
ఏపీ సీఎం జగన్ దంపతులు హైదాబాద్ లో జరిగిన మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహా వేడుకకు హాజరయ్యారు. మాదాపూర్ హైటెక్స్ కన్వెన్షన్స్లో జరిగిన ఈ వివాహా వేడుకలో వరుడు డాక్టర్ లక్ష్మీనారాయణ్ సందీప్, వధువు పూజితలను ఆశీర్వదించారు .అనంతరం లోటస పాండ్ కు వెళ్లారు.