రుణ యాప్ల కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు స్పీడప్ చేసింది. ఫైనాన్స్ కంపెనీ పీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన మరో రూ.131 కోట్లు జప్తు చేసినట్టు ఈడీ తెలిపింది. క్యాష్ బీన్ మొబైల్ యాప్ ద్వారా PCFS రుణాలిచ్చిందని చెప్పింది. చైనాకు చెందిన జో యాహుయ్ ఆధీనంలో పనిచేస్తున్న PCFS.. బోగస్ సాఫ్ట్ వేర్ ఎగుమతుల పేరుతో చైనా, హాంకాంగ్, తైవాన్, యూఎస్, సింగపూర్కు నిధులు మళ్లించినట్టు ED చెప్పింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినందుకు PCFS సొమ్ము జప్తు చేశామంది. గతంలో PCFS కు చెందిన రూ.106 కోట్లను ఈడీ జప్తు చేసింది.
రుణ యాప్ ల కేసులో ఈడీ దర్యాప్తు
- దేశం
- October 1, 2021
లేటెస్ట్
- క్వింటా పాత అల్లం 46 వేల రూపాయలా.. కోటేశ్వర్లు అయిన రైతులు
- సిరిసిల్ల నేతన్నలను ఆదుకోండి.. సీఎం రేవంత్కు బండి సంజయ్ లేఖ
- మీ దేశానికో దండం: అమెరికా తరపున న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్
- బీఆర్ఎస్ పార్టీ నుంచి చెత్తంతా పోయింది : పోచారం
- Pushpa2 Teaser: పుష్ప 2 టీజర్ అప్డేట్ రివీల్ చేసిన అల్లు అర్జున్ ఎక్స్క్యూటివ్ ప్రొడ్యూసర్
- పవర్ బ్రోకర్లే.. బీఆర్ఎస్ ను వీడుతున్రు: హరీష్ రావు
- క్వింటా వెల్లుల్లి రూ.20 వేలు.. రైతుల పంట పడింది
- Vijay Devarakonda: బాయ్స్ అందరికీ లీటర్ పెట్రోల్ ఫ్రీ.. బంపర్ ఆఫర్ ఇచ్చిన విజయ్
- ఇప్పుడంతా యూట్యూబ్ షార్ట్స్ పైనే సంపాదిస్తున్నారు
- బేవార్స్ కామెడీ ప్రాణం తీసింది : పురుషనాళంలోకి ఎలక్ట్రిక్ బ్లోడైయ్యర్ తో వేడి గాలి
Most Read News
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- కోటి రూపాయల పురుగు.. అతి ఖరీదైన కీటకంగా స్టాక్ బీటిల్
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?
- భారీగా పెరిగిన బంగారం ధరలు..
- బాబు మోహన్ కు ఫోన్ చేసిన కేసీఆర్.. వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికీ?
- రామచిలుకలకు టికెట్ కొట్టిన ఆర్టీసీ కండక్టర్