వరంగల్
రూ.15లక్షలతో కటాక్షపూర్ కాజ్ వే : కలెక్టర్ స్నేహ శబరీశ్
హనుమకొండ కలెక్టరేట్/ హనుమకొండ సిటీ, వెలుగు: ఎన్ హెచ్ 163 వరంగల్ ములుగు మార్గంలోని కటాక్షపూర్ దగ్గర రూ.15లక్షలతో కాజ్ వే నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు
Read Moreవనదేవతల ఆలయ అభివృద్ధిని చరిత్రలో నిలిచేలా చేస్తం..మాస్టర్ ప్లాన్ పనులు 90 రోజుల్లో కంప్లీట్
వచ్చే మహా జాతర లోపు భక్తులకు అందుబాటులోకి.. మంత్రులు సీతక్క, సురేఖను సమ్మక్క, సారలమ్మలా భావిస్తా..  
Read Moreఆగం చేసిన వాన ..భారీ వర్షంతో తడిసిన ధాన్యం ..కొనుగోలు సెంటర్లలో కొట్టుకుపోయిన వడ్లు
లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు జనగామ/మహబూబాబాద్/యాదాద్రి, వెలుగు: భారీ వర్షం రైతులను ఆగం చేసింది. జనగామ, మహబూబాబాద్, యాదాద్రి జిల్లాల్లో సోమవా
Read Moreబైక్ అదుపుతప్పి ఒకరు మృతి.. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఘటన
తాడ్వాయి, వెలుగు: బైక్ అదుపుతప్పి ఒకరు మృతిచెందిన ఘటన ములుగు జిల్లాలో జరిగింది. తాడ్వాయి మండలం లింగాలకు చెందిన ఊకె సారయ్య (22), ఆగబోయిన మల్లేశ్ బైక్
Read Moreవనదేవతల ఆలయ అభివృద్ధిని చరిత్రలో నిలిచేలా చేస్తం ..మాస్టర్ ప్లాన్ పనులు 90 రోజుల్లో కంప్లీట్
వచ్చే మహా జాతర లోపు భక్తులకు అందుబాటులోకి.. మంత్రులు సీతక్క, సురేఖను సమ్మక్క, సారలమ్మలా భావిస్తా.. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ సివిల్ సప్లై
Read Moreనాపై మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేశారని అనుకోవటం లేదు: మంత్రి పొంగులేటి
మేడారం జాతర అభివృద్ధిపై రివ్యూ మీటింగ్ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై మంత్రి కొండా సురేఖ ఫిర
Read Moreఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో దంచికొట్టిన వర్షం.. చేతికందిన పంట వర్షార్పణం
హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో ఆదివారం (అక్టోబర్ 12) రాత్రి నుంచి ఉమ్మడి ఖమ్మం, వ
Read Moreరేగొండ మండలం పాండవుల గుట్టల్లో పర్యాటకుల సందడి
ములుగు జిల్లా రామప్ప టెంపుల్, జయశంకర్ జిల్లా రేగొండ మండలం పాండవుల గుట్టల్లో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. రామప్పలో స్వామివారిని దర్శించుకుని, ఆలయ
Read Moreఓరుగల్లుకు మరో 100 ఎలక్ట్రిక్ బస్సులు
వరంగల్, వెలుగు: వరంగల్ ఆర్టీసీ రీజియన్కు మరో 100 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన వ
Read Moreఐదేండ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలి : ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ/ కాశీబుగ్గ, వెలుగు: ఐదేండ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండలోన
Read Moreపేదలకు అండగా ప్రజా ప్రభుత్వం : మంత్రి సీతక్క
ములుగు/ ఏటూరునాగారం, వెలుగు : ప్రజా ప్రభుత్వ పాలనలో అందరికీ పథకాలు చేరువ అయ్యేందుకు కృషి చేస్తున్నామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివార
Read Moreబీఆర్ఎస్, బీజేపీ లీడర్లు బీసీ వ్యతిరేకులు : మంత్రి సీతక్క
కొందరు పనిగట్టుకొని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నరు : మంత్రి సీతక్క మేడారంలో పెరిగిన భక్తులు నేడు మేడారం రానున్న మంత్రి పొంగ
Read Moreబీసీలకు న్యాయం జరిగేదాకా పోరాడుతాం : ఓబీసీ చైర్మన్ సుందర్ రాజు యాదవ్
ఓబీసీ చైర్మన్ సుందర్ రాజు యాదవ్, బీసీ చైతన్య వేదిక చైర్మన్ ప్రొ.కూరపాటి వెంకటనారాయణ హనుమకొండ రాంనగర్ లో రౌండ్ టేబుల్ మీటింగ్ హనుమకొండ,
Read More












