
telugu breaking news
మస్తాన్ సాయిలాగే.. రాజ్తరుణ్ను జైలుకు పంపిస్తా: లావణ్య
గండిపేట, వెలుగు: సినీ హీరో రాజ్తరుణ్పై లావణ్య మరోసారి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజ్తరుణ్ తల్లిదండ్రులు తన ఇంటికి
Read Moreరెగ్యులరైజ్ చేసే వరకు పోరాటం ఆగదు.. జీఓ నంబర్ 21ను సవరించాల్సిందే: కాంట్రాక్ట్ లెక్చరర్లు
ముషీరాబాద్/బషీర్బాగ్, వెలుగు: రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసేంత వరకు పోరాటం ఆగదని కాంట్రాక్ట్ల
Read More‘ధరణి’తో బీఆర్ఎస్ కొల్లగొట్టిన భూములను ‘భూ భారతి’తో పేదలకు పంచుతాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
పరిగి, వెలుగు: గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తో కొల్లగొట్టిన భూములను భూ భారతి చట్టం ద్వారా పేదలకు పంచుతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డ
Read Moreత్వరలో తార్నాక జంక్షన్ ఓపెన్.. యూటర్న్కు చెక్ పెట్టనున్న ట్రాఫిక్ పోలీసులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: యూటర్న్ ఇంప్లిమెంటేషన్లో భాగంగా కొన్నేండ్ల కింద మూత పడిన తార్నాక జంక్షన్త్వరలోనే తెరుచుకోనుంది. ట్రాఫిక్అధికారులు శుక్రవా
Read Moreరెండో పెండ్లి కోసం నాలుగు నెలల చిన్నారిని చంపేసిన్రు.. తల్లి, తాత, అమ్మమ్మ అరెస్ట్.. మెదక్ జిల్లాలో ఘటన
కొల్చారం/చిలప్చేడ్, వెలుగు: రెండో పెండ్లి చేసుకునేందుకు అడ్డుగా ఉందన్న కారణంతో ఓ మహిళ తన తల్లిదండ్రులత
Read Moreహైదరాబాద్లో ఇవేం జ్యూస్ సెంటర్లు బాబోయ్.. కుళ్లిపోయిన పండ్లతో జ్యూస్.. మనుషులేనా..!
హైదరాబాద్ సిటీ/పంజాగుట్ట, వెలుగు: సిటీలోని పలు ప్రాంతాల్లోని జ్యూస్ షాపులపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు బుధవారం దాడులు చేశారు. వ
Read Moreసమ్మర్ అని ఐస్క్రీమ్స్ తెగ తింటున్నరా.. ఇది చదవండి.. ముఖ్యంగా వరంగల్ పబ్లిక్ !
ఎక్స్పైరీ డేట్ వేయరు.. క్వాలిటీ పాటించరు వరంగల్ నగరంలో విచ్చలవిడిగా ఐస్&z
Read Moreబయటకొస్తున్న ధరణి తప్పులు.. భూ సమస్యలు కుప్పలు తెప్పలు.. ‘భూ భారతి’ పైలట్ గ్రామాల్లో అప్లికేషన్ల వెల్లువ
సాదాబైనామా, కొత్త పాస్బుక్కులకు సంబంధించిన దరఖాస్తులే ఎక్కువ ములుగు, కామారెడ్డి, నారాయణపేట, ఖమ్మం జిల్లాలో రెవెన్యూ సదస్స
Read Moreహైదరాబాద్ పబ్లిక్ ఇలాంటోళ్ల మధ్య బతుకున్నరా.. కుక్క పిల్లలను నేలకేసి కొట్టి.. కాళ్లతో తొక్కి చంపేసిండు..
ఐదు పసికూనలను క్రూరంగా చంపిన యువకుడు మచ్చబొల్లారంలోని అపార్ట్మెంట్లో ఈ నెల 14న ఘటన అల్వాల్, వెలుగు: రోజుల వ&zw
Read Moreఆదివాసీలను అసెంబ్లీకి పంపడమే లక్ష్యం: డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్
ఆదిలాబాద్, వెలుగు: ఆదివాసీలను అసెంబ్లీకి పంపడం, వారికి భూ పంపిణీ చేయడమే తమ ‘మాభూమి రథయాత్ర’ లక్ష్యమని దళిత్ శక్తి
Read Moreరాజ్ తరుణ్ తల్లిదండ్రులను ఇంట్లోకి రానిచ్చిన లావణ్య.. ఆ ఇల్లు రాజ్ తరుణ్దా..? లావణ్యదా..?
రంగారెడ్డి జిల్లా: సినీ నటుడు రాజ్ తరుణ్ తల్లిదండ్రులను లావణ్య ఇంట్లోకి చేర్చుకుంది. అర్ధరాత్రి వరకు హైడ్రామా కొనసాగింది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు తెల
Read More‘‘నాకొచ్చిన క్యాన్సర్ తగ్గదు.. ట్రీట్మెంట్కు డబ్బు వేస్ట్.. అందుకే నా భార్యను చంపేసి.. నేనూ చచ్చిపోతున్నా..’’
ఘజియాబాద్: ఢిల్లీ NCR పరిధిలోని ఘజియాబాద్లో దారుణం జరిగింది. రియల్ ఎస్టేట్ డీలర్ గన్తో భార్యను కాల్చి చంపేసి, ఆ తర్వాత తాను కూడా కాల్చుకుని ఆత్మహత్య
Read Moreసురానా ఇండస్ట్రీస్ ఎండీ ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు.. భారీగా పట్టుబడ్డ నోట్ల కట్టలు
హైదరాబాద్: సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో ఈడీ సోదాలు ముగిశాయి. సురానా ఇండస్ట్రీస్ ఎండీ నరేంద్ర సురానా ఇంట్లో ఈడీ సోదాలు ముగిసినట్లు అధికారులు తెలిపారు.
Read More