telugu breaking news
యూట్యూబ్ యాడ్ను నమ్మి.. రూ.72.69 లక్షలు పోగొట్టుకుండు !
కేసు నమోదు చేసిన తూప్రాన్ పోలీసులు తూప్రాన్, వెలుగు: యూట్యూబ్లో స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో వచ్చిన యాడ్ ను నమ్మి
Read Moreస్ట్రాంగ్ రూమ్కు భద్రాచలం రామయ్య ఆభరణాలు
భద్రాచలం, వెలుగు: భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆభరణాలను రంగనాయకులగుట్టపై ఉన్న స్ట్రాంగ్ రూంకు తరలించారు. ఆలయ అభివృద్ధి పనులు చేపడుతుండగా, ఆలయ ప్ర
Read Moreఓయూలో నేడు తెలంగాణ ఓబీసీ సింపోజియం
హైదరాబాద్, వెలుగు: ఓయూలోని ఆర్ట్స్ కాలేజ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సెమినార్ హాల్ లో బుధవారం మధ్యాహ్నం తెలంగాణ ఓబీసీ సింపోజియం నిర్వహించనున్నారు. సమానత
Read Moreఫీల్డ్లో ఉండకుండా.. ఆఫీసుల్లో కూర్చుంటరా ? ఇరిగేషన్ అధికారులపై సెక్రటరీ శ్రీధర్ ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంపై ఆ శాఖ కార్యదర్శి శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది అధికారులు ఫీల్డ్లో తిరగకుండా.. ప్రాజెక
Read Moreబీసీ హక్కుల కోసం డిజిటల్ ఉద్యమం అవసరం: రిటైర్డ్ ఐఏఎస్ టి.చిరంజీవులు
అబిడ్స్, వెలుగు: బీసీ సమస్యలను రాజ్యాంగ హక్కులు, విధాన రూపకల్పన, పరిపాలనలో భాగస్వామ్యం అనే విస్తృత దృక్పథంతో చూడాల్సిన అవసరం ఉందని విశ్రాంత ఐఏఎస్ టి.
Read Moreఆదిలాబాద్లో చిన్నారి కిడ్నాప్.. బస్టాండ్లో ఇతరులకు అప్పగించిన మహిళ
ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ పట్టణంలో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. బస్టాండ్లో ఓ మహిళ బాలికను ఇతరుల
Read Moreజార్ఖండ్లో 24 మంది మావోయిస్టులు సరెండర్
భద్రాచలం, వెలుగు: జార్ఖండ్ రాజధాని రాంచీలో మంగళవారం డీజీపీ తదాషామిశ్రా సమక్షంలో 24 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ఆపరేషన్ నవజీవన్ పేరిట జార్ఖం
Read Moreనల్లమల అభివృద్ధికి పెద్దపీట: మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్
అమ్రాబాద్, వెలుగు: నల్లమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మంగళవారం నాగర్ కర్నూ
Read Moreఖానాపూర్ పోచమ్మ ఆలయంలో చోరీ
గండిపేట, వెలుగు: గండిపేట్ మండలంలోని ఖానాపూర్ పోచమ్మ తల్లి దేవాలయంలో సోమవారం అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. హుండీ పగులగొట్టి రూ.20 వేలతో పాటు,
Read Moreసోమాజీగూడలోని సైనిక్ ఆరామ్ ఘర్లో వీర్ నారి ప్రోగ్రాం
పంజాగుట్ట, వెలుగు: సోమాజీగూడలోని సైనిక్ఆరామ్ఘర్లో బుధవారం వీర్నారి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ సైనికాధికారి శ్రీనీష్కుమార్ ఒక ప్రకటనల
Read Moreహైదరాబాద్ సిటీలో తగ్గనున్న ట్రాఫిక్ కష్టాలు.. ఆగస్టులో అందుబాటులోకి రెండు కీలక ప్రాజెక్టులు
రసూల్ పురాలో త్వరలో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు సంజీవయ్య పార్క్ నుంచి బేగంపేట్ వెళ్లే రూట్లో ఆర్ఓబీ హైదరాబాద్ సిటీ, వెల
Read Moreహైదరాబాద్ సిటీలో వానతో ఆగమాగం.. లక్డీకాపూల్, మాసబ్ ట్యాంక్ వైపు వెళ్లే పని పడిందా..?
ముషీరాబాద్లో 4.47 సెం.మీ. ఆఫీసులు వదిలిన వేళ ఆగమాగం చేసిన వర్షం సిటీ నెట్వర్క్, వెలుగు: హైదరాబాద్ నగరంలో మంగళవారం
Read Moreకొత్త వ్యాధి.. అమీబిక్ మెదడు జ్వరం.. ఒక్క కేరళలోనే 41 మంది మృతి
తిరువనంతపురం: కేరళను అమీబిక్ బ్రెయిన్ ఫీవర్ కేసులు వణికిస్తున్నాయి. అమీబిక్ మెదడు జ్వరం సోకి మరొకరు సోమవారం చనిపోయారు. చనిపోయిన వ్యక్తిని కోయిలాండిలోన
Read More












