Farmer\'s

తరుగు పేరుతో రైతులను.. మోసం చేయడం సరికాదు.. అధికారులు, మిల్లర్లు కుమ్మక్కయ్యారు

కొల్లాపూర్, వెలుగు : అధికారులు, మిల్లర్లు కుమ్మకై కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లులో  క్వింటాల్ కు అదనంగా 8 నుంచి 10 కేజీలు తరుగు పేరుతో కోత విధిం

Read More

పంటలన్నీ వదిలేసి వరి వైపే రైతుల మొగ్గు.. పదేండ్లలో 158 శాతం పెరిగిన వరి సాగు

పదేండ్లలో 158 శాతం పెరిగిన వరి సాగు విస్తీర్ణం 9.11 లక్షల ఎకరాల నుంచి 4.48 లక్షల ఎకరాలకు పడిపోయిన పండ్ల తోటలు కూరగాయల సాగు 5.52 లక్షల ఎకరాల నుం

Read More

ఏడాదిలోపు పాలమూరు పూర్తి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  

నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి   జడ్చర్ల టౌన్, వెలుగు: వచ్చే ఏడాదిలోపు ఉదండాపూర్​ వరకు పాలమూరు లిప్ట్​ ఇరిగేషన్​ ప్రాజెక్ట

Read More

స్టే ఉన్న ఫార్మాసిటీ భూముల్లోకి చొరబడ్డారు.. అధికారులపై రైతులు కంప్లయింట్

ఇబ్రహీంపట్నం, వెలుగు: హైకోర్టు స్టే ఉన్నప్పటికీ ఫార్మాసిటీ కోసం ప్రభుత్వం సేకరించిన భూముల్లోకి జేసీబీలతో చొరబడ్డారంటూ.. అధికారులపై 41 మంది రైతులు, రైత

Read More

రైతులు అధైర్యపడొద్దు.. మొత్తం ధాన్యం కొంటాం: మంత్రి వివేక్ వెంకటస్వామి

    దిగుబడి ఎక్కువ రావడంతో సమస్యలు వచ్చాయ్     సీఎం రేవంత్ రెడ్డి వాటిని పరిష్కరించారని వెల్లడి     గజ్

Read More

సోలార్‌‌‌‌ పంప్‌‌‌‌సెట్ల ద్వారా రైతులకు అదనపు ఆదాయం.. వర్షాలకు తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

     డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  ఖమ్మం/మధిర/ఎర్రుపాలెం, వెలుగు : రైతులు పంటల సాగుతో పాటు అదనపు ఆదాయం సమకూర్చుకునేలా ప్

Read More

వడ్లు కొనట్లేదని రైతుల ఆందోళన.. జనగాంలో రోడ్డెక్కిన రైతులు

తాండూరు, వెలుగు: వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలంలోని జనగాం గ్రామ రైతులు బుధవారం రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. తాము పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు

Read More

జూన్ 9, 10న రైతు సమస్యలపై సదస్సు.. విజయవంతం చేయాలని విమలక్క పిలుపు

పంజాగుట్ట, వెలుగు: నగరంలో రైతాంగ సమస్యలపై జరగనున్న రెండు రోజుల సదస్సును విజయవంతం చేయాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క కోరారు. బుధవార

Read More

బీజేపీ లూటీతో రైతాంగం విలవిల..సతమతమవుతున్న ఎంఎస్ఎంఈలు,మధ్యతరగతి ప్రజలు

సామాన్యుల పొదుపును తగలబెట్టడానికి మోదీ ప్రభుత్వం పెట్రోల్ చల్లుతోంది: ఖర్గే రెండు వారాల్లోపే 4వ సారి ఇంధన ధరలు పెరగడంపై ఆగ్రహం న్యూఢిల్లీ: క

Read More

రైతు డిస్కమ్‌‌‌‌.. మరణశాసనమే..అసెంబ్లీలో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం దారుణం

మాజీ మంత్రి నిరంజన్​రెడ్డి ఫైర్  పంజాగుట్ట, వెలుగు: దేశంలో ఏ రాష్ట్రమూ చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం ‘రైతు డిస్కమ్‌‌&zwn

Read More

మే 25 నుంచి రైతు గోస.. రైతులకు మద్దతుగా బీజేపీ పోరుబాట

బీజేపీ భరోసా’ పేరుతో నిరసనలు  హైదరాబాద్, వెలుగు: ప్రజా.. రైతు పోరాటాలకు బీజేపీ రెడీ అయింది. రైతు గోస... బీజేపీ భరోసా పేరుతో పోరుబాట

Read More

నీతి కథ : పొలాల్లో పురుగులను వేటాడి మరీ తినేస్తున్న పిచ్చుకలు.. రైతుకు పిచ్చుకుల సాయం..!

సోమయ్య రెండెకరాలున్న చిన్న రైతు. పొలంలోనే పూరి గుడిసె వేసుకుని కాపురం ఉండేవాడు. అతివృష్టి, అనావృష్టితో పంటలు పెద్దగా పండేవి కాదు. వచ్చే డబ్బు తిండికే

Read More

వడ్ల కొనుగోళ్లకు హమాలీ కష్టాలు!..స్థానికంగా కూలీలు దొరకక నత్తనడకన ధాన్యం సేకరణ

స్థానికంగా కూలీలు దొరకక నత్తనడకన ధాన్యం సేకరణ  బెంగాల్, బిహార్, చత్తీస్​గఢ్ కూలీలు తిరిగిరాక ఇబ్బందులు ఎండల ఎఫెక్ట్​తో పగటిపూట పనులకు బ్రే

Read More