siddipet
నడిరోడ్డుపై కారు బోల్తా.. మానవత్వం చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. ప్రమాదానికి గురైన బాధితురాలిని తన కాన్వాయ్లో ఆసుపత్రికి తరలించారు. బాధితురాలిక
Read Moreఎర్రవల్లిలో మూడో రోజు రెవెన్యూ సర్వే
సిద్దిపేట జిల్లా: ఎర్రవల్లిలో రెవెన్యూ అధికారుల సర్వే మూడో రోజుకు చేరుకుంది. మూడు బృందాలుగా ఏర్పడిన అధికారులు సర్వే నంబర్ 325లో భూముల హద్దులు, విస్తీర
Read Moreకేసీఆర్ గతమంతా అవినీతి, అక్రమాలే: కేంద్రమంత్రి బండి సంజయ్
భూకబ్జాలకు పాల్పడిన బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలి ప్రజల్ని మభ్యపెట్టడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ దొందూ దొందే దానంపై హైకోర్టు తీర్పు ప్రజా
Read Moreఎకరాకు 13 లక్షలున్న జాగాకు ఇచ్చింది 2 లక్షలే!
రంగనాయక సాగర్ పేరిట భూములుకొని అగ్గువకు దక్కించుకున్న హరీశ్రావు రెండు సర్వే నంబర్లకూ ఒకే ఎన్వోసీ ప్రైవేటుకు మారిన ప్రభుత్వ భూమ
Read Moreకల్వకుంట్ల కుటుంబ దోపిడీ, అరాచకాలను బయటపెడతాం: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ
పెద్దపల్లి: తెలంగాణలో గత పాలనలో జరిగిన అక్రమాలు, అరాచకాలను ప్రజల ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా తాము సిద్దిపేటకు బయలుదేరుతున్నామని పెద్దపల్లి ఎంప
Read Moreఎర్రవల్లి ఫాంహౌస్ కేసులో అరెస్టులు వద్దు..చట్టప్రకారం దర్యాప్తు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్హౌస్ పరిసరాలను
Read Moreదళితులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
‘శుద్ధి’ ఘటన బాధ్యులపై చర్యలు తీసుకోవాలి సైఫాబాద్ పోలీస్టేషన్&zw
Read More‘వెలుగు’ సిద్దిపేట ఫొటోగ్రాఫర్ కు.. కన్సొలేషన్ ప్రైజ్
సిద్దిపేట, వెలుగు: హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 187వ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఉత్తమ వార్త చిత్
Read Moreసిద్దిపేటలో రోడ్డును బాగుచేయాలని వరి నాట్లేసి నిరసన
సిద్దిపేట, వెలుగు : రోడ్డు గుంతలమయమై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నా రిపేర్లు చేయడంలేదని స్థానికులు రోడ్డుపై గుంతల్లో నాట్లు వేసి నిరసన తెలిపిన ఘ
Read Moreఆగస్టు 15న హైదరాబాద్ టు కరీంనగర్ తిరంగా ర్యాలీ : బీజేపీ నాయకురాలు కీర్తి రెడ్డి
పంజాగుట్ట, వెలుగు: యువతలో జాతీయ భావ స్ఫూర్తిని నింపేందుకు ఈ నెల 15న హైదరాబాద్నుంచి కరీంనగర్వరకు తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు బీజేపీ నాయకురాలు కీ
Read Moreబియ్యం అక్రమరవాణా కేసులో.. వ్యక్తిపై పీడీయాక్ట్, జైలుకు తరలింపు
బియ్యం అక్రమ రవాణా చేస్తు్న్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా కఠిన చర్యలు తీసుకుంటోంది. రేషన్ బియ్యం అక్రమరవాణా చేస్తున్న వారిపై పీడీయాక్ట్ కింద
Read Moreప్రజా పాలనలో విద్యకు పెద్దపీట : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
చేర్యాల, వెలుగు: ప్రజా పాలనలో విద్యా రంగానికి అత్యధిక ప్రాముఖ్యత లభిస్తోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా జనగామ ని
Read Moreదుబ్బాకలో పేలిన ఫ్రిడ్జ్.. పూర్తిగా కాలిపోయిన ఇల్లు
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో తృటిలో ఒక పెను ప్రమాదం తప్పింది. చెల్లాపూర్ గ్రామానికి చెందిన బాసిరెడ్డి వెంకట్రెడ్డి ఇంట్లో ఒక్కసారిగా షార్ట్ సర్క్య
Read More












