న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ బ్యాంక్ల యూనియన్లు ఈ నెల 22న(మంగళవారం) బంద్కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ బ్యాంక్ల విలీనాలను నిరసిస్తూ ఈ బంద్ పాటించాలని ప్లాన్ చేస్తున్నాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీ అసోసియేషన్(ఏఐబీఈఏ), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఈఎఫ్ఐ), ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఏఐటీయూసీ)లు బ్యాంక్ల బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్తో తమ బ్యాంక్ బ్రాంచ్లు ప్రభావితం కానున్నాయని బీఓబీ స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపింది. ఇండియా మొత్తం మీద బీఓబీకి 9500 బ్రాంచ్లున్నాయి. ఈ బంద్ ఎఫెక్ట్ తక్కువ స్థాయిలోనే ఉంటుందని ఎస్బీఐ చెప్పింది. బంద్లో పాల్గొనేందుకు యూనియన్లలో మెంబర్షిప్ ఉన్న తమ బ్యాంక్ ఎంప్లాయీస్ సంఖ్య తక్కువగా ఉందని పేర్కొంది. ఈ కారణంతో ఎఫెక్ట్ తక్కువ స్థాయిలో ఉంటుందని ఎస్బీఐ చెప్పింది.
ఈ నెల 22న బ్యాంక్ లు బంద్
- బిజినెస్
- October 19, 2019
లేటెస్ట్
- అమెరికా వైట్హౌస్లో సారే జహాసే అచ్చా సాంగ్: సమోసా, పానీపురీ వంటకాలు
- అంబులెన్స్ లోనే ప్రసవించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే..
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శ
- జగదీశ్ రెడ్డి అవినీతిపై విచారణ జరిపిస్తాం : రాంరెడ్డి దామోదర్ రెడ్డి
- నల్గొండ పార్లమెంట్ స్థానంలో..74.02 శాతం పోలింగ్ నమోదు
- సీఐని సస్పెండ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆందోళన
- ఈవీఎంల తరలింపు ప్రక్రియ పరిశీలన
- కోర్టు భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
- కూటి కోసం కోటి తిప్పలు!
- మల్లు నందిని సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు
Most Read News
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!
- కవితకు బిగ్ షాక్.. కస్టడీ పొడిగింపు