జేపీ నడ్డా డోర్ టు డోర్ క్యాంపెయిన్ 

జేపీ నడ్డా డోర్ టు డోర్ క్యాంపెయిన్ 

యూపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బరేలీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. ఇంటింటికి వెళ్లి బీజేపీ పథకాలను వివరిస్తూ ఓటును అభ్యర్థించారు. బీజేపీ, మోడీతోనే అభివృద్ధి సాధ్యమని.. యూపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు బరేలీలోని హనుమాన్ ఆలయంలో బీజేపీ నేతలతో కలిసి పూజలు చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఉత్తరప్రదేశ్ లో బీజేపీ రెండోసారి అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తల కోసం

నేడు బీటింగ్ రిట్రీట్

దేశంలో ఒక్కరోజే 871 మంది మృతి