
వరంగల్
ముంపు ప్రాంతాలను ముందే గుర్తించండి
హనుమకొండ, వెలుగు: వర్షాకాలం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో రెవెన్యూ, మున్సిపల్, వైద్యారోగ్య, వి
Read Moreశవాలనైనా ఇవ్వరా?.. రాకేశ్ తల్లి స్వరూప ఆవేదన
హనుమకొండ, వెలుగు: చత్తీస్ గఢ్– నారాయణపూర్ఎన్ కౌంటర్ లో మృతి చెందిన బుర్రా రాకేశ్ అలియాస్ వివేక్ మృతదేహాన్ని తమకు ఇవ్వకుంటే కుటుంబమంతా ఆత్మహత్య
Read Moreప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించండి : అద్వైత్ కుమార్ సింగ్
కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మహబూబాబాద్, వెలుగు: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ స
Read Moreకల్తీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు : ఏడీఏ
రాయపర్తి, వెలుగు: కల్తీ, నాణ్యత లేని విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని ఏడీఏ పీటీఎల్ విజయ భాస్కర్ హెచ్చరించారు. సోమవారం రాయపర్తి, కొండూరు, మైలారం కా
Read Moreరైల్వేస్టేషన్ ఆధునీకరణ పనుల్లో వేగం పెంచాలి : తక్కెళ్లపల్లి రవీందర్రావు
మహబూబాబాద్ అర్బన్, వెలుగు: మహబూబూబాబాద్రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. సోమవారం రైల్వే స్
Read Moreమహిళా సాధికారతకు పథకాలు : దొంతి మాధవరెడ్డి
నల్లబెల్లి, వెలుగు: మహిళాసంఘాల అభివృద్ధికి రాష్ట్రం ప్రభుత్వం కృషి చేస్తోందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా నల్
Read Moreవడ్లు కొనాలని రోడ్డెక్కిన రైతులు
మల్హర్, వెలుగు: వడ్లు త్వరగా కొనుగోలు చేసి, మిల్లులకు తరలించాలని డిమాండ్చేస్తూ మల్హర్ మండల కేంద్రం తాడిచెర్లలో రైతులు సోమవారం రోడ్డెక్కారు. టెం
Read Moreప్రతీ డివిజన్ అభివృద్ధికి కృషి
కాజీపేట, వెలుగు: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతీ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొ
Read Moreముగిసిన సరస్వతీ పుష్కరాలు..చివరి రోజు భారీ సంఖ్యలో హాజరైన భక్తులు
12 రోజుల్లో 30 లక్షల మంది వచ్చారు : మంత్రి శ్రీధర్బాబు జయశంకర్భూపాలపల్లి/మహదేవపూర్
Read Moreవరంగల్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు స్పీడప్ చేయాలి : సీఎస్ కె.రామకృష్ణారావు
హనుమకొండ, వెలుగు : వరంగల్ నగరంలో నిర్మిస్తున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్&zwnj
Read Moreపోడు భూములకు సాగు నీరు .. ఇందిర సౌర గిరి జల వికాసం పథకం తీసుకువచ్చిన ప్రభుత్వం
ఉమ్మడి జిల్లాలో తొలి విడతలో 1,922 మంది రైతులకు వర్తింపు ఈ ఏడాది 5,177 ఎకరాలకు నీరు మహబూబాబాద్, వెలుగు: గిరిజన రైతుల పోడు సాగుకు చేయూతనివ్వాల
Read Moreఆర్టీసీకి సరస్వతీ పుష్కర ఆదాయం రూ. 8 కోట్లు
12 రోజుల పాటు 8,419 ట్రిప్పులు నడిపిన ఆర్టీసీ 4,63,691 ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణం వరంగల్, వెలుగు : కాళేశ్వరంలో జరిగిన సరస్వతీ పుష్కరాలు ఆ
Read Moreకాళేశ్వరం పుష్కరాలకు వెళ్లొస్తుండగా.. బస్సులో చెలరేగిన మంటలు
కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు వెళ్లొస్తుండగా బస్సులో మంటలు చెలరేగాయి. ఒక్క సారిగా బస్సులో మంటలు వ్యాపించడంతో బస్సు నిండా పొగలు కమ్ముకున్నాయి. దీంతో ప్ర
Read More