వరంగల్

ఇచ్చిన అప్పు అడిగినందుకు చంపేశారు.. గూడూరు మండలంలో ఘటన

గూడూరు, వెలుగు: ఇచ్చిన అప్పును అడిగినందుకు ఓ వ్యక్తికి కక్ష గట్టి చంపి బావిలో పడేశారు. సీఐ సూర్య ప్రకాశ్, ఎస్సై గిరిధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.

Read More

బాలసదనం నుంచి అమెరికాకు.. పదేళ్ల చిన్నారిని దత్తత తీసుకున్న అమెరికన్​ దంపతులు

హనుమకొండ, వెలుగు: బాల సదనంలో ఆశ్రయం పొందుతున్న ఓ బాలికను అమెరికా దంపతులు దత్తత తీసుకున్నారు. కలెక్టర్​ ప్రావీణ్య ఆధ్వర్యంలో ఆ బాలికను అమెరికా దంపతులకు

Read More

పెద్ద యూనిట్లకే డిమాండ్​ .. రాజీవ్​ యువవికాసం అప్లికేషన్లలో యువత మొగ్గు

స్పీడ్​గా కొనసాగుతున్న వెరిఫికేషన్​ వచ్చే నెల 2న ప్రొసీడింగ్స్​ అందించేందుకు కసరత్తులు ఉమ్మడి జిల్లాలో 1,72,985 అప్లికేషన్లు జనగామ, వెలుగు

Read More

కాళేశ్వరం.. భక్తజన సంద్రం

కాళేశ్వర పరిసరాలు జనసంద్రంగా మారాయి. సరస్వతి పుష్కరాల 8వ రోజైన గురువారం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పుణ్యస్నానాలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ

Read More

కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలి

గ్రేటర్​వరంగల్, వెలుగు: జిల్లాలోని ప్రజలందరూ కమ్యూనిటీ మీడియేషన్​సెంటర్ల సేవలను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ జిల్లా న్యాయమూర్తి వీబీ నిర్మల గీతాంబా

Read More

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి : ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నర్సంపేట, వెలుగు: తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డిని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కోరారు. గుర

Read More

అబూజ్​మడ్​ ఎన్​కౌంటర్​లో ఓరుగల్లు వాసి మృతి

హసన్​పర్తి, వెలుగు: ఛత్తీస్​గఢ్​ రాష్ట్రం నారాయణపూర్​ జిల్లా అబూజ్​మడ్ అడవుల్లో బుధవారం జరిగిన ఎన్​ కౌంటర్​లో హనుమకొండ జిల్లా హసన్​పర్తి మండలం చింతగట్

Read More

రాబోయే రోజుల్లో దేశంలో.. బుల్లెట్ రైళ్లు తీసుకొస్తాం : కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస శర్మ

ప్రపంచంతో పోటీపడేలా రైల్వే అభివృద్ధి: కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస శర్మ వరంగల్ రైల్వే స్టేషన్ ఓపెనింగ్​కు హాజరు వరంగల్‍, వెలుగు: రా

Read More

వర్షంలోనూ పుష్కర స్నానం..8వ రోజూ కొనసాగిన భక్తుల రద్దీ

వర్షాలతో ఖరాబైన రోడ్లకు రిపేర్లు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన ఆఫీసర్లు క

Read More

కబ్జాలు తేలిస్తేనే బ్యూటిఫికేషన్ .. ఆక్రమణకు గురైన గోపాలపూర్ చెరువు

దాదాపు రూ.వంద కోట్ల విలువైన భూమి అన్యాక్రాంతం స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అప్పటి లీడర్లు తాజాగా మినీ ట్యాంక్ బండ్ డెవలప్మెంట్ పై లో

Read More

భూపాలపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. సరస్వతి పుష్కరాలకు వెళ్తోన్న కారు, ఆటో ఢీ.. ఇద్దరు మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కమలాపూర్ క్రాస్ -కాటారం-మేడిపల్లి ప్రధాన రహదారిపై కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృ

Read More

సరస్వతి పుష్కర సంరంభం .. భారీగా తరలి వచ్చిన భక్తులు

జయశంకర్​ భూపాలపల్లి/ మహదేవ్​పూర్, వెలుగు :  సరస్వతి పుష్కరాలతో త్రివేణి సంగమం భక్తులతో కిటకిటలాడుతోంది. బుధవారం ఏడురోజు భక్తులు పెద్ద సంఖ్యలో తరల

Read More