
telugu breaking news
నల్గొండ జిల్లాలో 70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్
నల్లగొండ జిల్లా: నల్లగొండ డీఎస్ఓ కార్యాలయంలో ఏసీబీ దాడులు చేసింది. 70 వేల రూపాయల లంచం తీసుకుంటూ మిర్యాలగూడ సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ షేక్ జావీద
Read Moreఎందుకొచ్చిన పాడు రీల్స్ తల్లీ నీకు.. సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం చిట్కుల్లో విషాదం చోటు చేసుకుంది. రీల్స్ చేస్తుండగా చిన్నారి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం
Read Moreమీరేంట్రా ఇలా ఉన్నారు: 15 అడుగుల కొండచిలువ.. చేతులతో ఎత్తుకుని ఊరేగింపుగా తీసుకెళ్లిన పిల్లలు
పాము అంటే ఎవరికైనా భయమే. చిన్న పిల్లల్లో అయితే ఆ భయం ఇంకాస్తా ఎక్కువే ఉంటుంది. పాము పిల్లను చూస్తేనే ఆమడ దూరం పరిగెడుతుంటాం. కొందరు పిల్లలైతే కప్ప గెం
Read MoreSrisailam: నిండు కుండలా శ్రీశైలం ప్రాజెక్ట్.. ఎగువ నుంచి భారీ వరద.. గేట్లు ఎత్తేది ఎప్పుడంటే..
శ్రీశైలం/మహబూబ్ నగర్: శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. జూరాల, తుంగభద్ర డ్యాంల నుంచి ఇన్ ఫ్లో ఉంది. కర్ణాటకలోని ఉత్తర కన్నడ, బెళగా
Read Moreచిన్నమ్మే చంపింది.. చీరకు రక్తం అంటిందని పంజాబీ డ్రెస్ మార్చుకుని.. కోరుట్ల చిన్నారి హత్య కేసులో వీడిన మిస్టరీ
కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణ హత్యకు గురైన ఆకుల హితీక్ష అనే చిన్నారిని ఆ పాప చిన్నమ్మ మమతనే గొంతు కోసి హత్య చేసిందని పోలీసులు నిర్ధారణకు వచ
Read Moreవీసా గడువు అయిపోయినా హైదరాబాద్లో అక్రమంగా ఉంటూ ఏం పనులివి..!
హైదరాబాద్: వీసా గడువు అయిపోయినా అక్రమంగా హైదరాబాద్లో ఉంటున్న నలుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఇద్దరు నైజీరియన్స్.. ఒకరు టాంజాన
Read MoreTG ICET ఫలితాలు విడుదల.. రిజల్ట్ ఇలా తెలుసుకోండి..
హైదరాబాద్: రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్–2025 ఫలితాలను వెల్లడించారు. TG ICET ఫలితాలను ఉన్నత విద్యా
Read More‘మతి, తెలివి ఉండే నా తలరాత ఇలా రాసావా’.. దేవుడికి లెటర్ రాసి.. వేములవాడలో ప్రాణం తీసుకున్న యువకుడు
వేములవాడ, వెలుగు: దేవుడిపై ఒక యువకుడికి కోపం వచ్చింది. ఆ కోపం ఎంతకు దారి తీసిందంటే.. చివరకు ఆ యువకుడు దేవుడికే సూసైడ్ లెటర్ రాసి, ఆ సూసైడ్ లెటర్లో దే
Read Moreపాప చనిపోయాక ఏమీ తెలీనట్టు ఆసుపత్రికి.. కోరుట్ల చిన్నారి పిన్ని మమత వీడియో బయటకి !
కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన చిన్నారి హత్య కేసులో నిందితురాలిగా భావిస్తున్న ఆ పాప పిన్ని మమత.. పాప చనిపోయిన తర్వాత ఏమీ తెలియనట్లుగా కుటుం
Read Moreసికింద్రాబాద్ వస్తుండగా ఎద్దును ఢీ కొట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్.. ఆ తర్వాత ఏమైందంటే..
హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లాలో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు పెద్ద ప్రమాదమే తప్పింది. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వైపు వస్తున్న వందేభారత్ ఎక్స్ప్ర
Read Moreహితీక్షను చిన్నమ్మ మమతనే చంపేసిందా..? జగిత్యాల జిల్లా కోరుట్లలో.. ఐదేళ్ల బాలిక హత్య కేసులో కొత్త కోణం
జగిత్యాల జిల్లా కోరుట్లలో ఐదేళ్ల బాలిక హితీక్ష హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. హితీక్షను కుటుంబ సభ్యులే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్త
Read Moreహైదరాబాద్ నుంచి తిరుమల వెళ్లాలా..? కాచిగూడ-తిరుపతి రూట్లో స్పెషల్ ట్రైన్స్
హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే పలు రూట్లలో 48 స్పెషల్ ట్రైన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. కాచిగూడ-తిరుపతి మధ్య 8 స్పెషల్ ట్రైన్లు, న
Read Moreఈ అమ్మాయి శాలరీ రెండున్నర లక్షలు.. ఖర్చుల కింద నెలకు ఎంత పోతున్నాయంటే..
దేశ ఆర్థిక రాజధాని నగరం ముంబై. ఇలాంటి ఒక మహా నగరంలో లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే జీతం లక్షల్లో రావాల్సిందే. ఇంటి అద్దె మొదలుకుని ఏ ఖర్చు చూసుకున్నా తడి
Read More