Andhra Pradesh
సూది, దారం మింగిన కుక్క.. ఢిల్లీ నుంచి విమానంలోడాక్టర్లు.. 45 నిమిషాల ఆపరేషన్.. !
కళ్ల ముందే పక్క మనిషి చచ్చిపోతున్నా కనీసం పట్టించుకోని రోజులివి. అదే ఇక జంతువుల ప్రాణాలంటే అసలు లెక్క కూడా చేయరు. సాటి మనుషులనే పట్టించుకోని ఈ రోజుల్ల
Read Moreఏపీలోని పోలవరం జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం.. 70 మంది విద్యార్థులకు అస్వస్థత
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా మారేడుమిల్లి మండలం దేవరపల్లి గ్రామంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. హాస్టల్&z
Read Moreకేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటా 33 వేల కోట్లు
యూపీ, బిహార్, మధ్యప్రదేశ్&z
Read MoreBalakrishna: సూర్యచంద్రులున్నంత కాలం ఎన్టీఆర్ బతికే ఉంటారు.. తండ్రి జ్ఞాపకాలతో బాలకృష్ణ ఎమోషనల్
దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, సినీ నటుడు సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని
Read MoreSankranti 2026 : సంక్రాంతి పెద్ద పండుగ .. ఇండియాలో ఎక్కడ ఎలా జరుపుకుంటారు..! ప్రాధాన్యత.. విశిష్టత ఇదే..!
సంక్రాంతి పండగను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశమంతటా ఈ పండుగను జరుపుకుంటారు. అయితే వివిధ రాష్ట్రాల్లో వివిధ
Read Moreమాకు కావాల్సింది నీళ్లే..వివాదాలు కాదు: సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాల కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యం: సీఎం రేవంత్ రెడ్డి మన సమస్యలు మనమే పరిష్కరించుకుందామని ఏపీకి పిలుపు కోర్టుల చుట్టూ తిరగడం, కేంద్రం
Read Moreనీళ్ల విషయంలో రాజీ లేదు.. ఏపీతో చర్చలకు సిద్దం : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రైతుల ప్రయోజనాలు, నీళ్ల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 2026, జనవరి 9వ తేదీ ప్యూచర్ సిటీలోని ఫ్రూయిడ్స్ యూనిట్ ప్ర
Read Moreబంగాళాఖాతంలో వాయుగుండం : చలి చంపుతున్న ఈ కాలంలో ఈ వర్షాలు ఏంటీ..?
సముద్రంలో వాయుగుండం పెట్టింది. 2026, జనవరి 9వ తేదీ మధ్యాహ్నం సమయానికి.. ఈ వాయుగుండం చెన్నై సిటీకి 940 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యి ఉంది. ఈ వాయు
Read MoreTirumala: హిట్ కోసం స్వామివారి ఆశీస్సులు.. తిరుమలలో సందడి చేసిన టాలీవుడ్ ‘సంక్రాంతి’ హీరోయిన్లు..
టాలీవుడ్ హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ బుధవారం (2026 జనవరి7న) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గతేడాది 2025 ‘సంక్రాంతికి వస్
Read Moreఏపీకి పెరిగిన ఇండిగో సర్వీసులు
హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, కడప, రాజమహేంద్రవరం నుంచి విమాన సర్వీసులను పెంచినట్టు ఇండిగో ప్రకటించింది. రాజమహేంద్రవరం నుంచి పలు
Read Moreతిరుమల: 8వ తేదీ వరకు సామాన్య భక్తులకు వైకుంఠ ద్వారం నుంచి సర్వదర్శనం
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పూర్తిస్థాయిలో సర్వదర్శనంలో అనుమతిస్తున్నట్లు టీటీడీ అదనపు సీ
Read Moreఏపీ ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు
అమరావతి: ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు ఆంధ్రప్రదేశ్ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రకృతి వై
Read Moreకారును ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు: ముగ్గురు సూర్యాపేట వాసులు మృతి
ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లా అంకిరెడ్డి పాలెం దగ్గర ఆగి ఉన్న కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో
Read More












