసం జాయింట్ కమిటీ హైదరాబాద్, వెలుగు: ఏపీ చేపడుతున
Read Moreత్వరలో స్టేట్ టూరిజం ప్రమోషన్ బోర్డ్!..సీఎం, ముగ్గురు మంత్రులతో కమిటీ
పర్యాటకంలో అనుభవం ఉన్నవారికి సభ్యులుగా అవకాశం రూ.100 కోట్లకు పైగా పెట్టుబడులు వస్తే బోర్డుదే తుది నిర్ణయం
Read Moreవిషపు మేత తిని 25 గొర్రెలు మృతి..పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఘటన
ధర్మారం, వెలుగు : విషపు మేతను తిని గొర్రెలు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. ధర్మారం మండలం పెర్కపల్లి గ్రామానికి చెందిన ఈర్ల మల్లయ్
Read More












