వరంగల్

పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం : మంత్రి సీతక్క

ములుగు/ ఏటూరునాగారం, వెలుగు : ప్రజా ప్రభుత్వ పాలనలో అందరికీ పథకాలు చేరువ అయ్యేందుకు కృషి చేస్తున్నామని పంచాయతీ రాజ్​ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివార

Read More

బీఆర్‌‌ఎస్‌‌, బీజేపీ లీడర్లు బీసీ వ్యతిరేకులు : మంత్రి సీతక్క

కొందరు పనిగట్టుకొని సోషల్‌‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నరు : మంత్రి సీతక్క మేడారంలో పెరిగిన భక్తులు నేడు మేడారం రానున్న మంత్రి పొంగ

Read More

బీసీలకు న్యాయం జరిగేదాకా పోరాడుతాం : ఓబీసీ చైర్మన్ సుందర్ రాజు యాదవ్

ఓబీసీ చైర్మన్ సుందర్ రాజు యాదవ్, బీసీ చైతన్య వేదిక చైర్మన్ ప్రొ.కూరపాటి వెంకటనారాయణ హనుమకొండ రాంనగర్ లో రౌండ్ టేబుల్ మీటింగ్ హనుమకొండ,

Read More

శిఖం.. కబ్జా చెరువు భూముల్లో రియల్ వెంచర్లు..గొలుసుకట్టు చెరువులను చెరబడుతున్న అక్రమార్కులు

జయశంకర్​ భూపాలపల్లిలో మాయమవుతున్న ప్రభుత్వ, అటవీ, చెరువు శిఖం భూములు జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : చెరువు శిఖం భూముల్లో రియల్​ వెంచర్లు దర

Read More

వరంగల్లో నీళ్లు బంద్

హనుమకొండ, వెలుగు: వరంగల్ నగరంలో చాలాప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోయింది. ఐదు రోజులుగా వాటర్ సప్లై బంద్ అవగా, మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండను

Read More

దేవాదుల థర్డ్ ఫేజ్ స్పీడప్!.. డిసెంబర్ లో కంప్లీట్ చేయడంపై సర్కార్ ఫోకస్

దేవన్నపేట పంప్ హౌజ్ లో రెండు మోటార్ల వర్క్స్ పూర్తి  మూడో పంపు ఎన్-కేసింగ్, ఎలక్ట్రికల్ పనులు షురూ త్వరలోనే అందుబాటులోకి మూడో మోటార్

Read More

సాహిత్య రూపంలో మిడ్కో సజీవం

పుస్తకావిష్కరణ సభలో పలువురు వక్తలు హనుమకొండ, వెలుగు: ఉద్యమకారిణి, రచయిత, సామాజికవేత్త గుముడవెల్లి రేణుక(మిడ్కో) భారత సాహిత్యంపై చెరగని ముద్ర వ

Read More

ఏటూరునాగారంను మున్సిపాలిటీ చేస్తం : మంత్రి సీతక్క

ఏటూరునాగారం/తాడ్వాయి, వెలుగు: రానున్న రోజుల్లో ఏటూరునాగారంను మున్సిపాలిటీగా మారుస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. శనివారం ములుగు జిల్లాల

Read More

వరంగల్ జిల్లాలో.. పెండ్లి అయి ఏండ్లు గడుస్తున్నా.. పిల్లలు లేని దంపతులకు గుడ్ న్యూస్

ఇదే అదునుగా ప్రైవేటులో రూ.లక్షల్లో దోపిడీ పేద, మధ్య తరగతి కుటుంబాల కోసం ప్రభుత్వాస్పత్రిలో ఐవీఎఫ్ సెంటర్ ప్రారంభం ఆరు నెలల కిందట వరంగల్ సీకేఎం

Read More

అక్టోబర్ 10న ధన్ ధాన్య కృషి యోజన ప్రారంభం

జనగామ అర్బన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ప్రధాన మంత్రి ధన్​ ధాన్య కృషి యోజనను నేడు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారని, ఈ పథకా

Read More

వరంగల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రారంభించాలి : అడిషనల్ కలెక్టర్ ఎ.వెంకట్ రెడ్డి

హనుమకొండ, వెలుగు: జిల్లాలోని కమలాపూర్, హసన్ పర్తి మండలాల్లో వరి కోతలు మొదలయ్యాయని, వెంటనే ధాన్యం కొనుగోళ్లు  ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని

Read More

ఇండస్ట్రియల్ హబ్ కు అడుగులు.. 200 పరిశ్రమల ఏర్పాటుకు లేఅవుట్

బొగ్గునిక్షేపాలకు అనుగుణంగా ఫ్యాక్టరీలు వేగంగా సాగుతున్న పనులు రెండు నెలల్లో అందుబాటులోకి రానున్న ఇండస్ట్రియల్ పార్క్ జయశంకర్ భూపాలపల్లి,

Read More

శాంతినగర్‌‌ గొత్తికోయ ఆవాసాల కూల్చివేత..పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన యువకుడు

మంగపేట, వెలుగు : ములుగు జిల్లా మంగపేట మండలంలోని శాంతినగర్‌‌ గొత్తికోయ ఆవాసాలను శుక్రవారం ఫారెస్ట్‌‌ ఆఫీసర్లు కూల్చివేశారు. అడవిని

Read More