Farmer\'s

బీజేపీ లూటీతో రైతాంగం విలవిల..సతమతమవుతున్న ఎంఎస్ఎంఈలు,మధ్యతరగతి ప్రజలు

సామాన్యుల పొదుపును తగలబెట్టడానికి మోదీ ప్రభుత్వం పెట్రోల్ చల్లుతోంది: ఖర్గే రెండు వారాల్లోపే 4వ సారి ఇంధన ధరలు పెరగడంపై ఆగ్రహం న్యూఢిల్లీ: క

Read More

రైతు డిస్కమ్‌‌‌‌.. మరణశాసనమే..అసెంబ్లీలో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం దారుణం

మాజీ మంత్రి నిరంజన్​రెడ్డి ఫైర్  పంజాగుట్ట, వెలుగు: దేశంలో ఏ రాష్ట్రమూ చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం ‘రైతు డిస్కమ్‌‌&zwn

Read More

మే 25 నుంచి రైతు గోస.. రైతులకు మద్దతుగా బీజేపీ పోరుబాట

బీజేపీ భరోసా’ పేరుతో నిరసనలు  హైదరాబాద్, వెలుగు: ప్రజా.. రైతు పోరాటాలకు బీజేపీ రెడీ అయింది. రైతు గోస... బీజేపీ భరోసా పేరుతో పోరుబాట

Read More

నీతి కథ : పొలాల్లో పురుగులను వేటాడి మరీ తినేస్తున్న పిచ్చుకలు.. రైతుకు పిచ్చుకుల సాయం..!

సోమయ్య రెండెకరాలున్న చిన్న రైతు. పొలంలోనే పూరి గుడిసె వేసుకుని కాపురం ఉండేవాడు. అతివృష్టి, అనావృష్టితో పంటలు పెద్దగా పండేవి కాదు. వచ్చే డబ్బు తిండికే

Read More

వడ్ల కొనుగోళ్లకు హమాలీ కష్టాలు!..స్థానికంగా కూలీలు దొరకక నత్తనడకన ధాన్యం సేకరణ

స్థానికంగా కూలీలు దొరకక నత్తనడకన ధాన్యం సేకరణ  బెంగాల్, బిహార్, చత్తీస్​గఢ్ కూలీలు తిరిగిరాక ఇబ్బందులు ఎండల ఎఫెక్ట్​తో పగటిపూట పనులకు బ్రే

Read More

ఏసీబీకి చిక్కిన విద్యుత్ లైన్ మెన్... రైతు నుంచి రూ.35 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత

యాదగిరిగుట్ట, వెలుగు: రైతు నుంచి రూ.35 వేలు లంచం తీసుకుంటూ యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్  విద్యుత్  అసిస్టెంట్  లైన్ మెన్(ఏఎల్ఎం)

Read More

వడ్ల కొనుగోళ్లపై ఆందోళనలు.. కొనుగోలు కేంద్రాలకు లారీలు పంపట్లే

మెదక్​ టౌన్, వెలుగు: మెదక్​ జిల్లా హవేళీ ఘనపూర్​ కొనుగోలు కేంద్రానికి లారీలను పంపకుండా ఇబ్బంది పెడుతున్నారని రైతులు వాపోయారు. సోమవారం మెదక్– బోధ

Read More

అకాల వర్షం రైతన్న ఆగం.. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన పంట.. రైతుల ఆవేదన

జగిత్యాలలో ఆందోళన      ఆలస్యం చేయకుండా వెంటనే కొనాలని డిమాండ్ ఆదిలాబాద్/సిరికొండ/నిజామాబాద్/నిర్మల్/లక్సెట్టిపేట/జగిత్యా

Read More

వడ్ల కుప్పలపై రైతులు చనిపోతున్నా సీఎం పట్టించుకోరా?: హరీశ్ రావు

    ఢిల్లీకి నజరానా.. రైతులకు జరిమానా అన్నట్లు రేవంత్​పరిపాలన: హరీశ్​రావు     వడ్ల కొనుగోలుపై మంత్రి ఉత్తమ్​ పచ

Read More

రైతుల మరణం విచారకరం..బాధిత కుటుంబాలను ఆదుకుంటాం : ఎంపీ వంశీకృష్ణ

వెలుగు: మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా నలుగురు రైతులు చనిపోవడం బాధాకరమని, బాధిత కుటుంబాలను ప్రభుత్వపరంగా అన్ని విధా

Read More

అధైర్య పడకండి.. అండగా ఉంటం: రైతులకు మంత్రి వివేక్ భరోసా

మంచిర్యాల: చెన్నూరు నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి భరోసా కల్పించారు.

Read More

ఎండకు తల్లడిల్లుతున్న రైతులు..వడ్ల కొనుగోలు సెంటర్లలో వసతుల కరువు

     వడ్ల కొనుగోలు సెంటర్లలో వసతుల కరువు      నీడ, నీళ్లు లేక డీ హైడ్రేషన్​కు గురవుతున్న అన్నదాతలు    &

Read More

సుర్రుమంటున్న సూర్యుడు..ప్రాణాలు తీస్తున్న ఎండ .. వడదెబ్బకు బలవుతున్న రైతులు, కూలీలు

    రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 23 మందికిపైగా మృతి     అనధికారికంగా ఇంతకు రెండింతలు ఉండే చాన్స్​   

Read More