వరంగల్
ప్రాణం తీసిన పది వేలు.. అప్పు విషయంలో గొడవ పడిన అన్నదమ్ములు
అన్నపై కత్తితో దాడి చేసిన తమ్ముడు అడ్డుకునేందుకు వెళ్లిన వదినకు కత్తిపోట్లు.. మృతి నల్లబెల్లి , వెలుగు : రూ. 10 వేల అప్పు విషయంలో అన్నదమ్ముల
Read Moreమామునూరు ఎయిర్పోర్టు భూసేకరణ కోసం.. రూ.90 కోట్ల నిధులు విడుదల
వరంగల్: మామునూరు ఎయిర్పోర్టు భూసేకరణ కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 90 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింద
Read Moreమొబైల్ కంటి శస్త్రచికిత్స శిబిర పోస్టర్ ను ఆవిష్కరించిన కలెక్టర్
ఏటూరునాగారం, వెలుగు: ఏటూరునాగారంలో ఈ నెల 22 నుంచి 30 వరకు నిర్వహించే మొబైల్ కంటి శస్త్రచికిత్స శిబిరం పోస్టర్ ను ములుగు కలెక్టర్ దివాకర్ క
Read Moreధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ సజావుగా జరగాలి : మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు
గ్రేటర్ వరంగల్/ జనగామ అర్బన్, వెలుగు: ధాన్యం కొనుగోలు నిర్వహణ సజావుగా జరగాలని మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ధాన్యం వ
Read Moreస్టేషన్ ఘన్పూర్ పరిధిలోని దేవాలయ భూములను కాపాడాలి : ఎమ్మెల్యే కడియం శ్రీహరి
జనగామ, వెలుగు: స్టేషన్ ఘన్పూర్ పరిధిలోని దేవాలయాల భూములను పరిరక్షించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఎండోమెంట్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు, కల
Read Moreప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం .. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తోంది.. మంత్రి సీతక్క
ఏటూరునాగారం, వెలుగు : ప్రతీ పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత తనదేనని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ములుగు జిల్లా ఏటూరునాగారంలో ముస్లిం మైనార్టీ
Read Moreధర్మసాగర్ ఫిల్టర్ బెడ్ కు ఎల్ఎండీ వాటర్ ...వరంగల్ సిటీ, పలు మండలాలకు తొలగిన నీటి ఇబ్బందులు
ధర్మసాగర్, వెలుగు : వరంగల్ సిటీ వాసులకు తాగునీటి సమస్య తీరింది. మంగళవారం అర్ధరాత్రి ధర్మసాగర్ 60ఎల్ఎండీ ఫిల్టర్ బెడ్ కు ఎల్ఎండీ వాటర్చేరు
Read Moreపచ్చదనంపై గొడ్డలి వేటు!
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే మరోవైపు కొన్నేండ్ల నుంచి ఆహ్లాదాన్ని, చల్లదనాన్ని పంచుతున్న చెట్లు గొడ్డలివేటుకు గ
Read Moreవడ్ల కొనుగోళ్లకు సిద్ధం.. ములుగు జిల్లాలో 204 కొనుగోలు కేంద్రాలు
1.8 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోలే లక్ష్యం అందుబాటులో 26 లక్షల గోనె సంచులు ములుగు, వెలుగు: వానాకాలం అన్నదాతలు పండించిన ధాన్యం కొనుగోళ్ల
Read Moreకాజీపేట రైల్వే స్టేషన్ లో డీఆర్ఎం తనిఖీ
కాజీపేట, వెలుగు : సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్ ఆర్. గోపాలకృష్ణన్ కాజీపేట రైల్వే స్టేషన్ ను బుధవారం తనిఖీలు చేశారు. అయోధ్యపురంలో నిర్మిస
Read Moreమానుకోట డీసీసీకి 20 దరఖాస్తులు : ఏఐసీసీ అబ్జర్వర్లు
మహబూబాబాద్, వెలుగు: మానుకోట డీసీసీ అధ్యక్ష పదవికి 20 దరఖాస్తులు వచ్చినట్లు ఏఐసీసీ అబ్జర్వర్లు తెలిపారు. మంగళవారం ఏఐసీసీ అబ్జర్వర్ డేబాసిస్ పట్నాయక్, ప
Read Moreక్రీడలు స్నేహ భావాన్ని పెంపొందిస్తాయి : డీఈవో సిద్ధార్థ రెడ్డి
ములుగు, వెలుగు: క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని, క్రీడాస్ఫూర్తితో ముందుకు వెళ్లాలని ములుగు డీఈవో సిద్ధార్థ రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లా అండర్&
Read Moreజనగామ నియోజకవర్గలో పెండింగ్ ఇరిగేషన్ పనులను వెంటనే పూర్తిచేయాలి : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ, వెలుగు : జనగామ నియోజకవర్గ పరిధిలో పెండింగ్లో ఉన్న దేవాదుల లిఫ్ట్ఇరిగేషన్ పనులను వెంటనే పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ
Read More












