Andhra Pradesh
Sankranti 2026 : సంక్రాంతి పెద్ద పండుగ .. ఇండియాలో ఎక్కడ ఎలా జరుపుకుంటారు..! ప్రాధాన్యత.. విశిష్టత ఇదే..!
సంక్రాంతి పండగను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశమంతటా ఈ పండుగను జరుపుకుంటారు. అయితే వివిధ రాష్ట్రాల్లో వివిధ
Read Moreమాకు కావాల్సింది నీళ్లే..వివాదాలు కాదు: సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాల కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యం: సీఎం రేవంత్ రెడ్డి మన సమస్యలు మనమే పరిష్కరించుకుందామని ఏపీకి పిలుపు కోర్టుల చుట్టూ తిరగడం, కేంద్రం
Read Moreనీళ్ల విషయంలో రాజీ లేదు.. ఏపీతో చర్చలకు సిద్దం : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రైతుల ప్రయోజనాలు, నీళ్ల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 2026, జనవరి 9వ తేదీ ప్యూచర్ సిటీలోని ఫ్రూయిడ్స్ యూనిట్ ప్ర
Read Moreబంగాళాఖాతంలో వాయుగుండం : చలి చంపుతున్న ఈ కాలంలో ఈ వర్షాలు ఏంటీ..?
సముద్రంలో వాయుగుండం పెట్టింది. 2026, జనవరి 9వ తేదీ మధ్యాహ్నం సమయానికి.. ఈ వాయుగుండం చెన్నై సిటీకి 940 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యి ఉంది. ఈ వాయు
Read MoreTirumala: హిట్ కోసం స్వామివారి ఆశీస్సులు.. తిరుమలలో సందడి చేసిన టాలీవుడ్ ‘సంక్రాంతి’ హీరోయిన్లు..
టాలీవుడ్ హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ బుధవారం (2026 జనవరి7న) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గతేడాది 2025 ‘సంక్రాంతికి వస్
Read Moreఏపీకి పెరిగిన ఇండిగో సర్వీసులు
హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, కడప, రాజమహేంద్రవరం నుంచి విమాన సర్వీసులను పెంచినట్టు ఇండిగో ప్రకటించింది. రాజమహేంద్రవరం నుంచి పలు
Read Moreతిరుమల: 8వ తేదీ వరకు సామాన్య భక్తులకు వైకుంఠ ద్వారం నుంచి సర్వదర్శనం
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పూర్తిస్థాయిలో సర్వదర్శనంలో అనుమతిస్తున్నట్లు టీటీడీ అదనపు సీ
Read Moreఏపీ ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు
అమరావతి: ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు ఆంధ్రప్రదేశ్ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రకృతి వై
Read Moreకారును ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు: ముగ్గురు సూర్యాపేట వాసులు మృతి
ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లా అంకిరెడ్డి పాలెం దగ్గర ఆగి ఉన్న కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో
Read Moreనీటి వివాదాలను రాజకీయం చేస్తే రాష్ట్రానికే నష్టం : కూనంనేని సాంబశివరావు
రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం, ఏపీపై పోరాడాలి: కూనంనేని హైదరాబాద్, వెలుగు: నీటి వివాదాలను రాజకీయ అంశంగా చూస్తే రాష్ట్రానికే నష్టమని సీపీఐ రాష
Read MoreAkkineni Nagarjuna: గుడివాడలో అక్కినేని నాగార్జున ఉదారత.. ఏఎన్నార్ కాలేజీకి రూ. 2 కోట్ల విరాళం!
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గుడివాడపై మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. తన తండ్రి , లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు ( ANR ) పేరు మీద ఉన్న
Read Moreపోలవరం - నల్లమలసాగర్ను అడ్డుకోండి.. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్
అనుమతుల్లేకుండానే ఏపీ ఆ ప్రాజెక్టును చేపడుతున్నది సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ &nbs
Read Moreతిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి.. మరో ముగ్గురికి గాయాలు
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తడుకుపేట దగ్గర రెండు కార్లు ఢీకొని ముగ్గురు చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల ద్వార
Read More












