ఆన్ లైన్ మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా డేటింగ్ యాప్ ల పేరిట యువతులు అందాలతో ఎర వేస్తూ..మాయ మాటలు చెబుతూ యువకులకు వల వేస్తున్నారు. ఫోన్ లో మాట్లాడి తర్వాత డబ్బులివ్వాలంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య చాలానే జరుగుతున్నాయి. లేటెస్ట్ గా హైదరాబాద్ జీడిమెట్లలో జరిగింది. డబ్బులివ్వాలంటూ బ్లాక్ మెయిల్ చేసిన ఓ కిలాడి లేడిపై జీడిమెట్ల బాధితుడు పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలేం జరిగిందంటే.. డేటింగ్ యాప్ లో పరిచయం అయిన యువతి ఆ యువకుడితో వీడియో కాల్ లో మాట్లాడింది. ఆ వీడియోని స్క్రీన్ రికార్డు చేసి డబ్బులు డిమాండ్ చేసింది. లేకపోతే సోషల్ మీడియాలో వీడియో అప్ లోడ్ చేస్తానని యువకుడిని బెదిరించింది. దీంతో ఆ బాధితుడు శనివారం రాత్రి పోలీసులను ఆశ్రయించాడు. భాదితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పేట్ బషీరాబాద్ పోలీసులు.
కిలాడి లేడి.. వీడియోతో యువకుడికి బెదిరింపు
- క్రైమ్
- April 12, 2021
లేటెస్ట్
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- మీ ఫోన్ను ఎవరైనా ఉపయోగిస్తున్నట్లు అనిపించిందా..? ఈ కోడ్ డయల్ చేసి హిస్టరీ తెలుసుకోండి
- అబిడ్స్లో రూ.49 లక్షల విలువైన నోట్లకట్టలు సీజ్
- న్యూయార్క్ ఆకాశంలో ఓ వింత వస్తువు..ఏలియన్స్ వెహికలేనా?
- కాళేశ్వరం, మిషన్ భగీరథలో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకుండు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- KKR vs PBKS: 22 ఫోర్లు, 17 సిక్సులు.. పంజాబ్ బౌలర్లను చితక్కొట్టిన కోల్కతా
- స్టాక్ మార్కెట్లో మోసపోతే .. డబ్బును రికవరీ చేసి ఇచ్చిన్రు
- Whirlpool lay offs: వర్ల్పూల్ నుంచి వెయ్యి మంది ఉద్యోగులు ఔట్..
- Nelson Dilip Kumar: మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా..జైలర్ డైరెక్టర్ డ్రీం ప్రాజెక్ట్ ఇదే!
- దేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైం : రూ.25 కోట్లు పోగొట్టుకున్న మాజీ డైరెక్టర్
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- విమానంలో డీజీపీకి అసౌకర్యం