
వరంగల్
వడదెబ్బతో పారిశుధ్య కార్మికుడు మృతి..సరస్వతీ పుష్కరాల్లో విషాదం
జయశంకర్ భూపాలపల్లి/మహదేవ్పూర్,
Read Moreవరంగల్కు చెందిన జవాన్ జమ్మూకశ్మీర్లో సూసైడ్
తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలే కారణమని అనుమానం నర్సంపేట, వెలుగు : జమ్మూకశ్మీర్లో ఆర్మీ
Read Moreలైంగిక వేధింపుల కేసులో.. వరంగల్ సీఐ సస్పెండ్
సమస్యలు చెప్పుకునేందుకు స్టేషన్ కు వచ్చిన బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసు అధికారి.. వారిపట్ల తనే ఒక సమస్యగా మారిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.
Read Moreకాళేశ్వరం సరస్వతీ పుష్కరాల్లో విషాదం.. అస్వస్థతకు గురై కార్మికుడు మృతి
జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలల్లో విషాదం నెలకొంది. పుష్కరాలల్లో విధులు నిర్వహిస్తున్న మంతెన శ్రీనివాస్ (35) అనే కార్మికుడు ఎండ తీవ్రత
Read Moreపాకాల జాలు బంధం కాలువ మళ్లీ కబ్జా.!
వరంగల్/ నర్సంపేట, వెలుగు : వరంగల్జిల్లా నర్సంపేట టౌన్మీదుగా వెళ్లే పాకాల జాలుబంధం కాలువ మళ్లీ కబ్జాకు గురైంది. 33 ఫీట్ల కాలువను క్లోజ్చేసి ఓ కబ్జా
Read Moreసరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తులు
జయశంకర్భూపాలపల్లి/ భూపాలపల్లి రూరల్/ మహదేవ్పూర్, వెలుగు : సరస్వతి పుష్కర స్నానం చేసేందుకు భక్తులు పోటెత్తారు. ఐదో రోజు సోమవారం కాళేశ్వరానికి లక్షల
Read Moreకాళేశ్వరం..పుష్కరమయం
సరస్వతీ పుష్కరాలకు భారీగా తరలివచ్చిన భక్తులు కిటకిటలాడుతున్న కాళేశ్వరం ఆలయం, పుష్కరఘాట్లు జయశంకర్ &zw
Read Moreకళతప్పిన చెరువులు మరమ్మతులకు గ్రహణం
గత వానాకాలంలో భారీ వర్షాలతో తెగిన 134 చెరువులు మానుకోట జిల్లాలో 25 చెరువుల మరమ్మతు పనులకు రూ.7 కోట్లు విడుదల ఆందోళనలో మిగిలిన 48 చెరువుల ఆయకట్ట
Read Moreఇంట్లో పైసలు దాపెడితే.. ఎక్కడ పెట్టారో భార్యకు చెప్పండయ్యా.. లేకపోతే ఇట్లనే అయితది..!
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: భర్త దాచిన సొమ్మును భార్య తెలియకుండా పోగొట్టేసింది. అనుకోకుండా జరిగినా.. పోయిన సొమ్ము పెద్ద మొత్తం కావడంతో స్థానికంగా ఈ విష
Read Moreతాడ్వాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. మేడారం వెళ్లి వస్తుండగా ఘటన
తాడ్వాయి: ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డులో ఇద్దరు మృతి చెందారు. తొమ్మిది మంది గాయపడ్డారు. 163వ జాతీయ రహదారిపై ఆ
Read Moreసర్కారు బడుల్లో సమ్మర్ క్యాంపులు .. 81 స్కూళ్లల్లో కొనసాగుతున్న శిక్షణలు
యంగ్ ఇండియా క్యాంపులతో స్టూడెంట్లలో జోష్ జనగామ, వెలుగు: సర్కారు బడి స్టూడెంట్లలో సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసు
Read Moreసారూ.. తాగునీరు ఇప్పియ్యరూ.. ఇప్పలపల్లె గ్రామంలో రోడ్డెక్కిన గ్రామస్తులు
మొగుళ్లపల్లి, వెలుగు : జయశంకర్భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇప్పలపల్లె గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రమయ్యింది. బోరింగుల్లోనూ నీరు రాకపోవడంతో ఆద
Read Moreవంకాయలు కిలో పది రూపాయాలా.? వ్యాపారిపై రైతన్న ఆగ్రహం..రోడ్డుపై నిరసన
హనుమకొండ జిల్లా పరకాల కూరగాయల మార్కెట్ లో రైతులు నిరసనకు దిగారు. వంకాయలు రోడ్డుపై పారబోసి ఆవేదన వ్యక్తం చేశారు . కిలో 40 రూపాయ
Read More