మంత్రి బొత్స కుమారుడి వివాహానికి హాజరైన సీఎం జగన్

మంత్రి బొత్స కుమారుడి  వివాహానికి హాజరైన సీఎం జగన్

ఏపీ  సీఎం జగన్ దంపతులు హైదాబాద్ లో జరిగిన మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహా వేడుకకు   హాజరయ్యారు. మాదాపూర్‌ హైటెక్స్‌ కన్వెన్షన్స్‌లో జరిగిన ఈ వివాహా వేడుకలో వరుడు డాక్టర్‌ లక్ష్మీనారాయణ్‌ సందీప్, వధువు పూజితలను ఆశీర్వదించారు .అనంతరం లోటస పాండ్ కు వెళ్లారు.

హిజాబ్ వివాదంపై పిటిషన్ తిరస్కరించిన సుప్రీం

దొరా.. కోర్టులు మొట్టికాయలు వేస్తేకానీ గుర్తురాదా?