telugu breaking news
పుప్పాలగూడలో 200 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా ఫెన్సింగ్.. ల్యాండ్ విలువ రూ.30 వేల కోట్ల పైమాటే !
హైదరాబాద్: పుప్పాలగూడలో 200 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేశారు. ఫెన్సింగ్ వేసిన ప్రభుత్వ భూమి విలువ 30 వేల కోట్లు ఉంటుందని హైడ్రా
Read Moreగండిపేట్ ఫేక్ జీవో కేసు.. వినుకొండ మాజీ MLA బ్రహ్మనాయుడు అరెస్ట్
హైదరాబాద్: వైసీపీ నేత, పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రెవెన్యూ రికార్డ్స్ను ఫోర్జరీ
Read Moreకరీంనగర్ జిల్లాలో భారీ వర్షం.. నీట మునిగిన కాలనీలకు కాలనీలు.. ఇళ్లలోకి వరద నీరు
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. కాలనీలకు కాలనీలు నీట మునిగిన పరిస్థితి ఉంది. సుభాష్ నగర్, ఆదర్శనగర్ కాలనీలు జలమయం కావడంతో ఇళ్లలోకి వ
Read Moreభువనగిరిలో దారుణం.. చనిపోయిన మహిళ మెడలో ఉన్న మూడు తులాల బంగారం కొట్టేశారు !
యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరిలో దారుణం జరిగింది. మృతదేహంపై ఉన్న మూడు తులాల బంగారు పుస్తెల తాడును దుండగులు మాయం చేశారు. భువనగిరి జిల్లా ఆసుపత్రిలో
Read Moreఅమీర్ పేట్ అగ్ని ప్రమాదంపై హర్ష మెస్ ఓనర్ రెస్పాన్స్ ఇదే..!
హైదరాబాద్: అమీర్ పేట్లో జరిగిన అగ్ని ప్రమాదంపై హర్ష మెస్ పార్ట్నర్ విజయ్ కుమార్ స్పందించారు. అగ్నిప్రమాదానికి హర్ష మెస్ కారణం అని కొందరు ఆరోపిస్తున్న
Read Moreహయత్నగర్లో కార్లను ఢీ కొట్టి పెట్రోల్ ట్యాంకర్ బోల్తా.. విజయవాడ టూ హైదరాబాద్ రూట్లో ఫుల్ ట్రాఫిక్ !
హైదరాబాద్: హైదరాబాద్ సిటీలోని హయత్నగర్లో పెట్రోల్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్ లక్ష్మారెడ్డి పా
Read Moreమెట్రో పిల్లర్ క్రాక్ వార్తలను ఖండించిన హైదరాబాద్ మెట్రో అధికారులు
హైదరాబాద్: అమీర్ పేట్ KSR ఫ్యాషన్స్లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా పక్కనే ఉన్న మెట్రో పిల్లర్ క్రాక్ వచ్చిందనే వార్తలను హైదరాబాద్ మెట్రో అ
Read Moreఅమీర్పేట్ ఫైర్ యాక్సిడెంట్.. మంటల సెగకు మెట్రో పిల్లర్కు క్రాక్ !
హైదరాబాద్: అమీర్పేట్లో అగ్ని ప్రమాదం సంభవించిన బిల్డింగ్కి అడుగు దూరంలోనే మెట్రో పిల్లర్ ఉండటంతో మెట్రో పిల్లర్ నాణ్యతను స్ట్రక్చరల్ ఇంజనీర్లు చెక్
Read Moreమైత్రీవనం దగ్గర ఫైర్ యాక్సిడెంట్.. పరిస్థితి ఏంటి..? అమీర్పేట్ వైపు వెళ్లొచ్చా..? ట్రాఫిక్ ఎలా ఉంది..?
హైదరాబాద్: అమీర్పేట్ ఫైర్ యాక్సిడెంట్లో మొత్తం 14 షాప్లు దగ్ధమయ్యాయి. పూర్తిగా మంటలు అదుపులోకి రావడంతో మైత్రీవనం ఏరియాలో స్లో గా వాహనాలు ముందుకు సా
Read Moreరూ.80 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన కొడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
జగిత్యాల జిల్లా: కొడిమ్యాల మండల కేంద్రంలోని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మొయినుద్దీన్ 80 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్
Read Moreశంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ ఆకస్మిక తనిఖీలు
హైదరాబాద్: శంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు చేశారు. కార్యాలయంలోని పలు రికార్డులు, పత్రాలను అధికారులు క్షుణ్ణం
Read Moreట్రాఫిక్ చలాన్లపై కీలక ఆదేశాలు.. నెల రోజుల టైం ఇచ్చిన ప్రభుత్వం
హైదరాబాద్: తెలంగాణలో వాహనదారులకు రవాణా శాఖ కీలక సూచన చేసింది. తెలంగాణ వాహన యజమానులు ఈ-చలాన్ల కోసం నెలలోగా వాహన్ పోర్టల్లో తమ మొబైల్ నంబర్,
Read Moreఅమెరికాలో కారు ప్రమాదం.. మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ భార్యకు తీవ్ర గాయాలు
హైదరాబాద్: మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సతీమణి ఎండోక్రినాలజిస్ట్, సీనియర్ డాక్టర్ సుచి యాష్కీకి అమెరికాలో కారు ప్రమాదం జరిగింది. తమ చిన్న కుమార్తె డాక్టర్
Read More












